Telugu Gateway

Andhra Pradesh - Page 132

ఒక సలహాదారు వెళ్ళారు..మరో సలహాదారు వచ్చారు

27 Aug 2020 5:42 PM IST
ఏపీ సర్కారు ఏ మాత్రం రాజీపడటంలేదు. సలహాదారుల నియామకం..సంఖ్యపై విమర్శలు ఎన్ని వస్తున్నా తన పని తానుచేసుకుపోతోంది. తాజాగా ఏపీ పబ్లిక్ పాలసీ సలహాదారు...

విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు

27 Aug 2020 5:32 PM IST
ఏపీ సర్కారు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం నాడు...

రాజధాని బిల్లులపై సెప్టెంబర్ 21 వరకూ స్టేటస్ కో

27 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారం మరింత జాప్యం జరగటం ఖాయంగా కన్పిస్తోంది. గురువారం నాడు ఈ అంశంపై ఏపీ హైకోర్టులో మరోసారి...

రైతుల ఖాతాల్లో కౌలు డబ్బు

27 Aug 2020 11:22 AM IST
అమరావతి రైతులు గత రెండు రోజులుగా వార్షిక కౌలు కోసం చేస్తున్న ఆందోళనలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్ సత్యనారాయణ స్పందించారు. రైతుల ఖాతాల్లోో కౌలు...

అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు..హైకోర్టులో పిటీషన్

26 Aug 2020 8:36 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌...

ఉండవల్లికి కరోనా పాజిటివ్

26 Aug 2020 8:32 PM IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు చేయించుకోగా..కరోనా పాజిటివ్ అని...

రైతులతో చేసుకున్న ఒఫ్పందాన్ని గౌరవించాలి

26 Aug 2020 7:15 PM IST
అమరావతి రైతులకు ఏపీ సర్కారు కౌలు సకాలంలో చెల్లించకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన...

మూడు రాజధానులు...ఏపీ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ

26 Aug 2020 12:03 PM IST
ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులోనూ నిరాశే ఎదురైంది. మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు బిల్లుల అంశంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. ఈ...

భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా

26 Aug 2020 10:39 AM IST
కరోనాపై ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు ప్రయత్నించిన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ...

మేమిచ్చే సలహాలు రామకృష్ణకు చెప్పాల్సిన పనిలేదు

25 Aug 2020 7:18 PM IST
సలహాదారులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ స్పందించారు. సీపీఐ పరిస్థితి రాష్ట్రంలో...

ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలి

25 Aug 2020 7:15 PM IST
ఏపీలోని ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.. రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్మోహన్...

చివరకు న్యాయమే గెలుస్తుంది

25 Aug 2020 4:59 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆయన ఇళ్ళ పట్టాల విషయంలో టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. సీఎం...
Share it