Telugu Gateway

Andhra Pradesh - Page 132

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

10 Oct 2020 9:14 PM IST
జె సీ ప్రభాకర్ రెడ్డి వంతు అయిపోయింది. ఇప్పుడు జె సీ దివాకర్ రెడ్డి వంతు. టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డిపై శనివారాం నాడు పోలీసులు కేసు...

చంద్రబాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా

9 Oct 2020 7:48 PM IST
రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు...

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

8 Oct 2020 8:00 PM IST
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది....

స్పీకర్..వారి వ్యాఖ్యలు కోర్టులపై దాడే

8 Oct 2020 2:40 PM IST
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తోపాటు అధికార పార్టీ నేతలు కొంత మంది న్యాయ వ్యవస్థపై స్పందించిన తీరుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది...

హోదాపై ప్రకటన..ఆ తర్వాత ఎన్డీయేలోకి వైసీపీ?!

8 Oct 2020 11:50 AM IST
రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు అంటున్న ఢిల్లీ వర్గాలుజరగబోయేది అదేనా?. ఎన్డీయేలో వైసీపీ చేరటం పక్కానా?. అంటే ఔననే చెబుతున్నాయి ఢిల్లీ వర్గాలు....

తెలంగాణ అందుకు అంగీకరించింది

6 Oct 2020 8:58 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని రాష్ట్ర వాదన విన్పించారు. అదే సమయంలో పలు అంశాలతో...

మోడీ..జగన్ భేటీ...ఏజెండాలో రాజకీయ అంశాలే కీలకం!

6 Oct 2020 1:41 PM IST
ఏపీ సమస్యల పరిష్కారానికి మోడీ ఈ టైమ్ లో సమయం ఇచ్చారా?.కరోనా కష్ట కాలంలో ఏపీకి ఉదారంగా సాయం చేయటం సాధ్యం అవుతుందా?జీఎస్టీ నష్టపరిహారం నిధుల్లోనే...

వైసీపీ ఎన్డీయేలో చేరితే పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి?

5 Oct 2020 9:42 AM IST
వైసీపీ ఎన్డీయేలో చేరబోతుందా?. సోమవారం నాడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీతో ఇదే అంశంపై చర్చించబోతున్నారా?. అంటే...

ఏపీలో ‘మెగా’మిళితాభివృద్ధి’

5 Oct 2020 9:25 AM IST
మెగా...రాంకీ చేరితే నవయుగా ఉన్నా ఓకేనా?ఒప్పందం రద్దు తర్వాత ఈ పరిణామాలు పంపే సంకేతాలేంటి?ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్న సర్కారు...

గోవా తరహాలో వైజాగ్ తీరంలో క్యాసినోలు!

4 Oct 2020 9:06 PM IST
నిధుల లేమితో సతమతం అవుతున్న ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో క్యాసినోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా?. ఇందుకు గోవా మోడల్ ను ఫాలో అవ్వాలని నిర్ణయించిందా?....

వీఎంఆర్ డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి

4 Oct 2020 5:20 PM IST
షాకింగ్. కరోనాకు ఏపీకి చెందిన మరో నేత బలి అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ తుది శ్వాసవిడిచారు. గత కొద్ది...

వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి మృతి

3 Oct 2020 10:34 AM IST
వైఎస్ భారతి తండ్రి డాక్టర్ ఈ సీ గంగిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....
Share it