Telugu Gateway

Andhra Pradesh - Page 132

గోవా తరహాలో వైజాగ్ తీరంలో క్యాసినోలు!

4 Oct 2020 9:06 PM IST
నిధుల లేమితో సతమతం అవుతున్న ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో క్యాసినోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా?. ఇందుకు గోవా మోడల్ ను ఫాలో అవ్వాలని నిర్ణయించిందా?....

వీఎంఆర్ డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి

4 Oct 2020 5:20 PM IST
షాకింగ్. కరోనాకు ఏపీకి చెందిన మరో నేత బలి అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ తుది శ్వాసవిడిచారు. గత కొద్ది...

వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి మృతి

3 Oct 2020 10:34 AM IST
వైఎస్ భారతి తండ్రి డాక్టర్ ఈ సీ గంగిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....

ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

1 Oct 2020 2:17 PM IST
కీలక పరిణామం. ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దర్యాప్తులపై స్టేలు విధించవద్దని తాము గతంలో కూడా చాలాసార్లు చెప్పామని...

ఏపీలో ఆయన ‘సూపర్ కమిషనరా?’

1 Oct 2020 10:43 AM IST
ఐఅండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి తీరుపై మంత్రుల గుర్రుఅధికారవర్గాల్లో చర్చమంత్రుల పేర్లు ఉండవు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శుల పేరు...

జనవరికి కరోనా వ్యాక్సిన్..జగన్

29 Sept 2020 7:00 PM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం శుభపరిణామం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు....

సాక్షికి ఫస్ట్ పేజీ యాడ్స్ కోసం జీవో 2430కి తూట్లా?

29 Sept 2020 12:27 PM IST
కొత్త సంప్రదాయానికి తెరతీసిన ఏపీ సర్కారుఏపీలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతామంటూ 2430 జీవో తీసుకొచ్చింది....

వైసీపీ సర్కారులో నారాయణకు ‘రక్షణ ఎవరు?’

29 Sept 2020 9:49 AM IST
అతిపెద్ద కుంభకోణదారుడిపై అంత ఉదాసీనత ఎందుకోవైసీపీ పుస్తకంలో మొదటి ప్లేస్ నారాయణదేదూకుడు మాత్రం ఎంపిక చేసిన కేసులపైనేఏజెండా ప్రకారమే కేసులనే విమర్శలకు...

ఏపీలో రైతులకు ఉచితంగా బోర్లు

28 Sept 2020 2:18 PM IST
ఏపీ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయించనున్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు...

చంద్రబాబా...లోకేషా?

28 Sept 2020 12:15 PM IST
ఎవరి మాట నెగ్గుతుంది?అచ్చెన్నాయుడు కాకపోతే ఇక టీడీపీలో అంతే!తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సాగదీయకుండా ఎప్పుడూ ఏ పని చేయరు. చివరకు తన కుప్పం సీటును...

కొంత మంది రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు

28 Sept 2020 11:04 AM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే...

టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన చంద్రబాబు

27 Sept 2020 12:51 PM IST
గత ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు చాలా మంది ఇఫ్పటికీ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కొద్ది మంది నేతలు మాత్రమే యాక్టివ్...
Share it