Telugu Gateway

Andhra Pradesh - Page 124

రామానాయుడిపై జగన్ ఫైర్

3 Dec 2020 9:44 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడిపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో చర్చ సందర్భంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన రామానాయుడు...

జగన్ జీరో సీఎం

3 Dec 2020 8:25 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై రోజుకో కొత్త విమర్శ చేస్తున్నారు. ఇటీవలే జగన్ ను ఫేక్ సీఎం అంటూ సంభోదించిన...

ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్..ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యానికి నో

3 Dec 2020 2:48 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

పోలవరం చర్చ..టీడీపీ సభ్యుల సస్పెన్షన్

2 Dec 2020 4:13 PM IST
పోలవరం ప్రాజెక్టు అంశం బుధవారం నాడు శాసనసభలో దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే...

ఏపీలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం

2 Dec 2020 3:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏపీ-అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులు లీటర్ కు అదనంగా నాలుగు రూపాయలు అదనపు...

విశాఖలో యువతిపై కత్తితో దాడి

2 Dec 2020 1:08 PM IST
విశాఖపట్నంలో వరస పెట్టి జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటన మర్చిపోకముందే విశాఖలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ...

వంద కోట్ల జరిమానా మర్చిపోయారా?

2 Dec 2020 12:36 PM IST
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకపై నిరసన తెలియజేయాటాన్ని వైసీపీ ఎద్దేవా చేసింది. అసలు టీడీపీకి ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కులేదని వైసీపీ...

ఏపీలో ఇసుక సమస్యపై టీడీపీ నిరసన

2 Dec 2020 10:32 AM IST
తెలుగుదేశం పార్టీ ఏపీలో ఇసుక సమస్యపై నిరసన ప్రదర్శన చేపట్టింది. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు తాపీ మేస్త్రీల పనిముట్లతో నిరసన ప్రదర్శనగా...

సుప్రీంలో జగన్ పై కేసులు కొట్టివేత

1 Dec 2020 6:58 PM IST
కీలక పరిణామం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. సీజెఐకి సీఎం జగన్ రాసిన లేఖపై పలు పిటీషన్లు...

రాత్రికి రాత్రే బీమా కట్టారు

1 Dec 2020 12:52 PM IST
వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ మండిపడింది. రైతుల పంటల బీమా కట్టకుండానే కట్టినట్లు సభను తప్పుతోవ పట్టించారని..దీనిపై తాము సభలో ఆందోళన చేసినందునే రాత్రికి...

సభలో టీడీపీ కుట్ర

1 Dec 2020 12:00 PM IST
శాసనసభలో తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాను చెప్పే అంశం ప్రజలకు చేరవద్దనే ఉద్దేశంతోనే టీడీపీ...

ఎత్తి బయటపడేయండి..టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్

1 Dec 2020 11:49 AM IST
ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు కూడ సేమ్ సీన్. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ...
Share it