Telugu Gateway

Top Stories - Page 87

కేంద్రం తీరుపై సుప్రీం ఫైర్

30 April 2021 5:02 PM IST
ఒకే వ్యాక్సిన్ కు రెండు ధరలా? సోషల్ మీడియాలో సమాచారం ఇస్తే అరెస్ట్ చేస్తారా? ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కర కేసులు బుక్ చేస్తాం కరోనాకు సంబంధించిన...

మే 31 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

30 April 2021 1:34 PM IST
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రపంచంలోని పలు కీలక దేశాలు భారత్ నుంచి విమాన సర్వీసులను అనుమతించటం లేదు. ఎయిర్ బబుల్ ఒప్పందాలు...

త్వరగా భారత్ వదిలిరండి

29 April 2021 2:03 PM IST
అమెరికా పౌరులకు ఆ దేశం మరో హెచ్చరిక చేసింది. ఇప్పటికే ఎవరూ భారత్ వెళ్లొద్దని హెచ్చరికలు చేసిన ఆ దేశం...ఇప్పుడు భారత్ లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే...

చార్ దామ్ యాత్ర రద్దు

29 April 2021 1:05 PM IST
ఎట్టకేలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ దామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల వరకూ ప్రభుత్వం యాత్ర విషయంలో ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ...

కరోనా కేసుల్లో భారత్ రోజుకో కొత్త రికార్డు

29 April 2021 12:23 PM IST
కోవిడ్ 19 కేసులు..మరణాల విషయంలో భారత్ రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తోంది. మధ్యలో స్వల్పంగా కేసులు తగ్గినట్లు కన్పించినా మళ్ళీ భారీగా పెరిగాయి....

దేశంపై 'పూనావాలా' దాతృత్వమా?

28 April 2021 7:53 PM IST
వ్యాక్సిన్ రేటు తగ్గింపు ట్వీట్ లో వివాదస్పద వ్యాఖ్యలుధర నిర్ధారణకు శాస్త్రీయ విధానం ఉందా? నియంత్రణా సంస్థ ఎందుకు పెట్టరు? నిపుణుల కమిటీ ధర ఎందుకు...

కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై ఆంటోనీ పౌచీ కీలక వ్యాఖ్యలు

28 April 2021 5:18 PM IST
అంటోనీ పౌచీ. అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు. అంతే కాదు..డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయన వైట్ హౌస్ ఏర్పాటు చేసిన కమిటీలో...

అమెరికాలో వాళ్ళకు మాస్క్ లు అక్కర్లేదు

28 April 2021 1:03 PM IST
వ్యాక్సిన్ వేసుకున్న పౌరులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఈ మేరకు సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పలు మార్గదర్శకాలు జారీ...

భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం

27 April 2021 11:11 AM IST
ప్రపంచంలోనే పలు దేశాలతో భారత్ సంబంధాలు కట్ అవుతున్నాయి. దీంతో ఆయా దేశాల మధ్య రాకపోకలు సాగించటం గగనం కానుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా...

ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే

26 April 2021 7:46 PM IST
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అందరినీ వణికిస్తోంది. ఇప్పుడు ఆ వయస్సు..ఈ వయస్సు అన్న బేధం లేకుండా ప్రాణాలు తీస్తోంది. దీనికి కొంత మంది నిర్లక్ష్యం కూడా...

ఈసీ అధికారులపై మర్డర్ కేసు పెట్టాలి

26 April 2021 4:27 PM IST
పలు రాష్ట్రాల హై కోర్టులు ఎన్నికల సంఘాలపై మండిపపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ హైకోర్టు దివంగత సీఈసీ శేషన్ చేసిన దాంట్లో పది శాతం...

భారత పర్యాటకులకు మాల్దీవులు షాక్

26 April 2021 1:34 PM IST
టాలీవుడ్, బాలీవుడ్ ..ఇలా సెలబ్రిటీలు అందరూ గత ఏడాది కాలంగా చలో మాల్దీవులు అంటూ ఎంచక్కా అక్కడ చక్కర్లు కొట్టొచ్చారు. కొంత మందికి అక్కడి రిసార్ట్స్స్...
Share it