Telugu Gateway

Top Stories - Page 247

బిజెపిలో జనసేన విలీనం డిసెంబర్ లో

4 Sept 2019 2:06 PM IST
ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన గుంటూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు....

టీడీపీకి మరో షాక్

4 Sept 2019 10:47 AM IST
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడే ఝలక్ ఇచ్చారరు. అది కూడా...

కీలక హామీని నెరవేర్చిన జగన్

4 Sept 2019 10:09 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన హామీని పూర్తి చేసేశారు. నష్టాల ఊబిలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటానికి గ్రీన్ సిగ్నల్...

గంటా ‘రాజకీయ వ్యాపారి’

2 Sept 2019 12:58 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. గంటా ఓ రాజకీయ వ్యాపారి అని ధ్వజమెత్తారు. ఇతర...

మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి

2 Sept 2019 12:31 PM IST
సీనియర్ నేత, మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి ఇక లేరు. ఆయన సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో...

టీడీపీకి మరో షాక్

1 Sept 2019 6:38 PM IST
ఓటమి దెబ్బకు వలసలు పెరిగాయి. ప్రతిపక్ష టీడీపీకి విశాఖపట్నంలో మరో షాక్ తగిలింది. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు

30 Aug 2019 7:10 PM IST
కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పలు బ్యాంకుల విలీనాలను ప్రకటించింది. అదే...

ధిక్కరించి...డీలాపడిపోయిన ఈటెల!

29 Aug 2019 9:50 PM IST
‘మంత్రి పదవి నాకు బిక్ష కాదు. పదవి కోసం కులం పేరుతో ఎప్పుడూ కొట్లాడలేదు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే పోరాడా’. ఇవీ హజూరాబాద్ సభలో మంత్రి ఈటెల రాజేందర్...

అమరావతి..మళ్ళీ అదే సీన్

29 Aug 2019 9:14 PM IST
అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష తర్వాత మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో...

టీడీపీకి మరో షాక్

29 Aug 2019 7:50 PM IST
తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూలేని రీతిలో రాజకీయంగా ఎదురీదుతోంది. పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు....

పీవోకె భారత్ లో అంతర్భాగమే

29 Aug 2019 3:47 PM IST
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దూకుడు పెంచారు. గత కొంత కాలంగా పాక్ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. పాక్...

రైలులో మంటలు..కాలిన రెండు బోగీలు

29 Aug 2019 10:25 AM IST
తెలంగాణ ఎక్స్ ప్రెస్. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళుతోంది. సడన్ గా రైలులో మంటలు. ఏకంగా రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే అదృష్టవశాత్తు...
Share it