Telugu Gateway

Top Stories - Page 190

ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు

12 April 2020 8:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగింది. కొత్తగా ఆదివారం నాడు 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో గుంటూరులో ఏడు,...

కరోనా నుంచి ఆ ప్రధాని సేఫ్

12 April 2020 7:59 PM IST
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే అధికారిక విధులకు కూడా హాజరుకానున్నట్లు...

ఏపీలో 16 కోట్ల ఉచిత మాస్కుల పంపిణీ

12 April 2020 5:02 PM IST
కరోనా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌...

జగన్ కు కన్నా మరో లేఖ

12 April 2020 4:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించాలని...

అమెరికాలో ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు

11 April 2020 8:37 PM IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 ఉదయం 9.45 గంటలకు దేశంలో కరోనా పాజిటివ్...

కర్నూలులో 82..గుంటూరులో 75 కరోనా కేసులు

11 April 2020 6:49 PM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 24 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల...

లాక్ డౌన్ రెండు వారాలు పొడిగించటమే మంచిది..కెసీఆర్

11 April 2020 4:27 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. దీని వల్లే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లాక్...

కనగరాజ్ కరోనా కట్టడి చేసే శాస్త్త్రవేత్తా..అంత హడావుడి ఎందుకు?

11 April 2020 1:07 PM IST
లాక్ డౌన్ రోజుల్లో కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారు?ట్విట్టర్ లో అచ్చెన్నాయుడుదేశమంతా కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఏపీ కొత్త ఎస్ఈసీ రాష్ట్రానికి ఎలా...

తెలంగాణలో కొత్తగా 16 కేసులు

10 April 2020 8:51 PM IST
కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 487కి పెరిగింది. శుక్రవారం నాడు కొత్తగా 16 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి....

ఎస్ఈసీ తొలగింపునకు ఇదేనా సమయం?

10 April 2020 8:01 PM IST
ఏపీ సర్కారు నిర్ణయంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఇదేనా సమయం అని జనసేన అధినేత...

తెలంగాణకు రిలయన్స్ విరాళం ఐదు కోట్లు

10 April 2020 6:53 PM IST
కరోనాపై పోరుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్...

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు

10 April 2020 5:53 PM IST
జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు...
Share it