Home > Top Stories
Top Stories - Page 190
శక్తివంచన లేకుండా అత్యవసర వ్యర్ధాల నిర్వహణ
2 April 2020 7:16 PM ISTదేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న తరుణంలో కూడా తాము అత్యవసరాల వ్యర్ధాల నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రామ్ కీ ఎన్వీరో వెల్లడించింది....
లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలు
2 April 2020 6:57 PM ISTకేంద్రం లాక్ డౌన్ విషయంలో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. కొన్ని చోట్ల ఉల్లంఘనలు చోటుచేసుకోవటంతో ఈ అంశంపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు...
లాక్ డౌన్ సమయంలో కూల్చివేతలా?
2 April 2020 5:24 PM ISTకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్కారు తీరును తప్పుపట్టారు. ఓ వైపు అందరూ కరోనా టెన్షన్ లో ఉంటే..కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటని ...
భారతి సిమెంట్స్ విరాళం ఐదు కోట్లు
2 April 2020 5:04 PM ISTఏపీలో కరోనాపై పోరుకు భారతి సిమెంట్స్ ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. కంపెనీ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వగా..భారతి సిమెంట్స్ ఉద్యోగులు 14.5 లక్షల...
ఏపీలో కొత్తగా 21 కరోనా కేసులు..132కి చేరిన సంఖ్య
2 April 2020 11:32 AM ISTఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం ఉదయం పది గంటల నాటికి కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం...
ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు
1 April 2020 10:18 PM ISTఏపీలో బుధవారం నాడు ఒక్క రోజే 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 43 కేసులు పాజిటివ్ గా తేలగా..సాయంత్రం కొత్తగా మరో 24 కేసులు పాజిటివ్ గా...
కరోనాతో ఓ వ్యక్తి మృతి..గాంధీ డాక్టర్లపై దాడి
1 April 2020 10:07 PM ISTగాంధీ ఆస్పత్రిలో కలకలం. తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స ఇస్తున్న ఆస్పత్రి ఇదే. ఇక్కడి డాక్టర్లు కరోనా కేసులను విజయవంతంగా ట్రీట్ చేసి...
జగన్ నేరుగా కాకుండా వీడియో సందేశం ఎందుకిచ్చారు?
1 April 2020 7:53 PM ISTమీడియాలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారంఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులపై బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి...
మర్కజ్ కు వెళ్లిన 160 మంది ఇంకా దొరకాలి
1 April 2020 4:49 PM ISTఢిల్లీలోని నిజాముద్దదీన్ మర్కజ్ కు వెళ్లిన వారిలో ఇంకా 160 మందిని గుర్తించాల్సి ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు....
ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు
31 March 2020 9:58 PM ISTఏపీలో కూడా కరోనా కేసుల ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 15 కరోనా పాజిటివ్ కేసులు రాగా..సాయంత్రం కొత్తగా మరో నాలుగు కేసులు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే...
తెలంగాణలో 15 కొత్త కరోనా కేసులు
31 March 2020 9:28 PM ISTతెలంగాణలో ఒక్క మంగళవారం నాడే కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. తాజాగా...
వోడాఫోన్-ఐడియా ఖాతాదారులకు ఆపన్నహస్తం
31 March 2020 5:43 PM ISTకరోనా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో తన ఖాతాదారులకు ఆపన్న హస్తం అందిందేందుకు వోడాఫోన్-ఐడియా ముందుకొచ్చింది. ఫీచర్ ఫోన్స్ వినియోగిస్తున్న 100 మిలియన్ల మంది...
ఇరుముడి ఫస్ట్ లుక్ వచ్చేసింది
26 Jan 2026 12:47 PM ISTRavi Teja Announces Film No.77 Irumudi on Birthday
26 Jan 2026 12:22 PM ISTచిరు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ
25 Jan 2026 9:53 PM ISTChiranjeevi Gifts Luxury Range Rover to Anil Ravipudi
25 Jan 2026 9:13 PM ISTసైన్స్ ఫిక్షన్ మూవీ తో హిట్ దాక్కుంటుందా?!
25 Jan 2026 8:29 PM IST
Amaravati Phase-2: Bigger Plan, Bigger Questions!
25 Jan 2026 3:24 PM ISTSingareni Coal Row: Is Bhatti in Trouble?
25 Jan 2026 1:26 PM ISTBhatti Vikramarka Slams Allegations in Naini Coal Block Issue
24 Jan 2026 2:48 PM ISTAdani Case Takes New Turn as US SEC Moves Federal Court!
23 Jan 2026 2:10 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM IST




















