Home > Top Stories
Top Stories - Page 191
స్పైస్ జెట్ వేతనాల్లో 30 శాతం కోత
31 March 2020 4:35 PM ISTదేశంలోని ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ మార్చి నెల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.. ఎక్కువ వేతనాలు ఉన్న వారికి మాత్రమే 30 శాతం...
కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర
31 March 2020 4:14 PM ISTమహారాష్ట్ర కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతోంది. తెలంగాణ సర్కారు సోమవారం నాడు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు ఉద్యోగుల...
విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర సర్కారు
31 March 2020 3:50 PM ISTకరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం సగటున 8 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు...
తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు
30 March 2020 9:39 PM ISTకరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే సోమవారం నాడు 13...
కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా కేసులు
30 March 2020 8:14 PM ISTకరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. కరీంనగర్ లో స్థానికుడికి పాజిటివ్ వచ్చిన...
ఫలించిన కెసీఆర్ ప్రయత్నాలు..సీసీఎంబీలో కరోనా పరీక్షలు
30 March 2020 7:03 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. మంగళవారం నుంచి హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్...
బ్యాంకులు..ఏటీఎంలు పనిచేస్తున్నాయ్
30 March 2020 6:49 PM ISTకరోనా భయంతో బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. పలు...
ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు
30 March 2020 11:51 AM ISTఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది. సోమవారం నాడు రెండు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరు కాకినాడకు చెందిన వ్యక్తికాగా, మరొకరు...
తెలంగాణలో కోలుకున్న 11 మంది కరోనా బాధితులు
29 March 2020 5:46 PM ISTఓ వైపు తెలంగాణలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్న తరుణంలో ఓ సానుకూల వార్త. కరోనా బాధితుల్లో పదకొండు మంది కోలుకున్నారని..వీరి...
ఏపీలో ఇక 11 గంటల వరకే నిత్యావసరాలు
29 March 2020 5:33 PM ISTఏపీలో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని ఒంటి గంట నుంచి పదకొండు గంటలకే పరిమితం చేశారు. చాలా చోట్ల ఈ వెసులుబాటును...
హెరిటేజ్ ఫుడ్స్ కోటి విరాళం
29 March 2020 10:46 AM ISTకరోనాపై పోరుకు హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఐదు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల...
అక్షయ్ కుమార్ సంచలనం..25 కోట్ల విరాళం
28 March 2020 8:59 PM ISTబాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రియల్ హీరో అన్పించుకున్నారు. కరోనాపై పోరుకు ఆయన 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకూ...











