Telugu Gateway

Top Stories - Page 191

స్పైస్ జెట్ వేతనాల్లో 30 శాతం కోత

31 March 2020 4:35 PM IST
దేశంలోని ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ మార్చి నెల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.. ఎక్కువ వేతనాలు ఉన్న వారికి మాత్రమే 30 శాతం...

కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర

31 March 2020 4:14 PM IST
మహారాష్ట్ర కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతోంది. తెలంగాణ సర్కారు సోమవారం నాడు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు ఉద్యోగుల...

విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర సర్కారు

31 March 2020 3:50 PM IST
కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం సగటున 8 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు...

తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు

30 March 2020 9:39 PM IST
కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే సోమవారం నాడు 13...

కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా కేసులు

30 March 2020 8:14 PM IST
కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. కరీంనగర్ లో స్థానికుడికి పాజిటివ్ వచ్చిన...

ఫలించిన కెసీఆర్ ప్రయత్నాలు..సీసీఎంబీలో కరోనా పరీక్షలు

30 March 2020 7:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. మంగళవారం నుంచి హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్...

బ్యాంకులు..ఏటీఎంలు పనిచేస్తున్నాయ్

30 March 2020 6:49 PM IST
కరోనా భయంతో బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. పలు...

ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు

30 March 2020 11:51 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది. సోమవారం నాడు రెండు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరు కాకినాడకు చెందిన వ్యక్తికాగా, మరొకరు...

తెలంగాణలో కోలుకున్న 11 మంది కరోనా బాధితులు

29 March 2020 5:46 PM IST
ఓ వైపు తెలంగాణలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్న తరుణంలో ఓ సానుకూల వార్త. కరోనా బాధితుల్లో పదకొండు మంది కోలుకున్నారని..వీరి...

ఏపీలో ఇక 11 గంటల వరకే నిత్యావసరాలు

29 March 2020 5:33 PM IST
ఏపీలో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని ఒంటి గంట నుంచి పదకొండు గంటలకే పరిమితం చేశారు. చాలా చోట్ల ఈ వెసులుబాటును...

హెరిటేజ్ ఫుడ్స్ కోటి విరాళం

29 March 2020 10:46 AM IST
కరోనాపై పోరుకు హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఐదు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల...

అక్షయ్ కుమార్ సంచలనం..25 కోట్ల విరాళం

28 March 2020 8:59 PM IST
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రియల్ హీరో అన్పించుకున్నారు. కరోనాపై పోరుకు ఆయన 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకూ...
Share it