Telugu Gateway

Top Stories - Page 189

ప్రధాని మోడీతో మాట్లాడా..చంద్రబాబు

14 April 2020 2:08 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ప్రధాని నరేంద్రమోడీతో మాట్లారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రధాని...

గుంటూరులో కరోనా కేసులు109

14 April 2020 11:46 AM IST
ఏపీలో వంద కేసులు దాటిన జిల్లాగా గుంటూరు నిలిచింది. ఇక్కడ కేసుల సంఖ్య 109కు పెరిగింది. ఒక్క మంగళవారం నాడే జిల్లాలో కొత్తగా 16 పాజిటివ్ కేసులు వెలుగు...

లాక్ డౌన్ ను లెక్కచేయని కరోనా

14 April 2020 11:36 AM IST
లాక్ డౌన్ ను లెక్క చేయకుండా దేశంలో కరోనా వైరస్ రెచ్చిపోతుంది. తొలి రోజుల్లో పరిమిత సంఖ్యలో ఉన్న కేసులు గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో పెరుగుతూ...

ఏపీలో 439కి పెరిగిన కరోనా కేసులు

13 April 2020 8:06 PM IST
ఉదయం పన్నెండు. సాయంత్రం ఏడు. వెరసి సోమవారం ఒక్క రోజులో ఏపీలో 19 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 439కి...

అత్యవసర ప్రయాణానికి ఏపీలో పాస్ లు

13 April 2020 7:54 PM IST
కరోనా లాక్ డౌన్ సందర్భంగా చాలా మంది అత్యవసర అవసరాలకు కూడా బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి సమయంలో తాము అవసరం ఉన్న...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి

13 April 2020 7:12 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రంగంలోకి దిగారు. కమిషన్ అధికారులతో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా...

హైదరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ అవసరం

13 April 2020 6:09 PM IST
తెలంగాణలో కొత్తగా 32 కేసులు..ఒకరి మృతితెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ‘మాస్క్’ పెట్టుకుని సమీక్ష నిర్వహించారు ఆయన సోమవారం నాడు మంత్రి ఈటెల రాజేందర్,...

అందరి చూపూ మోడీ వైపు

13 April 2020 4:13 PM IST
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఉదయం పది గంటలకు ఏమి చెబుతారు?. లాక్ డౌన్ ఆంక్షలు సులభతరం చేస్తారా?. లేక మరింత కఠిన తరం చేస్తారా?. పారిశ్రామిక రంగానికి...

న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ ఫైర్

13 April 2020 3:50 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్స్ టైమ్స్ పత్రికపై మండిపడ్డారు. దేశంలోని కీలక విభాగాలు అన్నీ చాలా ముందస్తుగా కరోనా ఉపద్రవంపై హెచ్చరించినా...

ఎస్ఈసీ తొలగింపు వివాదం..ఈ నెల20న విచారణ

13 April 2020 1:50 PM IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు సోమవారం నాడు విచారింది. ఈ నెల 16కు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కోర్టు...

ఏపీలో 432కు పెరిగిన కరోనా కేసులు

13 April 2020 1:38 PM IST
ఏపీలో తొలుత తగ్గినట్లే కన్పించిన కరోనా కేసులు మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్ వేగంగా పెరుగుతోంది. సోమవారం నాడు ఏపీలో...

తెలంగాణలో కొత్తగా 28 కేసులు

12 April 2020 9:58 PM IST
తెలంగాణలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 531కు పెరిగింది. ఆదివారం నాడు ఇద్దరు కరోనా కారణంగా...
Share it