Home > Top Stories
Top Stories - Page 189
ఎల్ జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందే
10 May 2020 7:16 PM ISTప్రజల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ జి పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఏపీలో కొత్తగా 50 కేసులు
10 May 2020 11:34 AM ISTఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 50 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1980కి పెరిగింది. ఒక్కో...
తెలంగాణాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
9 May 2020 9:06 PM ISTగత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు తెలంగాణలో మళ్ళీ పెరిగాయి. శనివారం నాడు కొత్తగా 31 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో...
ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు
9 May 2020 8:16 PM ISTకేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు సర్కారు రెడీ అయింది. కంటైన్ మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా...
కాళేశ్వరం టెండర్లపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు
9 May 2020 6:37 PM ISTకాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో ఉందని చెప్పి...
ఏపీ సర్కారు కీలక నిర్ణయం
9 May 2020 4:36 PM ISTపెద్ద ఎత్తున మద్యం రేట్లు పెంచి విమర్శల పాలైన ఏపీ సర్కారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిన సర్కారు...
టీవీ5 కార్యాలయంపై దాడి
9 May 2020 11:41 AM ISTహైదరాబాద్ లోని టీవీ5 కార్యాలయంపై శనివారం నాడు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కొంత మంది కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయంలోని...
మాజీ ఎస్ఈసీ కేసులో తీర్పు రిజర్వ్
8 May 2020 6:46 PM ISTఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన అంశానికి సంబంధించిన కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత కొన్ని...
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నష్టపరిహారం విడుదల
8 May 2020 6:43 PM ISTవైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు...
ఎల్ జీ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలి
8 May 2020 4:12 PM ISTవిశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన ఎల్ జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు....
కెసీఆర్ ‘క్వారంటైన్ సీఎం’
8 May 2020 2:23 PM ISTతెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు ఇబ్బంది పడుతున్నా ఆయన ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రారని...
ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు కమిటీ
8 May 2020 1:15 PM ISTవిశాఖపట్నంలో విషాదం నింపిన ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు సర్కారు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి...












