Telugu Gateway

Top Stories - Page 149

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

21 Aug 2020 8:36 PM IST
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది....

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు సాయం

21 Aug 2020 8:15 PM IST
తెలంగాణ సర్కారు శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి...

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం

21 Aug 2020 7:29 PM IST
అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ...

శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

21 Aug 2020 4:39 PM IST
విషాదం. శ్రీశైలంలోని విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో అందులో చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి...

పోలవరం పూర్తయి ఉంటే..!

21 Aug 2020 2:19 PM IST
గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట సకాలంలో పూర్తి అయి ఉంటే ఇంతటి...

శ్రీశైలం ప్రమాదంపై రేవంత్ అనుమానాలు

21 Aug 2020 12:44 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ జల దోపిడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరించి,...

క్షమాపణకు ప్రశాంత్ భూషణ్ నో

20 Aug 2020 10:12 PM IST
కోర్టు ధిక్కార ఆరోపణల విషయంలో దోషిగా పేర్కొన్న ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పటానికి నిరాకరించారు. తాను క్షమాపణ చెపితే...

కొన్ని కులాల వారే పరిపాలన నడిపిస్తున్నారు

20 Aug 2020 9:08 PM IST
శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కులాలకు చెందిన అతి కొద్ది మందే పరిపాలనా, ప్రజస్వామ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు....

ఎఎఐ అంటే అదానీ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా

20 Aug 2020 7:07 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ దేశంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్, లక్నో, మంగుళూరు...

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సెప్టెంబర్ 4న

20 Aug 2020 6:32 PM IST
ఎట్టకేలకు విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉన్నా...

తెలంగాణ అసలు ముఖ్యమంత్రి కెటీఆరే

20 Aug 2020 6:10 PM IST
సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కెటీఆరే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ విశ్రాంతి...

రమేష్ ఆస్పత్రి..అన్నీ ఉల్లంఘనలే

19 Aug 2020 9:05 PM IST
హోటల్ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ...
Share it