Telugu Gateway

Top Stories - Page 150

యశోదా, కిమ్స్ లపై చర్యలేమి తీసుకున్నారు

14 July 2020 7:44 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ ల వ్యవహారంపై హైకోర్టు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలకు సంబంధించి గరిష్ట ధరను ఖరారు...

ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలేవీ?

14 July 2020 2:27 PM IST
విశాఖపట్నంలో వరస పెట్టి పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాలు జరగటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక, పరవాడ కేంద్రాల్లో...

వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం ముక్కలైంది

13 July 2020 8:05 PM IST
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఏస్ అధికారి, ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ అయిన మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు విజయవాడలో మీడియాతో...

సచివాలయం కూల్చివేతకు జులై 15 వరకూ బ్రేక్

13 July 2020 2:08 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకూ కూల్చివేత పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది....

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

13 July 2020 2:03 PM IST
ఢిల్లీ హైకోర్టు వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇఛ్చింది. అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ పాషా దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నోటీసులు జారీ...

తిడుతున్నారు..అందుకే తప్పుకుంటున్నా

13 July 2020 12:33 PM IST
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనను సోషల్ మీడియాలోనూ..టీవీ చర్చల్లో...

ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే

13 July 2020 11:29 AM IST
కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ‘ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు...

రాజ్ భవన్ లో కరోనా కలకలం

12 July 2020 9:52 PM IST
తెలంగాణ రాజ్ భవన్ లో కలకలం. ఒకేసారి పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తోపాటు అధికారులు,...

జియో ఫ్లాట్ ఫామ్స్ లో క్వాల్ కామ్ 730 కోట్ల పెట్టుబడి

12 July 2020 9:39 PM IST
రిలయన్స్ జియోలోకి మరో కొత్త పెట్టుబడి వచ్చింది. కేవలం 0.25 శాతం వాటా కోసం క్వాల్ కామ్ వెంచర్స్ 730 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఏప్రిల్ 22...

అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్

12 July 2020 9:18 PM IST
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఎంపీ విమర్శలపై చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లు...

కాంగ్రెస్ పై కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు

12 July 2020 5:06 PM IST
తొలుత కర్ణాటక. మొన్న మధ్యప్రదేశ్. ఇప్పుడు రాజస్థాన్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వరసగా చేజారిపోతున్నా ఆ పార్టీ అధిష్టానంలో పెద్దగా కదలిక రావటం లేదు....

కేరళ గోల్డ్ కేసు..స్వప్న అరెస్ట్

11 July 2020 10:26 PM IST
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన కేరళ బంగారం స్మగ్లింగ్ స్కామ్ లో కీలక పాత్రదారిగా అనుమానిస్తున్న స్వప్నసురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను...
Share it