Telugu Gateway

Top Stories - Page 148

కన్నా ఇంకెంత కాలం ముసుగు?

20 July 2020 11:19 AM IST
ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను...

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా

20 July 2020 10:53 AM IST
తెలంగాణలో మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యేతో పాటు...

భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

20 July 2020 10:02 AM IST
కరోనా దెబ్బ బంగారంపై బాగానే పడింది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ బంగారం దిగుమతులు ఏకంగా 94 శాతం తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-జూన్...

మంగళగిరి జర్నలిస్టులకు నారా లోకేష్ బీమా

19 July 2020 9:26 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి పరాజయం పాలైన మంగళగిరి నియోజకవర్గంలోని...

కెసీఆర్, జగన్ లకు ప్రధాని మోడీ ఫోన్

19 July 2020 8:33 PM IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తోంది. ఏపీలో పెద్ద ఎత్తున టెస్ట్ లు చేస్తుండటంతో అక్కడ కేసుల సంఖ్య కూడా అంతే స్థాయిలో భయంకరంగా...

గవర్నర్ కు చంద్రబాబు లేఖ అందుకే

19 July 2020 8:31 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడుకునేందుకే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవాలంటూ గవర్నర్ కు లేఖ రాశారని ఏపీ...

తెనాలి ఎమ్మెల్యేకి కరోనా

19 July 2020 8:28 PM IST
ఆంధ్ర్రప్రదేశ్ లో కరోనా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు....

ఆ బిల్లులు ఆమోదించొద్దు

19 July 2020 12:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇఛ్చారని..ప్రభుత్వం దీనిపై ఇప్పటికే పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసిందని తెలుగుదేశం అధినేత...

ఆగస్టులో అయోధ్య రామ మందిరం భూమి పూజ

18 July 2020 9:05 PM IST
చారిత్రక ఘట్టానికి ముహుర్తం ఖరారైందా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానినికి ఆగస్టు3 లేదా 5న భూమి పూజ నిర్వహించాలని రామజన్మ...

కెసీఆర్ మాటలు డీకోడ్ చేస్తే నిజాలు తెలుస్తాయి

18 July 2020 6:44 PM IST
శాసనసభ సాక్షిగా చారిత్రక భవనాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిందేమిటి. చేసింది ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...

న్యాయసలహా తర్వాతే ఆ బిల్లులపై గవర్నర్ సంతకం!

18 July 2020 4:44 PM IST
అత్యంత కీలకమైన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ వెంటనే ఆమోదిస్తారా?. లేక న్యాయ సలహా తీసుకుంటారా?. అన్న...

సచివాలయ భవనాల కూల్చివేతకు ఓకే

17 July 2020 3:59 PM IST
తెలంగాణ సర్కారు కు ఊరట. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం...
Share it