Telugu Gateway

Top Stories - Page 148

హర్యానా సీఎంకు కరోనా

24 Aug 2020 7:52 PM IST
దేశంలో కరోనా కేసుల సంఖ్య జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత రెండు రోజులుగా...

కొల్లు రవీంద్రకు బెయిల్

24 Aug 2020 4:51 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయి...

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

24 Aug 2020 4:23 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కెసీఆర్ ను కూడా కోరారు. అయితే...

రఘురామకృష్ణంరాజు పులివేషంలో ఉన్న నక్క

24 Aug 2020 3:24 PM IST
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ పులివేషంలో ఉన్న నక్క అని విమర్శించారు....

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ

24 Aug 2020 3:15 PM IST
తెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

బాలసుబ్రమణ్యానికి కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ వివరణ

24 Aug 2020 11:21 AM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంకా ఐసీయూలోనే..ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని ఆయన తనయుడు చరణ్...

శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

23 Aug 2020 8:08 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘గతంలో ఎన్టీపీసీ లో...

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీపై కేసులు పెట్టాలి

23 Aug 2020 7:51 PM IST
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే

23 Aug 2020 7:35 PM IST
పాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం...

కరాచీలోనే దావూద్..పాక్ జాబితాలో చోటు

22 Aug 2020 8:58 PM IST
తొలి సారి పాకిస్థాన్ నిజం అంగీకరించింది. భారత్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు ఒప్పుకుంది. అంతే కాదు..అధికారికంగా...

తెలంగాణ సర్కారు రాక్షసంగా ప్రవర్తిస్తోంది

22 Aug 2020 2:03 PM IST
టీఆర్ఎస్ సర్కారు తీరును టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు....

కెటీఆర్ సీఎం కావాలని భగవంతుడిని కోరుకున్నా

22 Aug 2020 12:52 PM IST
గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు..ఎమ్మెల్యేలు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వరస పెట్టి ప్రకటనలు చేస్తున్నారు....
Share it