Telugu Gateway

Top Stories - Page 146

రాయపాటి ఆస్తుల వేలం

25 July 2020 7:50 PM IST
తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. ఆయనకు చెందిన ఆస్తుల వేలానికి బ్యాంకులు రంగం సిద్ధం చేశాయి. ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థకు చెందిన...

వైసీపీకి ఇసుక దెబ్బ ఖాయం

25 July 2020 5:18 PM IST
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వదని..ఉన్న ఈసీబీ రిజర్వేషన్లను కూడా అమలు చేయటంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాపులతోపాటు అగ్రవర్ణ...

కరోనా బారిన సీఎం

25 July 2020 3:52 PM IST
కరోనా వైరస్ ముందు ఎవరికీ మినహాయింపులు ఉండవు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలుత కరోనా బారిన పడి మృత్యువు...

అప్పులు కాదు..అదాయం పెంచే మార్గాలు వెతకాలి

24 July 2020 7:22 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం కోసం భవిష్యత్ తరాల జీవితాన్ని పణంగా...

అంత రహస్యంగా కూల్చివేతలు ఎందుకు?

24 July 2020 6:22 PM IST
మీడియాను అనుమతించకపోవటంతో మరిన్ని అనుమానాలుతెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి మీడియా కవరేజ్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది....

ప్రజలు రాజ్ భవన్ ను ముట్టడిస్తే మా బాధ్యతలేదు

24 July 2020 4:43 PM IST
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజస్ధాన్ ప్రజలు రాజ్ భవన్ ఘోరావ్ కు పిలుపునిస్తే తాము ఏమీ చేయలేమన్నారు. అసెంబ్లీలో...

ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం

24 July 2020 3:16 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్ స్టాప్ పెడతామని అన్నారు. ఇప్పటికైనా సీఎం...

రాజస్ధాన్ హైకోర్టులో పైలట్ వర్గానికి ఊరట

24 July 2020 1:05 PM IST
రాజస్థాన్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయాలని ప్రయత్నించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ...

స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో పేటిఎం

24 July 2020 10:13 AM IST
ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం స్టాక్ బ్రోకింగ్ రంగంలోకి అడుగుపెడుతోంది. సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ఈ విషయాన్ని...

నీరా కేఫ్ కు శంకుస్థాపన చేసిన కెటీఆర్

23 July 2020 4:26 PM IST
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ నీరా కేఫ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్,...

కరోనా నుంచి రక్షణ పేరుతో పిల్లలకు మద్యం

23 July 2020 11:06 AM IST
ఆ పిల్లల వయస్సు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం ఏభై మంది ఉన్నారు. కరోనా నుంచి రక్షణ కోసం అంటూ వాళ్ళను వరసగా కూర్చోపెట్టి మద్యం తాగించారు. అది...

ధర్మానకు రెవెన్యూ, శంకరనారాయణకు ఆర్అండ్ బి

22 July 2020 9:06 PM IST
ఏపీ సర్కారు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించింది. అదే సమయంలో మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి అత్యంత కీలకమైన రెవెన్యూ,...
Share it