Telugu Gateway

Top Stories - Page 147

ఉండవల్లికి కరోనా పాజిటివ్

26 Aug 2020 8:32 PM IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు చేయించుకోగా..కరోనా పాజిటివ్ అని...

రైతులతో చేసుకున్న ఒఫ్పందాన్ని గౌరవించాలి

26 Aug 2020 7:15 PM IST
అమరావతి రైతులకు ఏపీ సర్కారు కౌలు సకాలంలో చెల్లించకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన...

రైతులతో వ్యవహరించే తీరు ఇదేనా?

26 Aug 2020 7:12 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై మండిపడ్డారు. రైతులతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. రైతుల అరెస్ట్ ను ఖండించారు. తమ సంవత్సర...

భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా

26 Aug 2020 10:39 AM IST
కరోనాపై ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు ప్రయత్నించిన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ...

భూములు ఉపయోగించని పరిశ్రమలపై కొరడా

25 Aug 2020 9:29 PM IST
తెలంగాణ సర్కారు భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థలపై కొరడా ఝుళిపించేందుకు రెడీ అయింది. భూములను తీసుకొని నిరుపయోగంగా ఉంచిన వారిపై చర్యలు...

మేమిచ్చే సలహాలు రామకృష్ణకు చెప్పాల్సిన పనిలేదు

25 Aug 2020 7:18 PM IST
సలహాదారులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ స్పందించారు. సీపీఐ పరిస్థితి రాష్ట్రంలో...

ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలి

25 Aug 2020 7:15 PM IST
ఏపీలోని ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.. రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్మోహన్...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాక్ హ్యాకర్ల షాక్

25 Aug 2020 6:53 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు షాకిచ్చారు. మంత్రి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు...

డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట

25 Aug 2020 4:41 PM IST
విజయవాడలోని రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆయన్నుఅరెస్ట్...

డీ కె శివకుమార్ కు కరోనా

25 Aug 2020 2:09 PM IST
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీ కె శివకుమార్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలటంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు....

ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన కర్ణాటక

25 Aug 2020 9:53 AM IST
కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నుంచైనా ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశించే వారికి ఎలాంటి క్వారంటైన్..టెస్ట్ లు ఉండవు. విమానాలు..రైళ్లు,...

ఫ్రస్తుతానికి సోనియానే

24 Aug 2020 8:54 PM IST
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ...
Share it