Telugu Gateway

Top Stories - Page 145

కేంద్రం తీరు దారుణం..జీఎస్టీ పరిహారంపై పోరాటమే

31 Aug 2020 8:12 PM IST
చట్టబద్దంగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం కేంద్రం ఎగ్గొట్టాలని చూడటం దారుణమని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై...

మళ్లీ వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

31 Aug 2020 5:17 PM IST
వైసీపీ నుంచి టీడీపీలోకి. ఇప్పుడు టీడీపీలో నుంచి వైసీపీలోకి. ఇది చలమలశెట్టి సునీల్ జంపింగ్ ల తీరు. గత ఎన్నికల్లో సునీల్ టీడీపీ తరపున కాకినాడ పార్లమెంట్...

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

31 Aug 2020 4:40 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నాడు ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాడు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో...

శ్రీశైలం ప్రమాదంపై మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

31 Aug 2020 2:29 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐతోపాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీ (సీఈఏ)తో శాఖపరమైన విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి...

అమిత్ షా డిశ్చార్జ్

31 Aug 2020 2:11 PM IST
కరోనా చికిత్స అనంతరం అత్యవసరంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచే విధులు...

ప్రశాంత్ భూషణ్ శిక్ష ఖరారు చేసిన సుప్రీం

31 Aug 2020 2:06 PM IST
సుప్రీంకోర్టు అత్యంత సంక్లిష్టంగా మారిన ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరించింది. ఆయనకు శిక్ష ఖరారు చేసింది. తాను...

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

30 Aug 2020 8:43 PM IST
ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు పది వేలకుపైనే పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద...

పరీక్షల సంగతి వదిలేసి..బొమ్మలపై మాట్లాడతారా?

30 Aug 2020 7:46 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మన్ కీ బాత్ లో జేఈఈ-నీట్‌ పరీక్షల నిర్వహణపై మోదీ చర్చిస్తారని...

స్థానికంగా బొమ్మలు తయారు చేయాలి

30 Aug 2020 7:41 PM IST
ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే బొమ్మల మార్కెట్ లో భారత్ వాటా ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు....

పురపాలికలకు గ్రీన్ స్పెస్ ఇండెక్స్

30 Aug 2020 6:14 PM IST
పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ సర్కారు కొత్త కార్యక్రమం ప్రకటించింది. గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాల విషయంలో అత్యుత్తమంగా నిలిచిన...

కెసీఆర్ జైలుకెళ్ళక తప్పదు

30 Aug 2020 5:18 PM IST
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం డేగ కన్నుతో నిఘా పెట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో సీఎం కెసీఆర్...

రాజధాని కేసులో కౌంటర్ కు జనసేన నిర్ణయం

29 Aug 2020 5:01 PM IST
జనసేన రాజధాని కేసులో కౌంటర్ దాఖలుకు రెడీ అవుతోంది. హైకోర్టు ఇఛ్చిన అవకాశం మేరకు ఈ అంశంపై పార్టీ వైఖరిని స్పష్టం చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
Share it