Home > Top Stories
Top Stories - Page 145
అమరరాజా భూ కేటాయింపు రద్దుపై హైకోర్టు స్టే
27 July 2020 6:45 PM ISTఅమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సర్కారు ఈ సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా ఉపయోగించని 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ తాజాగా...
జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి..కానీ!
27 July 2020 3:54 PM ISTసీఎం జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవటం సీఎం జగన్ కు అలవాటు అయిందని ఎద్దేవా చేశారు....
సెక్రటేరియట్ కూల్చివేతలు చూపిస్తాం
27 July 2020 12:22 PM ISTహైకోర్టులో కేసు తుది విచారణ జరగాల్సిన సోమవారం నాడు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం మీడియాకు సచివాలయం కూల్చివేతలు చూపిస్తామని...
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 50 వేల కోట్లకు
27 July 2020 11:38 AM ISTప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇవి కాలుష్య రహిత వాహనాలు కావటంతో చాలా మంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. కాకపోతే...
రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్ధిక ప్యాకేజీలు
27 July 2020 11:02 AM ISTఒక్కసారి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రాబోయే...
షాకింగ్ న్యూస్..కుక్కను రేప్ చేసిన 40 ఏళ్ళ వ్యక్తి
27 July 2020 9:39 AM ISTమనిషి కుక్కగా మారటం అంటే ఇదేనేమో. బహశా దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా ఇలాంటి సంఘటన జరిగినట్లు వార్తలు రాలేదు. తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది. అదేంటి...
చంద్రబాబుకు సోనూసూద్ స్పూర్తినివ్వాలా?
26 July 2020 9:58 PM ISTసోనూసూద్. ఎక్కడో ముంబయ్ లో ఉంటాడు. నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్ళను కాడెద్దులుగా మార్చిన సంఘటన జరిగింది ఏపీలో. అది కూడా చిత్తూరు జిల్లా. అంటే మాజీ...
వివాదంలో దానం నాగేందర్
26 July 2020 8:08 PM ISTటీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. బ్యాంకు సిబ్బంది విధులకు ఆటంకం కల్పించి. భూమి .వేలం వేయకుండా అడ్డుకున్నారు....
హైదరాబాద్ మేయర్ బొంతు కు కరోనా పాజిటివ్
26 July 2020 5:41 PM ISTతెలంగాణలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే మొదటి నుంచి జీహెఛ్ఎంసీనే. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి....
విశాఖ రాజధానిగా వద్దనటానికి ఆయనెవరు?
26 July 2020 12:55 PM ISTవైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని విశాఖలో వద్దనటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. జగన్...
ఉస్మానియా ఖాళీ స్థలంలోనే కొత్త భవనాలు కట్టాలి
25 July 2020 8:50 PM ISTనిజాం కాలంలో కట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనాలను కూల్చాలనే ప్రతిపాదనను సర్కారు విరమించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి...
సంక్షేమం ఒక్కటే చాలదు..జీవించే స్వేచ్చ కూడా ఉండాలి
25 July 2020 8:37 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేతల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం...
కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు
23 Jan 2026 2:17 PM ISTAdani Case Takes New Turn as US SEC Moves Federal Court!
23 Jan 2026 2:10 PM ISTప్రభుత్వ పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
21 Jan 2026 3:04 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTఅయతుల్లా అలీ ఖమేనీ జోలికి వస్తే అంతే !
21 Jan 2026 11:26 AM IST

















