Telugu Gateway

Top Stories - Page 145

అమరరాజా భూ కేటాయింపు రద్దుపై హైకోర్టు స్టే

27 July 2020 6:45 PM IST
అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సర్కారు ఈ సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా ఉపయోగించని 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ తాజాగా...

జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి..కానీ!

27 July 2020 3:54 PM IST
సీఎం జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవటం సీఎం జగన్ కు అలవాటు అయిందని ఎద్దేవా చేశారు....

సెక్రటేరియట్ కూల్చివేతలు చూపిస్తాం

27 July 2020 12:22 PM IST
హైకోర్టులో కేసు తుది విచారణ జరగాల్సిన సోమవారం నాడు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం మీడియాకు సచివాలయం కూల్చివేతలు చూపిస్తామని...

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 50 వేల కోట్లకు

27 July 2020 11:38 AM IST
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇవి కాలుష్య రహిత వాహనాలు కావటంతో చాలా మంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. కాకపోతే...

రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్ధిక ప్యాకేజీలు

27 July 2020 11:02 AM IST
ఒక్కసారి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రాబోయే...

షాకింగ్ న్యూస్..కుక్కను రేప్ చేసిన 40 ఏళ్ళ వ్యక్తి

27 July 2020 9:39 AM IST
మనిషి కుక్కగా మారటం అంటే ఇదేనేమో. బహశా దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా ఇలాంటి సంఘటన జరిగినట్లు వార్తలు రాలేదు. తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది. అదేంటి...

చంద్రబాబుకు సోనూసూద్ స్పూర్తినివ్వాలా?

26 July 2020 9:58 PM IST
సోనూసూద్. ఎక్కడో ముంబయ్ లో ఉంటాడు. నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్ళను కాడెద్దులుగా మార్చిన సంఘటన జరిగింది ఏపీలో. అది కూడా చిత్తూరు జిల్లా. అంటే మాజీ...

వివాదంలో దానం నాగేందర్

26 July 2020 8:08 PM IST
టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. బ్యాంకు సిబ్బంది విధులకు ఆటంకం కల్పించి. భూమి .వేలం వేయకుండా అడ్డుకున్నారు....

హైదరాబాద్ మేయర్ బొంతు కు కరోనా పాజిటివ్

26 July 2020 5:41 PM IST
తెలంగాణలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే మొదటి నుంచి జీహెఛ్ఎంసీనే. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి....

విశాఖ రాజధానిగా వద్దనటానికి ఆయనెవరు?

26 July 2020 12:55 PM IST
వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని విశాఖలో వద్దనటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. జగన్...

ఉస్మానియా ఖాళీ స్థలంలోనే కొత్త భవనాలు కట్టాలి

25 July 2020 8:50 PM IST
నిజాం కాలంలో కట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనాలను కూల్చాలనే ప్రతిపాదనను సర్కారు విరమించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి...

సంక్షేమం ఒక్కటే చాలదు..జీవించే స్వేచ్చ కూడా ఉండాలి

25 July 2020 8:37 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేతల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం...
Share it