Telugu Gateway

Top Stories - Page 144

ఇండిగో మూడు నెలల నష్టం 2844 కోట్లు

29 July 2020 8:55 PM IST
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగోను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ భారీ నష్టాన్ని మూటకట్టుకుంది. 2020 ఏప్రిల్-జూన్ నాటికి అంటే మూడు...

రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేత..ఆగస్టు 31 వరకూ స్కూళ్లు బంద్

29 July 2020 8:13 PM IST
అన్ లాక్ 3..మార్గదర్శకాలు జారీపాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలపై నిషేధం ఆగస్టు 31 వరకూ కొనసాగనుంది. ఆన్ లైన్/దూర విద్యను ప్రోత్సహించాలని...

మారుతికి పదిహేనేళ్ళలో తొలిసారి 249 కోట్ల నష్టం

29 July 2020 6:15 PM IST
మారుతి సుజుకి. దేశంలోనే నెంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ. ఈ సంస్థ గత పదిహేను సంవత్సరాల్లో తొలిసారి నష్టాలు మూటకట్టుకుంది. కోవిడ్ 19 ప్రభావం, లాక్...

అచ్చెన్నాయుడికి హైకోర్టులో షాక్..బెయిల్ నో

29 July 2020 11:40 AM IST
తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన సమయంలో...

ఏ జిల్లా బాధితులకు ఆ జిల్లాలోనే కరోనా చికిత్స

28 July 2020 8:19 PM IST
కరోనా చికిత్స కోసం జిల్లాల నుంచి అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని..ఎక్కడికి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల గెజిట్ జారీ

28 July 2020 7:53 PM IST
ఏపీ శాసన మండలికి ఇద్దరు కొత్త సభ్యులు వచ్చారు. గవర్నర్ కోటాలో తాజాగా ఏపీ మంత్రిమండలి జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసింది. ఈ పేర్లకు...

సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు

28 July 2020 7:22 PM IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసులో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని నివేదికలు అందినా...

రాజధాని తరలింపును ఉద్యోగులు వ్యతిరేకించటంలేదు

28 July 2020 6:21 PM IST
అమరావతి నుంచి రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించటంలేదని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి...

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం

28 July 2020 4:56 PM IST
కరోనా వ్యవహారానికి గత సంబంధించి గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

కరోనా టెస్ట్ లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

28 July 2020 2:14 PM IST
ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి కరోనా టెస్ట్ లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు ఎక్కువ వస్తున్నాయని టెస్ట్ లు తగ్గించటంలేదని..అదే సమయంలో...

ఏపీ బిజెపి అధ్యక్షుడుగా సోము వీర్రాజు

27 July 2020 9:35 PM IST
కన్నా లక్ష్మీనారాయణకు షాక్. బిజెపి అధిష్టానం ఆయన్ను ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించి..కొత్తగా ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు...

ఆంక్షల నడుమ సచివాలయంలో మీడియాకు అనుమతి

27 July 2020 9:21 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు సర్కారు సోమవారం సాయంత్రం మీడియాను అనుమతించింది. అది కూడా ఎన్నో ఆంక్షల మధ్య. మీడియా సిబ్బందిని మినీ బస్సులు,...
Share it