Telugu Gateway

Top Stories - Page 144

కంగనా రనౌత్ పై శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు

4 Sept 2020 4:56 PM IST
కంగనా రనౌత్. బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు...

కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం

4 Sept 2020 4:40 PM IST
ఇంటెలిజెన్స్ నివేదికలతో ఏపీ సర్కారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. భద్రతా కారణాల దృష్టా ఇంటెలిజెన్స్‌...

మెట్రో ఎక్కాలంటే మాస్క్ తప్పనిసరి..సర్వీసులు రాత్రి 9 వరకే

3 Sept 2020 8:56 PM IST
హైదరాబాద్ లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. అయితే మెట్రో సర్వీసుల...

టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం 7న

3 Sept 2020 8:37 PM IST
అసెంబ్లీ సమావేశాలకు అధికార టీఆర్ఎస్ రెడీ అవుతోంది. గురువారం నాడు మంత్రులు..విప్ లతో సన్నాహాక సమావేశం నిర్వహించిన సీఎం కెసీఆర్ సెప్టెంబర్ 7న టీఆర్ఎస్...

మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్

3 Sept 2020 9:40 AM IST
హ్యాకర్లు గత కొంత కాలంగా ట్విట్టర్ కు సవాళ్లు విసురుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో కీలక వ్యక్తుల చెందిన ఖాతాలు హ్యాక్ కు గురైన సంగతి...

అలా అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

2 Sept 2020 6:38 PM IST
ఏపీలో ప్రస్తుతం ఉచిత విద్యుత్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం సర్కారు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయించటమే. దీనిపై విపక్షాలు...

గోవా సీఎంకు కరోనా పాజిటివ్

2 Sept 2020 11:36 AM IST
దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. బుధవారం నాడు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళారు....

వైఎస్ కు సీఎం జగన్ నివాళి

2 Sept 2020 11:00 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్...

ఆగస్టులో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

1 Sept 2020 9:38 PM IST
అన్ లాక్ ల దశలో ఆదాయం గాడిన పడుతుందని భావించిన సర్కారుకు షాక్. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు తగ్గటం ఆర్ధిక వ్యవస్థపై ఆందోళన రేపుతోంది. దేశంలో కరోనా కేసుల...

ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చారు

1 Sept 2020 8:59 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. అందులో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘గత ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి...

ఈ దశలో రాయలసీమ ఎత్తిపోతలపై జోక్యం చేసుకోం

1 Sept 2020 5:38 PM IST
రాయలసీమ ఎత్తిపోతల పథకం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారిన అంశం. ఏపీ సర్కారు తలపెట్టిన ఈ విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణకు...

ప్రణబ్ కు అంతిమ వీడ్కోలు

1 Sept 2020 2:41 PM IST
దేశ రాజధాని ఢిల్లీలోని లోథీ శ్మశానవాటికలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు కార్యక్రమం సాగింది....
Share it