Telugu Gateway

Top Stories - Page 121

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం

25 Sept 2020 1:24 PM IST
కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని అల్లుడిని చంపించారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఈ పరువు హత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ హత్యపై అమ్మాయి సంచలన...

హైదరాబాద్ లో సిటీ బస్ లకు గ్రీన్ సిగ్నల్

24 Sept 2020 7:35 PM IST
నగరంలో శుక్రవారం నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శివార్లలో బస్సులు నడుస్తున్నా సిటీ సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. కరోనా...

జగన్ తో డీకె శ్రీనివాసులు భేటీ

24 Sept 2020 12:29 PM IST
ఏపీలో టీడీపీని ఖాళీ చేసే పనిలో పడింది వైసీపీ. వరస పెట్టి టీడీపీ నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి...

బెంజ్ కారు మంత్రిని రక్షిస్తున్న జగన్

24 Sept 2020 12:17 PM IST
‘మీ మంత్రి దొంగ అని తెలిసిపోయిందా?. ఏసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా?. మేం ఆరోపణలు చేయటం లేదు. ఆధారాలు కూడా చూపిస్తున్నాం. అయినా సీఎం జగన్...

వైసీపీకి మద్దతిచ్చి రాజీనామా చేయకపోవటం ఏంటి?

24 Sept 2020 12:09 PM IST
వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరును బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. ఆయన...

రెండు లక్షలు దాటిన అమెరికా కరోనా మరణాలు

23 Sept 2020 8:00 PM IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఏకంగా రెండు లక్షలు దాటేసింది. మొత్తం కేసులు డెబ్బయి లక్షలకు చేరువలోకి...

డిక్లరేషన్ వివాదం...టీడీపీ, బిజెపి నేతల అరెస్ట్ లు

23 Sept 2020 12:32 PM IST
చిత్తూరు జిల్లాలో టీడీపీ, బిజెపిల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా...

కేంద్ర మంత్రి షెకావత్ తో జగన్ భేటీ

23 Sept 2020 10:54 AM IST
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయమే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో...

డ్రగ్స్ చాట్ లో నమ్రతా శిరోద్కర్ పేరు!

22 Sept 2020 9:22 PM IST
దేశంలో దుమారం రేపుతున్న డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో...

అన్నీ ఆన్ లైన్ లోకి రావాలి

22 Sept 2020 8:24 PM IST
రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇళ్ళు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15...

జగన్ డిక్లరేషన్ కు పట్టుబట్టండి

22 Sept 2020 8:17 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు చిత్తూరు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు...

ఎన్ డిఏకు శశిథరూర్ కొత్త నిర్వచనం

22 Sept 2020 8:01 PM IST
కేంద్రంలోని ఎన్ డీఏ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎన్ డి ఏ అంటే ‘ నో డేటా ఎవైలబుల్’ అని ఓ కార్టూన్ ను షేర్ చేశారు....
Share it