Telugu Gateway

Top Stories - Page 120

ఆ రోజే సీఎం జగన్ ను ఆయనెందుకు కలిశారు?

9 Oct 2020 7:40 PM IST
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కంపెనీ, డైరక్టర్లపై నమోదు అయిన సీబీఐ కేసుపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆయన కంపెనీలు,...

టీఆర్పీ మోసాలపై కార్తీ చిదంబరం లేఖ

9 Oct 2020 2:08 PM IST
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్ పీ) కు సంబంధించి చోటుచేసుకున్న మోసాలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఈ అంశంపై ఆయన ఇన్ఫర్ మేషన్...

సెల్ ఫోన్ పిచ్చి ఎంత పని చేసిందో తెలుసా!

9 Oct 2020 9:32 AM IST
మొబైల్ ఫోన్ల వాడకం పిల్లలకు ఓ వ్యసనంలా మారుతోంది. ఇది ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యే. కరోనా కారణంగా వచ్చిన ఆన్ లైన్ క్లాస్ లతో ఈ సమస్య...

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

8 Oct 2020 9:56 PM IST
బీహార్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో...

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

8 Oct 2020 8:00 PM IST
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది....

రిలయన్స్ జియో..5జీ సేవలకు రెడీ

8 Oct 2020 7:01 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం...

పోలీసు కమిషనర్..ఛానళ్ళపై కేసులు వేస్తాం

8 Oct 2020 6:13 PM IST
బార్క్ తన ఫిర్యాదులో ఎక్కడా కూడా రిపబ్లిక్ టీవీ పేరు ప్రస్తావించలేదని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి వెల్లడించారు. తమ ఛానల్ పరువు...

జగనన్న విద్యాకానుకకు శ్రీకారం

8 Oct 2020 4:35 PM IST
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులు అందరికీ స్టూడెంట్ కిట్స్ అందించే కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో...

సీబీఐ మాజీ డైరక్టర్ ఆత్మహత్య

7 Oct 2020 9:41 PM IST
షాకింగ్. సీబీఐ మాజీ డైరక్టర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. సిమ్లాలోని తన నివాసంలో అశ్వనీ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య...

కెసీఆర్ పై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు

7 Oct 2020 8:04 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శల జోరు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కెసీఆర్ పై తీవ్ర విమర్శలు...

శశికళకు షాక్..2000 కోట్ల ఆస్తులు ఫ్రీజ్

7 Oct 2020 5:31 PM IST
జైలు నుంచి బయటికొచ్చి మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న శశికళకు ఐటి శాఖ మరో షాక్ ఇఛ్చింది. శిక్షా కాలం పూర్తి చేసుకుని త్వరలోనే...

దుబ్బాక బిజెపిలో దుమారం

7 Oct 2020 4:24 PM IST
దుబ్బాక ఉప ఎన్నికను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సీటును సీనియర్ నేత రఘునందన్ రావుకు కేటాయించింది. ఇది అందరూ ఊహించిందే. అయితే ఎవరూ...
Share it