Home > Telangana
Telangana - Page 115
తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య మరింత పెంచాలి
11 Aug 2020 2:09 PM ISTకెసీఆర్ కు ప్రధాని మోడీ సూచనతెలంగాణతోపాటు బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ల్లో కోవిడ్ 19 టెస్ట్ ల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని...
వచ్చే నెలలో తెలంగాణ ఎంసెట్
10 Aug 2020 9:50 PM ISTతెలంగాణ సర్కారు పెండింగ్ లో ఉన్న పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే కోర్టు ఆమోదం తర్వాత ఈ తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నత...
పిలిచి అన్నం పెడితే..కెలికి కయ్యం పెట్టుకుంటారా?
10 Aug 2020 8:08 PM ISTఏపీ తీరుపై తెలంగాణ సీఎం కెసీఆర్ వ్యాఖ్యలురెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తెలంగాణ సీఎం కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిలిచి పీటేసి...
కుంభకర్ణుడిలా నిద్రపోతున్న తెలంగాణ సర్కారు
10 Aug 2020 2:20 PM ISTబిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తీవ్ర విమర్శలుతెలంగాణ సర్కారు పై బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. కరోనా విషయం లో తెలంగాణ...
కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు..కమిషన్లపైనే
9 Aug 2020 5:12 PM ISTతెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సీఎం కెసీఆర్ కు...
ఏపీ సీఎంతో సత్సంబంధాలు...అయినా రాజీలేదు
9 Aug 2020 5:10 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తమకు సత్సంబంధాలు ఉన్నాయని...అంత మాత్రాన తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...
సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం
8 Aug 2020 7:22 PM ISTశుభవార్త. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో..తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా?. అంటే ఔననే చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరక్టర్...
కెసీఆర్ కు రెండో సారీ షాక్..సీఎం ర్యాంకింగ్స్ లో వెనకబాటు
8 Aug 2020 5:23 PM ISTజగన్ కు మూడవ ప్లేస్..కెసీఆర్ కు తొమ్మిదో స్థానంఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ లో వెల్లడితెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు రెండోసారి షాక్ తగిలింది. జాతీయ...
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి
8 Aug 2020 2:21 PM ISTతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. జులై 29న అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. చేరిన తర్వాత...
సచివాలయం కూల్చివేతలు చూస్తాం..అనుమతించండి
7 Aug 2020 1:50 PM ISTతెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను పిల్ గా మార్చి హైకోర్టు...
కొత్త సచివాలయానికి 400 కోట్ల నిధుల మంజూరు
6 Aug 2020 2:47 PM ISTతెలంగాణ సర్కారు నూతన సచివాలయం నిర్మాణం విషయంలో దూకుడు చూపిస్తోంది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సచివాలయం డిజైన్ కు ఆమోదముద్రవేశారు. అంతే...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి
6 Aug 2020 10:28 AM ISTతెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు....












