Telugu Gateway

Telangana - Page 115

కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు

2 Aug 2020 5:44 PM IST
ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలుకరోనా చికిత్సకు పది వేల రూపాయలకు మించి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్,...

ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు సీరియస్!

1 Aug 2020 8:57 PM IST
విజిలెన్స్ కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు..నివేదిక ఆధారంగా చర్యలుకరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై సర్కారుకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు...

తెలంగాణ సర్కారు కోవిడ్ ఆస్పత్రులు పెంచాలి

1 Aug 2020 1:06 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్ లోని కరోనాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను సందర్శించారు. తొలుత ఆయన టిమ్స్ లో...

వంద సంవత్సరాలు చెక్కుచెదరకుండా టీఆర్ఎస్

1 Aug 2020 12:09 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న...

సచివాలయంపై పదకొండు గంటల సమీక్షా?

1 Aug 2020 11:10 AM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సీఎం శుక్రవారం నాడు నూతన సచివాలయం అంశంపై ఏకంగా పదకొండు గంటల పాటు సమీక్ష ...

చుక్క నీటిని వదులుకోం..కెసీఆర్

30 July 2020 8:46 PM IST
ఏపీతో ఏర్పడిన జల వివాదాలతోపాటు కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు సమీక్ష జరిపారు. అపెక్స్...

ఏ జిల్లా బాధితులకు ఆ జిల్లాలోనే కరోనా చికిత్స

28 July 2020 8:19 PM IST
కరోనా చికిత్స కోసం జిల్లాల నుంచి అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని..ఎక్కడికి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం

28 July 2020 4:56 PM IST
కరోనా వ్యవహారానికి గత సంబంధించి గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

మోడీ భూమి పూజలో పాల్గొనటం రాజ్యాంగ ఉల్లంఘన

28 July 2020 2:03 PM IST
అయోధ్యలో రామమందిరానికి సంబంధించి భూమి పూజ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దేశంలో 200 మంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఆగస్టు 5న జరిగే...

ఆంక్షల నడుమ సచివాలయంలో మీడియాకు అనుమతి

27 July 2020 9:21 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు సర్కారు సోమవారం సాయంత్రం మీడియాను అనుమతించింది. అది కూడా ఎన్నో ఆంక్షల మధ్య. మీడియా సిబ్బందిని మినీ బస్సులు,...

ఈ ఏడాది సామూహిక వినాయక నిమజ్జనం లేదు

27 July 2020 3:41 PM IST
హైదరాబాద్ లో అత్యంత అట్టహాసంగా సాగే వినాయక నిమజ్జనాలకు ఈ ఏడాది బ్రేక్ పడనుంది. కరోనా దెబ్బ కారణంగా సామూహిక నిమజ్జనాలు సాధ్యంకాదని భాగ్యనగర్ గణేష్...

తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి

27 July 2020 1:05 PM IST
కరోనా కేసుల అంశంలో తమ ఆదేశాలు ఏమీ అమలు కావటంలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జూన్ 8 నుంచి తాము ఇచ్చిన ఆదేశాలు ఏవీ అమలు కాలేదని..వాటి అమలు ...
Share it