Telugu Gateway

Telangana - Page 115

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాక్ హ్యాకర్ల షాక్

25 Aug 2020 6:53 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు షాకిచ్చారు. మంత్రి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు...

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

24 Aug 2020 4:23 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కెసీఆర్ ను కూడా కోరారు. అయితే...

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ

24 Aug 2020 3:15 PM IST
తెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

టీఆర్ఎస్ లో షాకింగ్ పరిణామం..రేవంత్ పై స్వామిగౌడ్ ప్రశంసలు

23 Aug 2020 8:26 PM IST
రేవంత్ రెడ్డి. ఆ పేరు చెపితే చాలు టీఆర్ఎస్ నేతలు మండిపడతారు. పొరపాటున కూడా రేవంత్ పేరు ఎత్తటానికి కూడా చాలా మంది నేతలు ఇష్టపడరు. అలాంటిది టీఆర్ఎస్...

శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

23 Aug 2020 8:08 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘గతంలో ఎన్టీపీసీ లో...

కెటీఆర్ సీఎం కావాలని భగవంతుడిని కోరుకున్నా

22 Aug 2020 12:52 PM IST
గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు..ఎమ్మెల్యేలు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వరస పెట్టి ప్రకటనలు చేస్తున్నారు....

ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర గత సందడి మిస్

22 Aug 2020 12:48 PM IST
హైదరాబాద్ లో వినాయకచవితి అంటే సందడి అంతా ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల వద్దే ఉంటుంది. బాలాపూర్ కంటే కూడా ఖైరతాబాద్ వినాయకుడికే ఎన్నో ప్రత్యేకలు...

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

22 Aug 2020 12:26 PM IST
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన శనివారం శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో ప్రమాదానికి...

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు సాయం

21 Aug 2020 8:15 PM IST
తెలంగాణ సర్కారు శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి...

శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

21 Aug 2020 4:39 PM IST
విషాదం. శ్రీశైలంలోని విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో అందులో చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి...

శ్రీశైలం ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ

21 Aug 2020 3:47 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసీఆర్ సీఐడి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన...

కొన్ని కులాల వారే పరిపాలన నడిపిస్తున్నారు

20 Aug 2020 9:08 PM IST
శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కులాలకు చెందిన అతి కొద్ది మందే పరిపాలనా, ప్రజస్వామ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు....
Share it