Telugu Gateway

Telangana - Page 114

శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

21 Aug 2020 4:39 PM IST
విషాదం. శ్రీశైలంలోని విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో అందులో చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి...

శ్రీశైలం ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ

21 Aug 2020 3:47 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసీఆర్ సీఐడి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన...

కొన్ని కులాల వారే పరిపాలన నడిపిస్తున్నారు

20 Aug 2020 9:08 PM IST
శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కులాలకు చెందిన అతి కొద్ది మందే పరిపాలనా, ప్రజస్వామ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు....

తెలంగాణ అసలు ముఖ్యమంత్రి కెటీఆరే

20 Aug 2020 6:10 PM IST
సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కెటీఆరే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ విశ్రాంతి...

స్వచ్చ సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు 23వ ర్యాంక్

20 Aug 2020 4:29 PM IST
విజయవాడ 4..విశాఖపట్నానికి 9వ ర్యాంకుస్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ 23వ ర్యాంక్ కు పరిమితం అయింది. ఏపీకి చెందిన విజయవాడ నాల్గవ ర్యాంకులో...

ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

18 Aug 2020 10:13 PM IST
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు సంబంధించి చర్చల కోసం కేంద్ర జలవనరుల శాఖ ఆగస్గు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర...

సచివాలయం వైపు ఆంక్షల తొలగింపు

18 Aug 2020 12:05 PM IST
గత కొంత కాలంగా సచివాలయంవైపు రాకపోకలపై ఆంక్షలు పెట్టిన సర్కారు తాజాగా ఆంక్షలు తొలగించింది. ప్రస్తుతం తెలుగు తల్లి,ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ లపై రాకపోకలు...

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ

17 Aug 2020 9:02 PM IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముహుర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం...

గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదు

17 Aug 2020 5:07 PM IST
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదని తెలిపింది. ఇళ్ళలోనే విగ్రహలు పెట్టుకుని పండగ చేసుకోవాలని సూచించింది....

ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ కరోనా పేషంట్లకు

13 Aug 2020 9:16 PM IST
కీలక నిర్ణయం వెలువడింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 50 శాతం బెడ్స్ ను కరోనా పేషంట్లకు కేటాయిచేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. రాష్ట్ర వైద్య...

ఎన్ఎస్ యూఐ ప్రగతి భవన్ ముట్టడి

12 Aug 2020 1:47 PM IST
పీపీఈ కిట్లు ధరించిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బుధవారం నాడు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్...

మానవత్వం లేని పాలకుల వల్లే ఈ దుస్థితి

11 Aug 2020 7:44 PM IST
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1.82 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణలో వైద్యానికి ఇచ్చే...
Share it