Telugu Gateway

Telangana - Page 105

కొత్త సచివాలయ నిర్మాణ కాంట్రాక్ట్ షాపూర్జీ పల్లోంజీకి!

28 Oct 2020 10:06 PM IST
తెలంగాణ నూతన సచివాలయం టెండర్లు ఖరారు అయ్యాయి. కేవలం రెండు సంస్థలే బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ పని కోసం ప్రముఖ మౌలికసదుపాయాల కంపెనీలు అయిన ఎల్...

దుబ్బాక ఓట్లు ఫామ్ హౌస్ లో లెక్కిస్తారా?

28 Oct 2020 9:41 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఉప ఎన్నిక కోసం మంత్రి హరీష్ రావు ఎందుకింత...

గొర్రెకుంట హత్యల కేసు..నిందితుడికి ఉరి ఖరారు

28 Oct 2020 2:21 PM IST
వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడికి సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో...

డబ్బులు పోలీసులు పెట్టారని దుష్ప్రచారం

27 Oct 2020 12:38 PM IST
దుబ్బాకలో సోమవారం జరిగిన పరిణామాలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. బిజెపి ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది. అధికార టీఆర్ఎస్ బిజెపిపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ...

దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలి

27 Oct 2020 11:41 AM IST
దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో పోలీసులు అధికార...

నాయిని నర్సింహారెడ్డి ఇంట మరో విషాదం

26 Oct 2020 9:36 PM IST
వరస విషాదాలు. ఆ కుటుంబాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ నెల 22నే కార్మిక నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచిన విషయం...

దుబ్బాక లో టెన్షన్ టెన్షన్..నోట్ల కట్టలు లభ్యం

26 Oct 2020 7:33 PM IST
రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షలు స్వాధీనం కొంత నగదు లాక్కెళ్లిన బిజెపి కార్యకర్తలు ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాక లో కలకలం. బిజెపి అభ్యర్ధి రఘునందన్...

కెసీఆర్ నోట మళ్ళీ అదే మాట

23 Oct 2020 8:05 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ ఉద్యోగులకు మరోసారి అదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించునున్నట్లు...

బడ్జెట్ మధ్యంతర సమీక్షకు కెసీఆర్ ఆదేశం

23 Oct 2020 7:49 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు పెద్ద ఎత్తున మారే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం...

ఐసీఐసీఐ బ్యాంక్ 'హోమ్ ఉత్సవ్'

23 Oct 2020 7:05 PM IST
ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంక్ ఐసిఐసిఐ హైదరాబాద్ లో పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని 'హోమ్ ఉత్సవ్'ను ప్రారంభించింది. ఈ వర్చువల్ ప్రాపర్టీ...

దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం

22 Oct 2020 10:38 AM IST
విషాదం. దీక్షిత్ తిరిగి వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. గురువారం ఉదయమే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీక్షిత్...

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

22 Oct 2020 9:56 AM IST
కార్మిక నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస...
Share it