Telugu Gateway

Telangana - Page 104

హైదరాబాద్ లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు!

7 Nov 2020 10:00 AM IST
ఒకప్పుడు హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేసేవి. ముఖ్యంగా పర్యాటకులు నగరం అందాన్ని వీక్షించేందుకు ఈ బస్సులు ఎక్కటానికి చాలా ఆసక్తి చూపేవారు....

దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షుడి మార్పు

6 Nov 2020 4:31 PM IST
తెలంగాణ పీసీసీ మార్పుపై మాజీ ఎంపీ మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఫలితాల తర్వాత మార్పు ఉండొచ్చన్నారు. గత ఐదేళ్లుగా పీసీసీ అధ్య అధ్యక్షుడిగా...

తెలంగాణలో అమెజాన్ 20,761 కోట్ల పెట్టుబడి

6 Nov 2020 12:10 PM IST
తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఏకంగా రాష్ట్రంలో 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్...

ఒక్క చిన్న ఇంట్లో తొమ్మిది మందికి వరద సాయం

5 Nov 2020 2:04 PM IST
హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇళ్ళకు ప్రభుత్వ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

తెలంగాణలో జనసేన కమిటీల ప్రకటన

4 Nov 2020 8:50 PM IST
వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపితో కలసి బరిలోకి దిగేందుకు రెడీ అయిన జనసేన ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. జనసేన పోటీ చేయాల్సిన డివిజన్లను కూడా...

దుబ్బాక పోలింగ్ రోజు ఫేక్ ప్రచారం

3 Nov 2020 11:05 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లు కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా...

తెలంగాణలో విద్వేషపు విత్తనాలకు స్థానం లేదు

2 Nov 2020 2:51 PM IST
బిజెపి నల్లధనం తేలేదు..నల్ల చట్టాలు తెచ్చింది తెలంగాణ నుంచి కేంద్రం తీసుకోవటమే తప్ప..రాష్ట్రానికి ఇస్తుంది ఏమీలేదని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి...

కారులో కోటి..రఘునందన్ రావు బావమరిది అరెస్ట్

1 Nov 2020 5:16 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగింపు రోజు కీలక పరిణామాలు. అధికార టీఆర్ఎస్ బిజెపిపై ఎటాక్ ప్రారంభించింది. ఎలాగైనా గెలించేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని...

వరద బాధితులు అందరికీ సాయం అందిస్తాం

31 Oct 2020 10:26 PM IST
హైదరాబాద్ లో వరద బాధితుల సాయంపై వివాదం నడుస్తోంది. బాధితులు చాలా మంది ఎమ్మెల్యేల ఇంటి ముందు సాయం కోసం ధర్నాలు చేస్తున్నారు. మరో వైపు సాయంలోనూ...

సీఎం కెసీఆర్ రాజీనామా సవాల్

31 Oct 2020 7:14 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బిజెపి ప్రచారంపై మండిపడ్డారు. నిజాయతీలేని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారేమో కానీ..కెసీఆర్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు....

ధరణి పోర్టల్ భారత దేశానికి ట్రెండ్ సెట్టర్

29 Oct 2020 2:25 PM IST
తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి...

మార్కెట్లోకి 'కైనీ' పాలు

29 Oct 2020 12:12 PM IST
హైదరాబాద్ కు చెందిన ఉమోనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి 'కైనీ' పాలను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులను తెలంగాణ పశుసంవర్ధక శాఖ...
Share it