Home > Telangana
Telangana - Page 104
దుబ్బాక లో టెన్షన్ టెన్షన్..నోట్ల కట్టలు లభ్యం
26 Oct 2020 7:33 PM ISTరఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షలు స్వాధీనం కొంత నగదు లాక్కెళ్లిన బిజెపి కార్యకర్తలు ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాక లో కలకలం. బిజెపి అభ్యర్ధి రఘునందన్...
కెసీఆర్ నోట మళ్ళీ అదే మాట
23 Oct 2020 8:05 PM ISTముఖ్యమంత్రి కెసీఆర్ ఉద్యోగులకు మరోసారి అదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించునున్నట్లు...
బడ్జెట్ మధ్యంతర సమీక్షకు కెసీఆర్ ఆదేశం
23 Oct 2020 7:49 PM ISTముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు పెద్ద ఎత్తున మారే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం...
ఐసీఐసీఐ బ్యాంక్ 'హోమ్ ఉత్సవ్'
23 Oct 2020 7:05 PM ISTప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంక్ ఐసిఐసిఐ హైదరాబాద్ లో పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని 'హోమ్ ఉత్సవ్'ను ప్రారంభించింది. ఈ వర్చువల్ ప్రాపర్టీ...
దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం
22 Oct 2020 10:38 AM ISTవిషాదం. దీక్షిత్ తిరిగి వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. గురువారం ఉదయమే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీక్షిత్...
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
22 Oct 2020 9:56 AM ISTకార్మిక నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస...
నాయినిని పరామర్శించిన సీఎం కెసీఆర్
21 Oct 2020 8:27 PM ISTమాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయిని...
ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు
21 Oct 2020 6:35 PM ISTఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ టిఎంఆర్ హెచ్ఎల్) ఎండీ, సీఈవో కె వి బి రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికి గాను...
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రెండే టెండర్లు
21 Oct 2020 10:17 AM ISTతెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన నూతన సచివాలయానికి కేవలం రెండు అంటే రెండు సంస్థలు మాత్రమే బిడ్స్ సమర్పించాయి. అందులో ఒకటి...
తెలంగాణకు 15 కోట్ల సాయం ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్
20 Oct 2020 12:08 PM ISTతాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల...
ప్రేమ వ్యవహారం..యువకుడి దారుణ హత్య
20 Oct 2020 11:11 AM ISTప్రేమ వ్యవహారం ఓ యువకుడిని బలికొంది. తాజాగా విజయవాడలో ఓ యువతిని దారుణంగా గొంతుపై కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మరవక ముందే మరో సంఘటన. కరీంనగర్...
వరద బాధితుల కోసం మెఘా పది కోట్ల విరాళం
19 Oct 2020 7:18 PM ISTభారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కెసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం 550 కోట్ల...












