Telugu Gateway

You Searched For "Latest telugu news"

ధాన్యం ఉత్ప‌త్తిలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

20 Jun 2021 8:50 PM IST
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌టానికి నాలుగు నెల‌ల ముందే కొత్త రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాల‌నే అంశంపై ఢిల్లీలో మేధోమ‌థ‌నం చేశామ‌ని ముఖ్య‌మంత్రి...

కెసీఆర్ కాళ్లు మొక్కిన క‌లెక్ట‌ర్

20 Jun 2021 8:32 PM IST
ఓ ఐఏఎస్ ఆఫీస‌ర్ చ‌ర్య సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు ఆయ‌న పాదాభివంద‌నం చేయ‌ట‌మే దీనికి కార‌ణం. సీఎం కెసీఆర్...

ఏపీలో విజ‌య‌వంత‌మైన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్

20 Jun 2021 6:50 PM IST
వ్యాక్సినేష‌న్ విష‌యంలో ఏపీ కొత్త రికార్డు నెల‌కొల్పింది. ఒక్క రోజులోనే అంటే జూన్ 20 సాయంత్రం ఐదు గంట‌ల‌కు 11.85 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు....

అంత‌రాష్ట్ర బ‌స్ స‌ర్వీసుల‌కు తెలుగు రాష్ట్రాలు రెడీ

20 Jun 2021 6:30 PM IST
సోమ‌వారం నుంచి తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ‌లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయ‌గా..ఏపీలో మాత్రం...

తెలంగాణ స్కూళ్ళు..కాలేజీలు జులై1 నుంచి ఓపెన్

19 Jun 2021 7:39 PM IST
రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. అన్ని షాప్ లు, ఆఫీసులు, ఎస్టాబిష్ మెంట్స్...

సొంత పార్టీ నాయ‌కుల‌నే కొనుక్కుంటున్నారు

19 Jun 2021 6:26 PM IST
అధికార టీఆర్ఎస్ పై బిజెపి నేత ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ సొంత పార్టీ నాయ‌కుల‌ను కొనుక్కొనే ప‌రిస్థితికి దిగ‌జారింద‌న్నారు. ...

రాహుల్ పాద‌యాత్ర‌తో రండి

19 Jun 2021 5:33 PM IST
తెలంగాణ సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేశారు....

గ్రీన్ జోన్ గా తిరుమ‌ల‌

19 Jun 2021 4:59 PM IST
తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్రకటిస్తున్నామని టీటీడీ ఛైర్మ‌న్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను...

తెలంగాణ‌లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత‌

19 Jun 2021 4:03 PM IST
తెలంగాణ మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం,...

కెసీఆరే నా బ‌లం..నా బలగం ఖమ్మం ప్రజలు

19 Jun 2021 2:39 PM IST
ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) నోటీసుల వ్య‌వ‌హారంపై టీఆర్ఎస్ లోక్ స‌భా నేత నామా నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. ఆయ‌న శ‌నివారం నాడు హైద‌రాబాద్ లో...

ఫోన్ మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్

19 Jun 2021 12:55 PM IST
కొంత మంది నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ డోస్ ఒక‌టి..రెండ‌వ డోస్...

ఏపీలో ఎంసెట్ ఈప్ సెట్ గా మార్పు

19 Jun 2021 12:41 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇక నుంచి రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈప్ సెట్) నిర్వ‌హించ‌నుంది. ఈ...
Share it