Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
రఘురామకృష్ణరాజుకు లోక్ సభ సచివాలయం నోటీసులు జారీ
15 July 2021 9:55 PM ISTవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ పార్టీ చేసిన అనర్హత పిటీషన్ కు సంబంధించి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో...
విజయవాడ విమానాశ్రయానికి కొత్త హంగులు
15 July 2021 8:44 PM ISTవిజయవాడ విమానాశ్రయం కొత్త హంగులు సంతరించుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన హై ప్రీక్వెన్సీ (డీవీఓఆర్) సౌకర్యంతోపాటు విస్తరించిన రన్ వే కూడా...
నిరుద్యోగులు హమాలీ పని చేసుకుంటే తప్పేంటి?
15 July 2021 8:02 PM ISTతెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావన్నారు. ఆయన నాగర్...
తెలంగాణలో 1.31 లక్షల ఉద్యోగాలిచ్చాం..మరో 50 వేలు ఇస్తాం
15 July 2021 5:46 PM ISTప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1.31 లక్షల ఉద్యోగాలిచ్చామని.. నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ...
చలో రాజ్ భవన్ ను అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ల ముట్టడి
15 July 2021 5:27 PM ISTకాంగ్రెస్ పార్టీ శుక్రవారం పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ధర్నాచౌక్ నుంచి రాజ్ భవన్ వరకూ...
వైసీపీ పార్లమెంట్ ఏజెండా ఫిక్స్
15 July 2021 5:06 PM ISTపార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏపీకి సంబంధించి ఏయే అంశాలను లేవనెత్తాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం...
సజ్జలకు ఏపీలో ఓఎస్డీనే దొరకలేదా?!
15 July 2021 4:32 PM ISTఆంధ్రప్రదేశ్ సర్కారు గురువారం నాడు ఓ జీవో జారీ చేసింది. కానీ ఇందులో ఎన్నో వింతలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహరాల సలహాదారు సజ్జల...
జగన్ సమావేశాలకూ పరిమళ్ నత్వానీ డుమ్మానేనా?.
15 July 2021 3:18 PM ISTఆయన ఏపీ వ్యక్తే కాదు. కానీ అధికార వైసీపీ ఆయనకు ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చింది. ఈ సీటు కోసం అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ...
ఇంకా ఆ చట్టం అవసరమా?.
15 July 2021 12:47 PM ISTరాజద్రోహం కింద కేసులు నమోదు చేసే 124ఏ సెక్షన్ ఇంకా అవసరమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 124ఏను కొట్టేయాలంటూ దాఖలైన పిటీషన్ పై...
వరద నీళ్లలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు
15 July 2021 12:27 PM ISTహైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. బుధవారం నాడు రోజంతా కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో పలు చోట్ల ప్రజలు నానా...
233 లక్షల కోట్లకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్
15 July 2021 9:48 AM ISTకరోనా కష్టాలు ఉన్నా స్టాక్ మార్కెట్లలో మాత్రం దూకుడు ఆగటం లేదు. మార్కెట్లు వరస పెట్టి కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. బుధవారం...
ఆహార శుద్ధి..లాజిస్టిక్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం
14 July 2021 9:16 PM ISTతెలంగాణ మంత్రివర్గం అత్యంత కీలకమైన ఆహార శుద్ధి విధానం, తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ' కి ఆమోదం తెలిపింది. వరసగా రెండవ రోజు కూడా సమావేశం అయిన...












