Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
కెసీఆర్ ఏరియల్ సర్వే రద్దు..రోడ్డు మార్గంలోనే భద్రాచలానికి
17 July 2022 11:14 AM ISTవాతావరణం అనుకూలంగా లేకపోవటంతో సీఎం కెసీఆర్ ఆదివారం నాడు తలపెట్టన గోదావరి పరివాహక ప్రాంత ఏరియల్ సర్వే రద్దు అయింది. శనివారం రాత్రే...
ఉప రాష్ట్రపతి గురించి మమతకు ముందే చెప్పారా?!
16 July 2022 9:03 PM ISTఅనూహ్యం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ల మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పు తరహాలోనే ఉంటదనే విషయం...
కెసీఆర్ ఏరియల్ సర్వే..గవర్నర్ కొత్తగూడెం ఏరియా సర్వే
16 July 2022 10:42 AM ISTముందు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై కొత్తగూడెం పర్యటన వార్తలే బయటకు వచ్చాయి. ఆ తర్వాత సీఎం కెసీఆర్ ఏరియల్ సర్వే పర్యటన ప్రకటన ...
దూద్ సాగర్ జలపాతం..భూమిని తాకుతున్న స్వర్గం
15 July 2022 8:36 PM ISTదేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. జలపాతాలు కళకళలాడుతున్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఆ సుందర ప్రదేశాలను...
ఉద్యోగుల జీతాల ఆలశ్యం పెద్ద విషయం కాదు
15 July 2022 2:56 PM ISTతెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఆలశ్యం కావటం పెద్ద విషయం కాదని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచింది సీఎం...
బిజెపి ఎంపీ అరవింద్ కాన్వాయ్ పై దాడి
15 July 2022 1:45 PM ISTబిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ ను గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని...
చంద్రబాబు కంటే తక్కువే అప్పులు
15 July 2022 1:28 PM ISTఇది ఏపీ సీఎం జగన్ మాట. గత కొంత కాలంగా ఆయన ఈ మాట పదే పదే చెబుతున్నారు. ఓ వైపు టీడీపీ మాత్రం అప్పులు చేసేది ఎక్కువ..ప్రజలకు ఇచ్చేది తక్కువ ...
పార్లమెంట్ ఆవరణలో ధర్నాలకు నో
15 July 2022 12:29 PM ISTరోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. తాజాగా ఈ పదాలు పార్లమెంట్ లో వాడకూడదు అంటూ కొన్ని పదాలతో బుక్ లెట్ లో విడుదల చేశారు. దీనిపై రాజకీయంగా...
ఆ పదాలు ఇక పార్లమెంట్ లో వాడకూడదట!
14 July 2022 10:36 AM ISTకీలక పరిణామాం. పార్లమెంట్ అయినా..అసెంబ్లీ అయినా కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. చాలా సార్లు సభ్యులే కాదు..ఏకంగా మంత్రులు ...
రికవరి బాటలో హోటల్ ఇండస్ట్రీ
13 July 2022 7:11 PM ISTప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరువ అవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఆదాయాలతోపాటు మార్జిన్లు కూడా...
ఒప్పో ఇండియా సుంకాల ఎగవేత 4389 కోట్ల రూపాయలు
13 July 2022 2:15 PM ISTOppo India.భారత్ లో మరో చైనా కంపెనీ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా ఏకంగా 4389 కోట్ల రూపాయల మేర సుంకాలు...
వంతుల వారీగా జీతాలు..చరిత్రలో మొదటిసారి
13 July 2022 12:41 PM ISTటీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంకా ఉద్యోగులకు వేతనాలు అందలేదంటూ...












