Telugu Gateway

Latest News - Page 89

ఉర్సా చెప్పిన ధరనే ఏపీ కేబినెట్ ఒకే చేసిందా?!

23 April 2025 11:27 AM IST
ప్రైవేట్ కంపెనీలే ప్రభుత్వ భూముల ధరలు నిర్ణయిస్తాయా! ఈడీబి వెంటపడి ఉర్సా ను ఏపీకి తెచ్చిందా? కంపెనీ పెట్టిందే రెండు నెలల క్రితం అయితే ఐదు నెలల పాటు ...

ఇరకాటంలో చంద్రబాబు, నారా లోకేష్!

22 April 2025 5:49 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. వైసీపీ హయాంలో సాగిన అక్రమాల విషయంలో కూటమి...

డీపీఆర్ కోసం టెండర్లు

22 April 2025 11:44 AM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు మేలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఊపు అందుకుంటాయి అని ప్రభుత్వం చెపుతోంది. ఇప్పటికే రాజధాని పనుల కేటాయింపు...

ఒకే రోజు క్యాబినెట్ అనుమతులు

21 April 2025 9:03 PM IST
ఉర్సా క్లస్టర్స్ కు అరవై ఎకరాలు కేటాయింపుపై దుమారం ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ వైజాగ్ లో టిసిఎస్ కంపెనీ కి 21.26 ఎకరాలు కేటాయిస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు...

అధికారికంగా ప్రకటించిన హోమ్ శాఖ

21 April 2025 8:06 PM IST
అప్రమత్తంగా ఉండాలని ఆదేశంపెద్ద నోట్ల రద్దుతో ఇక దేశంలో ఫేక్ కరెన్సీ అన్నదే కనిపించదు అంటూ గతంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కేంద్రం కూడా పెద్ద...

ఏపీ...తెలంగాలో భారీ భారీ ప్రాజెక్ట్ లకు అనుమతి

21 April 2025 3:56 PM IST
విస్తుపోతున్న తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు ఒక కంపెనీ ఎన్ని రాష్ట్రాల్లో అయినా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆయా ప్రభుత్వాలు ఇచ్చే అనుమతులను బట్టి....

అప్పుడు ఫ్రాంక్లిన్గ్ టెంపుల్టన్...ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ !

20 April 2025 7:32 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సారి పవర్ లో వాటా దక్కింది. సో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్...

ఆర్సెల్లార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ..టిసిఎస్..లులూ..అదే మోడల్

16 April 2025 9:04 PM IST
ఉర్సా క్లస్టర్స్ పెట్టి రెండు నెలలే...ఆ కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన భూమి! దేశంలోనే నంబర్ వన్ ఐటి కంపెనీ టిసిఎస్. ఆ బ్రాండ్ కే ఎంతో విలువ ఉంటుంది....

పెట్టుబడులకు ఫ్లైట్ కనెక్టివిటీ కావాలి

16 April 2025 7:49 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి విస్తరణ కోసం కొత్తగా వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రతిపాదించటంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇంత వరకు అసలు తొలి దశ...

ఐదు టవర్ల కు టెండర్లు పిలిచిన సిఆర్ డీఏ

16 April 2025 2:29 PM IST
ఆంధ్ర ప్రదేశ్ కొత్త సచివాలయం ఐదు టవర్ల లో రానుంది . జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ...

కూతురికి రాజ్య సభ కోరిన మాజీ ఎంపీ..బీజేపీ నో!

16 April 2025 10:17 AM IST
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కు రంగం సిద్ధం అవుతోంది. ఆయన బీజేపీ లో చేరటానికి అంతా సిద్ధం అయింది. అంతే...

గంటా శ్రీనివాసరావు ట్వీట్ వైరల్

15 April 2025 7:31 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ నేతలు ఎప్పుడూ ఒకటే మాట చెపుతారు. తమ నాయకుడికి ఉన్న విజన్ ఎవరికీ లేదు అని. రాబోయే వందేళ్ల...
Share it