Home > Latest News
Latest News - Page 90
ప్రభుత్వం బిల్డర్లు...పారిశ్రామిక వేత్తల కోసం పని చేయాలా?
15 April 2025 12:47 PM ISTలేకపోతే ప్రభుత్వాలను పడగొడతారా!ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలా?. లేక రియల్ ఎస్టేట్ సంస్థలు..కార్పొరేట్ కంపెనీల కోసం పని చేయాలా?. అధికారంలో ఉన్న పదేళ్ల...
ఏ లెక్కలు లేకుండానే ఎయిర్ పోర్ట్ భూమి లెక్కలు ఎలా తేల్చారో!
14 April 2025 5:51 PM ISTబనకచెర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ ఖరారు కాక ముందే ఈ పనులు ఏ కాంట్రాక్టు సంస్థ కు దక్కబోతున్నాయో పేరు బయటకు వచ్చేస్తుంది. అమరావతి గ్రీన్ ఫీల్డ్...
ఇప్పుడు అసలు కంటే మరి కొసరుకే ఎక్కువ !
14 April 2025 9:44 AM ISTమాట్లాడతారా ...మౌనంగానే ఉంటారా? ! అసలు కంటే కొసరు ఎక్కువా?. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కోసం అని చెప్పి రైతుల దగ్గర నుంచి దగ్గర దగ్గర 35 వేల ఎకరాల భూమి...
రాజకీయంగా దుమారం రేపటం ఖాయం
13 April 2025 8:30 PM ISTరాజధాని కోసం ఇప్పటికే 33733 ఎకరాల సమీకరణ ఇప్పుడు అంత కంటే ఎక్కువా?ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగంగా సాగటానికి అంతా సిద్ధం అయిన వేళ...
రైతులు సహకరిస్తారా?!
13 April 2025 12:37 PM ISTఅమరావతి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదకర ఆట ఆడబోతున్నారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. రాజధాని కోసం రైతులకు సంబంధించిన...
రాష్ట్రం అప్పుల్లో ..పార్టీలు..అధినేతలు మాత్రం సూపర్ రిచ్!
13 April 2025 10:18 AM ISTఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో ఉన్నా...రాష్ట్రంలోని పార్టీ లు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాయో చెప్పే ఘటన ఇది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో క్యాంపులు ...
ప్రధాని మోడీ పర్యటన కోసం అంటూ ప్రస్తావన
12 April 2025 11:37 AM ISTఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎలాంటి హంగామా లేకుండా ఈ సారి అయినా అమరావతి పనులు వేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తోలి...
డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
11 April 2025 6:57 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్ట్ గురించే...
చంద్రబాబు ‘పవర్ మాయ’!
11 April 2025 12:52 PM ISTఈ రెండు ప్రాజెక్టులు నవయుగ ప్రమోటర్లవే గతంలోనే 2300 మెగావాట్ల హైడ్రో పంప్డ్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రభుత్వ నిర్ణయాలు చూసి షాక్ అవుతున్న అధికారులు ...
హ్యాట్రిక్ హిట్ మిస్!
10 April 2025 1:23 PM ISTడీజె టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాతే సిద్దు జొన్నలగడ్డ రేంజ్ ఒక్క సారిగా మారి పోయింది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా లెక్కలోకి...
రైతులు ...ప్రజలు, పారిశ్రామికువేత్తలు డబ్బులు కట్టాల్సిందే !
9 April 2025 2:55 PM ISTకెసిఆర్ మోడల్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు వరద జలాలపై 80112 కోట్ల పెట్టుబడి గ్యాంబ్లింగ్ అంటున్న అధికారులు అమ్మకానికి గోదావరి వరద జలాలు. రైతుల దగ్గర...
తెలుగు దేశంలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
9 April 2025 11:08 AM ISTమంత్రులు అంతా ముఖ్యమంత్రికి విదేయంగానే ఉంటారు. ఉండాలి కూడా . లేకపోతే పదవులు పోతాయి. కానీ ఆ మంత్రి సొంత ముఖ్యమంత్రికి అత్యంత విధేయంగా ఉంటూనే...












