Telugu Gateway

Latest News - Page 751

‘‘ఫ్యూడలిస్ట్ పాలించే ఫెడరల్ స్టేట్’’ గా ఏపి

29 July 2020 12:18 PM IST
రెండు బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యం..?ఎస్ ఈసి గా రమేష్ కుమార్ నియామకంలో ఎందుకింత తాత్సారం..?తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష...

అచ్చెన్నాయుడికి హైకోర్టులో షాక్..బెయిల్ నో

29 July 2020 11:40 AM IST
తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన సమయంలో...

రైల్వేలకు ఈ ఏడాది 35 వేల కోట్ల నష్టం

29 July 2020 10:50 AM IST
భారతీయ రైల్వేలు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క ప్రయాణికుల విభాగంలోనే ఏకంగా 35 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోనున్నాయి. కోవిడ్ 19 కారణంగా ప్రత్యేక...

ఏ జిల్లా బాధితులకు ఆ జిల్లాలోనే కరోనా చికిత్స

28 July 2020 8:19 PM IST
కరోనా చికిత్స కోసం జిల్లాల నుంచి అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని..ఎక్కడికి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల గెజిట్ జారీ

28 July 2020 7:53 PM IST
ఏపీ శాసన మండలికి ఇద్దరు కొత్త సభ్యులు వచ్చారు. గవర్నర్ కోటాలో తాజాగా ఏపీ మంత్రిమండలి జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసింది. ఈ పేర్లకు...

సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు

28 July 2020 7:22 PM IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసులో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని నివేదికలు అందినా...

రాజధాని తరలింపును ఉద్యోగులు వ్యతిరేకించటంలేదు

28 July 2020 6:21 PM IST
అమరావతి నుంచి రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించటంలేదని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి...

ప్రముఖ నటుడు రావికొండల రావు మృతి

28 July 2020 5:45 PM IST
రచయిత..నటుడు రావి కొండలరావు మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు. 1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో జన్మించిన రావి కొండలరావు, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ...

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం

28 July 2020 4:56 PM IST
కరోనా వ్యవహారానికి గత సంబంధించి గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

కరోనా టెస్ట్ లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

28 July 2020 2:14 PM IST
ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి కరోనా టెస్ట్ లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు ఎక్కువ వస్తున్నాయని టెస్ట్ లు తగ్గించటంలేదని..అదే సమయంలో...

మోడీ భూమి పూజలో పాల్గొనటం రాజ్యాంగ ఉల్లంఘన

28 July 2020 2:03 PM IST
అయోధ్యలో రామమందిరానికి సంబంధించి భూమి పూజ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దేశంలో 200 మంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఆగస్టు 5న జరిగే...

‘మర్డర్’ మూవీ ట్రైలర్ విడుదల

28 July 2020 12:56 PM IST
పవర్ స్టార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి నాలుగు రోజులు అయిందో లేదో రామ్ గోపాల్ వర్మ మరో సినిమా విడుదల చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఆయన...
Share it