Telugu Gateway

Latest News - Page 752

28 ఏళ్ల క్రితం మాటిచ్చాడు..స్నేహితుడికి లాటరీలో వాటా ఇచ్చాడు

28 July 2020 10:31 AM IST
కొంత మంది మాట అంటే మాటే. మరికొంత మందికి మాట మర్చిపోవటం అంటే అదో సరదా ఆట. ఇప్పుడు రెండవ కోవకు చెందిన వారే ఎక్కువ మంది ఉంటారు. కానీ వీళ్లిద్దరూ మాత్రం...

గత ఏడాది బ్యాంకు మోసాల కేసులు 84,545

28 July 2020 10:23 AM IST
ఈ మోసాల విలువ 1.85 లక్షల కోట్లుమోసం చేయటం తమ హక్కుగా భావిస్తున్నారు కొంత మంది బ్యాంకు అధికారులు, ఉద్యోగులు. అందుకే మోసాల్లోనూ వారి వాటాను వారు ...

ఏపీ బిజెపి అధ్యక్షుడుగా సోము వీర్రాజు

27 July 2020 9:35 PM IST
కన్నా లక్ష్మీనారాయణకు షాక్. బిజెపి అధిష్టానం ఆయన్ను ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించి..కొత్తగా ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు...

ఆంక్షల నడుమ సచివాలయంలో మీడియాకు అనుమతి

27 July 2020 9:21 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు సర్కారు సోమవారం సాయంత్రం మీడియాను అనుమతించింది. అది కూడా ఎన్నో ఆంక్షల మధ్య. మీడియా సిబ్బందిని మినీ బస్సులు,...

రాఫెల్ విమానాలు వస్తున్నాయి

27 July 2020 8:17 PM IST
భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో దేశ వాయుసేన మరింత శక్తివంతం కాబోతోంది. ఫ్రాన్స్ నుంచి తొలి విడతలో ఐదు రాఫెల్ విమానాలు బయలుదేరాయి....

నాగశౌర్య షాకింగ్ లుక్

27 July 2020 7:39 PM IST
ఇప్పటివరకూ చూసింది ఒకటి. ఇక నుంచి చూసేది మరొకటి అన్నట్లు ఉంది హీరో నాగశౌర్య కొత్త లుక్. ఈ న్యూలుక్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు....

అమరరాజా భూ కేటాయింపు రద్దుపై హైకోర్టు స్టే

27 July 2020 6:45 PM IST
అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సర్కారు ఈ సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా ఉపయోగించని 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ తాజాగా...

సోనూసూద్ సాయంపై ఏపీ సర్కారులో ఉలికిపాటెందుకు?

27 July 2020 5:04 PM IST
ఏపీ సర్కారు ఎందుకు ఉలికిపాటుకు గురవుతోంది. ఇంత చిన్న విషయంలో అంత పెద్ద హైరానా ఎందుకు?. ఆగమేఘాల మీద సచివాలయంలోని అధికారులు అసలు ఆ రైతు పరిస్థితి ఏంటో...

జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి..కానీ!

27 July 2020 3:54 PM IST
సీఎం జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవటం సీఎం జగన్ కు అలవాటు అయిందని ఎద్దేవా చేశారు....

ఈ ఏడాది సామూహిక వినాయక నిమజ్జనం లేదు

27 July 2020 3:41 PM IST
హైదరాబాద్ లో అత్యంత అట్టహాసంగా సాగే వినాయక నిమజ్జనాలకు ఈ ఏడాది బ్రేక్ పడనుంది. కరోనా దెబ్బ కారణంగా సామూహిక నిమజ్జనాలు సాధ్యంకాదని భాగ్యనగర్ గణేష్...

తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి

27 July 2020 1:05 PM IST
కరోనా కేసుల అంశంలో తమ ఆదేశాలు ఏమీ అమలు కావటంలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జూన్ 8 నుంచి తాము ఇచ్చిన ఆదేశాలు ఏవీ అమలు కాలేదని..వాటి అమలు ...

సెక్రటేరియట్ కూల్చివేతలు చూపిస్తాం

27 July 2020 12:22 PM IST
హైకోర్టులో కేసు తుది విచారణ జరగాల్సిన సోమవారం నాడు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం మీడియాకు సచివాలయం కూల్చివేతలు చూపిస్తామని...
Share it