Telugu Gateway

Latest News - Page 708

టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్ !

25 Sept 2020 9:01 AM IST
ఎన్ సీబీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్టాలీవుడ్ లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు కొత్తగా ఎవరి పేర్లు రాబోతున్నాయి. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు...

హైదరాబాద్ లో సిటీ బస్ లకు గ్రీన్ సిగ్నల్

24 Sept 2020 7:35 PM IST
నగరంలో శుక్రవారం నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శివార్లలో బస్సులు నడుస్తున్నా సిటీ సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. కరోనా...

ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిస్థితి విషమం

24 Sept 2020 6:57 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. గత 24 గంటల్లో పరిస్థితిలో మార్పు వచ్చిందని ఎంజీఎం ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్...

దేవుళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలు.. వైసీపీ మౌనం....మోడీని మాత్రం అలా అనటం తప్పు!

24 Sept 2020 5:29 PM IST
సజ్జల కామెంట్స్ ఇస్తున్న సంకేతం ఏంటి?ఏపీ మంత్రి కొడాలి నాని గత కొన్ని రోజులుగా దేవుళ్లపై, దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు....

అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చేందుకే

24 Sept 2020 5:22 PM IST
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే ఆ...

జగన్ పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి

24 Sept 2020 1:19 PM IST
వైసీపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. పదహారు నెలల్లోనే 1.28 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి...

జగన్ తో డీకె శ్రీనివాసులు భేటీ

24 Sept 2020 12:29 PM IST
ఏపీలో టీడీపీని ఖాళీ చేసే పనిలో పడింది వైసీపీ. వరస పెట్టి టీడీపీ నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి...

బెంజ్ కారు మంత్రిని రక్షిస్తున్న జగన్

24 Sept 2020 12:17 PM IST
‘మీ మంత్రి దొంగ అని తెలిసిపోయిందా?. ఏసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా?. మేం ఆరోపణలు చేయటం లేదు. ఆధారాలు కూడా చూపిస్తున్నాం. అయినా సీఎం జగన్...

వైసీపీకి మద్దతిచ్చి రాజీనామా చేయకపోవటం ఏంటి?

24 Sept 2020 12:09 PM IST
వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరును బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. ఆయన...

రెండు లక్షలు దాటిన అమెరికా కరోనా మరణాలు

23 Sept 2020 8:00 PM IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఏకంగా రెండు లక్షలు దాటేసింది. మొత్తం కేసులు డెబ్బయి లక్షలకు చేరువలోకి...

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

23 Sept 2020 7:20 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి...

దీపికా..రకుల్..శ్రద్ధాకపూర్ కు ఎన్ సీబీ సమన్లు

23 Sept 2020 6:05 PM IST
బాలీవుడ్, టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదులుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్న వారికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) సమన్లు జారీ...
Share it