Telugu Gateway

Latest News - Page 707

దసరా రోజే ధరణి పోర్టల్ ప్రారంభం

26 Sept 2020 7:38 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ధరణి పోర్టల్ అంశంపై శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే...

అమ్మకు 500 కోట్లు..అబ్బాయికి 310 కోట్లు బాకీ ఉన్నా

26 Sept 2020 5:53 PM IST
మా అన్న ఇంట్లో అద్దె లేకుండా ఉంటున్నాఅనిల్ అంబానీ సంచలన వ్యాఖ్యలు‘నా దగ్గర ఇప్పుడు అసలు డబ్బులే లేవు. అత్యంత సాదారణ జీవితం గడుపుతున్నా. ఒక్క కారు...

డ్రగ్స్ కేసు...చిక్కుల్లో దీపికా పడుకొణె!

26 Sept 2020 5:23 PM IST
బాలీవుడ్ డ్రగ్స్ ఎపిసోడ్ లో ప్రముఖ హీరోయిన్ దీపికా పడుకొణె చిక్కుల్లో పడినట్లే కన్పిస్తోంది.. ఎన్ సీబీ అధికారులు శనివారం నాడు ఆమెను ఐదున్నర గంటలపాటు...

బాలు అంత్యక్రియలు పూర్తి

26 Sept 2020 5:01 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది మంది అభిమానులను అశ్రునయనాల మధ్య ఈ కార్యక్రమం సాగింది. కోవిడ్ కారణంగా పరిమిత...

బిజెపి జాతీయ కార్యవర్గంలో డీ కె అరుణ, దగ్గుబాటి పురంధేశ్వరి

26 Sept 2020 4:51 PM IST
బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన...

గేయాలను దేవతలకు విన్పించటానికి... స్వర్గానికి వెళ్లావా మహానుభావా

25 Sept 2020 6:22 PM IST
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత సతీష్ వేగేశ్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై స్పందించారు. ఓ చిన్న కవితను ఆయన ట్విట్టర్ లో షేర్...

తెలంగాణలో బార్లు..క్లబ్బులకు అనుమతి

25 Sept 2020 5:23 PM IST
తెలంగాణలో బార్లు తెరుచుకోనున్నాయి. బార్లతో పాటు క్లబ్బులు ఓపెన్ చేసేందుకు సర్కారు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

మూడు దశల్లో బీహార్ ఎన్నికలు

25 Sept 2020 5:07 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి....

‘స్వర’ శిఖరం మూగబోయింది

25 Sept 2020 2:20 PM IST
ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన పాటలు ప్రజల మనసస్ల్లో బాలును చిరస్మరణీయుడిగా ఉంచుతాయి. ఆ అమృత కంఠంలో కరోనా పురుగు చేరటంతో...

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం

25 Sept 2020 1:24 PM IST
కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని అల్లుడిని చంపించారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఈ పరువు హత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ హత్యపై అమ్మాయి సంచలన...

జగన్ కు నచ్చితే ఓకే..లేకపోతే రద్దులే

25 Sept 2020 10:49 AM IST
వైఎస్ హయంలో కెఎస్ఈజెడ్ ను వ్యతిరేకించిన చంద్రబాబుచంద్రబాబు హయాంలో రైతులకు భూములిచ్చేయాలని సవాల్ చేసిన జగన్అధికారంలోకి రాగానే పాత విషయాలను మర్చిపోతున్న...

రైతుల భూములతో జీఎంఆర్ దందా

25 Sept 2020 10:39 AM IST
కాకినాడ ఎస్ఈజెడ్ లో వాటాలు అరబిందో రియాల్టీకి అమ్మకంకాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కెఎస్ఈ జెడ్) కోసం రైతుల దగ్గర నుంచి కారుచౌకగా భూముల తీసుకున్నారు....
Share it