Telugu Gateway

Latest News - Page 568

విజయసాయిరెడ్డి వర్సెస్ సోము వీర్రాజు

29 March 2021 1:19 PM IST
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. బిజెపి నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ...

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు శస్త్రచికిత్సలు

29 March 2021 12:54 PM IST
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్ కె రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్సలు చేశారు. ఈ...

ఏపీ బిజెపి అదిరిపోయే కామెడీ

29 March 2021 11:43 AM IST
ఒక ఎంపీ సీటుకు మద్దతు కోరుతూ పవన్ ను సీఎం చేస్తామని ఆఫర్ తిరుపతి ఎన్నికల ఎఫెక్ట్...సీఎం జగన్ పైనా తీవ్ర విమర్శలు ఒకప్పుడు గ్రామాల్లో సారా కాసేవారు ...

డబ్బుకు ఓటేస్తారా...నిజాయతీకా?

28 March 2021 10:15 PM IST
తిరుపతి ఓటర్లు తేల్చుకోవాల్సిన అంశం ఇదేనని బిజెపి అభ్యర్ధి, రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే తిరుపతి...

మద్యం..ఇసుక..సిమెంట్ వ్యాపారాలకే సీఎం

28 March 2021 8:50 PM IST
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం, ఇసుక, సిమెంట్ వ్యాపారాలకే...

రైతులకు ఏపీ మంత్రి క్షమాపణ

28 March 2021 8:04 PM IST
'వరి సోమరిపోతు వ్యవసాయం' అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు రైతులకు క్షమాపణ చెప్పారు. ఉండిలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా...

షర్మిలను అడ్డం పెట్టుకుని గెలిచేందుకు టీఆర్ఎస్ ప్లాన్

28 March 2021 5:46 PM IST
అధికార టీఆర్ఎస్ పై బిజెపి సంచలన వ్యాఖ్యలు చేసింది. వైఎస్ షర్మిలను అడ్డంపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని బిజెపి...

తిరుపతి ఫలితంతో జాతీయ స్థాయి గుర్తింపు

28 March 2021 4:38 PM IST
అధికార వైసీపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితంపై పూర్తి స్థాయి ధీమాతో ఉంది. ఈ ఎన్నికలో తమ గెలుపు లాంఛనమే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

28 March 2021 3:22 PM IST
రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాలానికి సిద్ధం చేసిన తాత్కాలిక బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవలే కేబినెట్...

కుక్కపిల్ల..సమంత

28 March 2021 2:45 PM IST
సమంత ఓ వైపు ఓటీటీ, వెబ్ సిరీస్ లు చేస్తూ సినిమాల్లోనూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' సినిమా కూడా...

తెలంగాణ మంత్రుల్లో ఫోన్ల ట్యాపింగ్ భయం

28 March 2021 2:14 PM IST
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ నేతలు ఎవరూ తనతో మాట్లాడటం లేదని అన్నారు....

కర్నూలు విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభం

28 March 2021 1:22 PM IST
ఏపీలోని మరో విమానాశ్రయంలో ఆదివారం నాడు వాణిజ్య సర్వీసులు ప్రారంభం అయ్యా యి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన...
Share it