Telugu Gateway

Latest News - Page 566

జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల షెడ్యూల్ విడుదల

1 April 2021 8:43 PM IST
ఏప్రిల్ 8న ఎన్నికలు..10న ఫలితాలు ఏపీలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నాడే బాధ్యతలు...

విశాఖ ఉక్కును ఈ లాభాలు రక్షిస్తాయా?

1 April 2021 8:04 PM IST
కేంద్రంలోని బిజెపి సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొండిగా ముందుకెళుతోంది. ఎవరెన్ని చెప్పినా సరే డోంట్ కేర్ అంటూ తన దారి తనదే అని...

హత్య చేసి..శవాన్ని ఫ్రిజ్ లో పెట్టారు

1 April 2021 7:21 PM IST
హైదరాబాద్ లో కలకలం. ఓ వ్యక్తిని చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఫ్రిజ్ లో పెట్టేశారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు...

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

1 April 2021 6:33 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గురువారం ఆయన గుంటూరులోని భారత్ పేటలో ఉన్న 140వ వార్డు సచివాలయంలో తన పేరు నమోదు...

రజనీకాంత్ కు 'దాదా సాహెబ్ పాల్కే అవార్డు'

1 April 2021 5:56 PM IST
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం ఆయనకు గురువారం నాడు దాదాసాహెబ్ పాల్కే...

నెలన్నర దాటకుండానే తిరగబడిన కడప స్టీల్ కథ!

31 March 2021 9:20 PM IST
ఫిబ్రవరి 22న ఏపీ కేబినెట్ ఆమోదం మార్చి 31న లిబర్టీ స్టీల్ ప్రతిపాదన పక్కన పెట్టామన్న సర్కారు అంత గుడ్డిగా పరిశ్రమల శాఖ వ్యవహరించిందా? నెలా వారం...

ఆధార్..పాన్ అనుసంధాన గడువు పెంపు

31 March 2021 8:49 PM IST
కేంద్రం మరోసారి గడువు పొడించింది. ఆధార్-పాన్ అనుసంధాన ప్రక్రియను అందరూ మార్చి 31లోగా పూర్తి చేసుకోవాలని తొలుత గడువు పెట్టారు. ఈ గడువు లోగా అనుసంధానం...

సమ్మర్ షెడ్యూల్..వారానికి 18,843 విమానాలు

31 March 2021 5:12 PM IST
దేశంలోని 108 విమానాశ్రయాల నుంచి వారంలో 18843 విమానాలు నడిపేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేసింది. వేసవి కాలం...

ఆచార్య లిరికల్ సాంగ్ వచ్చేసింది

31 March 2021 4:46 PM IST
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య' సినిమాకు సంబంధించి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఈ పాటను విడుదల చేసింది....

బిజెపికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి

31 March 2021 4:25 PM IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని పలు పార్టీ నేతలకు లేఖలు రాశారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ లో మూడవ సారి అధికారంలోకి వచ్చేందుకు...

ముగిసిన వివాదాల ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవి కాలం

31 March 2021 11:45 AM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏడాది కాలంగా ఏపీలో ఈ పేరు పెద్ద సంచలనంగా మారింది. ఎక్కువ వివాదాలే ఆయన్ను చుట్టుముట్టాయి. స్థానిక ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా...

రాత్రివేళ రైళ్ళలో మొబైల్ ఛార్జింగ్ కు నో!

31 March 2021 10:54 AM IST
చాలా మందికి రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టడం అలవాటు. తాము లేచే సమయానికి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది...
Share it