Telugu Gateway

Latest News - Page 526

కెటీఆర్ దగ్గరకు 'బిర్యానీ పంచాయతీ'!

28 May 2021 8:27 PM IST
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కు ఓ విచిత్రమైన ఫిర్యాదు అందింది. అంతా కరోనా కష్టాల్లో..ఎవరి టెన్షన్ లో వాళ్లు ఉంటే ఓ నెటిజన్ మాత్రం కెటీఆర్...

డిసెంబర్ నాటికి దేశంలో 108 కోట్ల మందికి వ్యాక్సిన్

28 May 2021 8:12 PM IST
కేంద్ర వ్యాక్సినేషన్ విధానంపై ప్రస్తుతం పలు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాలు కూడా కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. ఎంత వరకూ విజయవంతం అవుతుందో తెలియదు...

మోడీ..ఓ పెద్ద ఈవెంట్ మేనేజర్

28 May 2021 6:55 PM IST
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అటు కేంద్రం కానీ..ఇటు మోడీ కానీ ఇప్పటివరకూ కరోనా మహమ్మారిని సరిగ్గా అర్ధం చేసుకోలేదని...

అంతర్జాతీయ విమానాలపై నిషేధం జూన్ 30 వరకూ

28 May 2021 6:07 PM IST
అంతర్జాతీయ విమాన ప్రయాణం అగమ్యగోచరం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో..మళ్ళీ సాధారణ ప రిస్థితులు ఎప్పటికి నెలకొంటాయో ఎవరికీ తెలియని...

సుప్రీంలో రేవంత్ కు ఊరట

28 May 2021 5:19 PM IST
ఓటుకు నోటు కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ ఏసీబీకి కోర్టు నోటీసులు...

డీఆర్ డీవో-రెడ్డీస్ 2 డీజీ సాచెట్ ధర 990 రూపాయలు

28 May 2021 2:09 PM IST
కరోనా చికిత్సలో కీలక మలుపుగా భావిస్తున్న2 డీజీ సాచెట్ వచ్చేసింది. ఈ మందు ధరను ప్రకటించింది కేంద్రం. ఈ మందును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రక్షణ పరిశోధనా,...

అధికారం పోతేనే చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కొస్తారేమో!

28 May 2021 1:28 PM IST
అమరావతి వెళ్లాక జయంతి..వర్థంతిలకూ కన్నెత్తిచూడని బాబు ప్రతిపక్షలో ఉంటే మాత్రం హాజరు అవకాశవాదానికి పరాకాష్ట అని నేతల వ్యాఖ్యలు ఎన్టీఆర్....

మాకే ప్రజాస్వామ్య పాఠాలు చెబుతారా?

27 May 2021 9:50 PM IST
కేంద్రం..ట్విట్టర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ కే ట్విట్టర్ పాఠాలు చెబుతుందా అంటూ కేంద్రం ఈ సంస్థపై...

ఈటల ఫ్యామిలీకి హైకోర్టు షాక్

27 May 2021 9:11 PM IST
ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ లో అసైన్ మెంట్ భూముల విషయం నిగ్గుతేల్చేందుకు ఉద్దేశించిన సర్వేపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. అయితే...

నా అరెస్ట్ ఎవరివల్లా కాదు

27 May 2021 8:52 PM IST
బాబా రామ్ దేవ్..ఐఎంఏల మధ్య వివాదం ముదురుతోంది. రామ్ దేవ్ తోపాటు పతంజలి సంస్థ ప్రతినిధులు కూడా నిత్యం కయ్యానికి కాలుదువ్వేలా వ్యాఖ్యలు చేస్తున్నారు....

ఓటుకు నోటు కేసు..ఈడీ ఛార్జిషీట్ దాఖలు

27 May 2021 8:32 PM IST
రేవంత్..సండ్ర వెంకటవీరయ్యలు కుట్రదారులే ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఛార్జి షీట్ దాఖలు చేసింది....

డబ్బులు ముద్రించండి..పేదలకు పంచండి

27 May 2021 7:28 PM IST
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, కొటక్ మహీంద్రా సీఈవో ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాకపోతే ..ఇంకెప్పుడుఅంటూ ఆయన ప్రశ్నించారు....
Share it