Telugu Gateway

Latest News - Page 334

అల్లు అర్జున్..సుకుమార్ ను క‌డిగేస్తా

3 Feb 2022 5:07 PM IST
ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌కారుడు గ‌రిక‌పాటి న‌ర‌సింహ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఆయ‌న‌కు కేంద్రం ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే....

స్పంద‌న చూశారుగా..సీఎందే బాధ్య‌త‌

3 Feb 2022 2:17 PM IST
రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా..నిర్భందాలు అమ‌లు చేసినా పీఆర్సీ జీవోల ర‌ద్దుకు ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు ఎలా త‌ర‌లివ‌చ్చాయో చూశారుగా ఇక...

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం అంటే..పూజా హెగ్డేనే హీరోయిన్!

3 Feb 2022 12:28 PM IST
వ‌ర‌సగా మూడు సినిమాల్లోనూ అదే సీన్ రిపిట్ ఇప్పుడు మ‌హేష్ బాబుతో త్రివిక్ర‌మ్..పూజాల హ్యాట్రిక్ కాంబినేష‌న్ మామూలుగా ద‌ర్శ‌కుడు, హీరోల హ్యాట్రిక్...

'చ‌లో విజ‌య‌వాడ' స‌క్సెస్

3 Feb 2022 11:33 AM IST
ఏపీ స‌ర్కారు కొత్త‌గా జారీ చేసిన పీఆర్సీ జీవోల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు నిర్వ‌హించిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయింది....

కొత్త పాత్ర‌లో 'ధోనీ'

3 Feb 2022 10:43 AM IST
మ‌హేంద్ర సింగ్ ధోనీ. ఇప్ప‌టి వ‌ర‌కూ అంద‌రికీ క్రికెటర్ గానే తెలుసు. ఇప్పుడు ఆయ‌న కొత్త పాత్ర‌లోకి ప్ర‌వేశిస్తున్నారు. అయితే ధోని జీవిత చరిత్ర‌తో...

ఇదే నిజం అయితే..తెలంగాణ‌లో కెసీఆర్ మ్యాజిక్ మాయం అయిన‌ట్లేనా?!

3 Feb 2022 9:28 AM IST
ప్ర‌త్య‌ర్ధుల‌కు ఓ అస్త్రం అందించిన‌ట్లే?! కేంద్రం నుంచి జాతీయ పార్టీల‌కు చెందిన ఢిల్లీ నేత‌లు తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తేనే సీఎం...

అంత‌ర్గ‌త‌..విదేశీ శక్తుల‌తో ప్ర‌మాదంలో భార‌త్

2 Feb 2022 8:51 PM IST
భార‌త దేశం ప్ర‌స్తుతం తీవ్ర ప్ర‌మాదంలో కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌మాదం విదేశీ శ‌క్తుల నుంచే కాకుండా అంత‌ర్గ‌త శ‌క్తుల...

అంత మంది వైసీపీ ఎంపీలు సాధించింది ఏమిటి?

2 Feb 2022 7:47 PM IST
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మొత్తం 28 మంది ఎంపీలు ఉండి కేంద్ర బ‌డ్జెట్లో రాష్ట్రానికి సాధించింది ఏమిట‌ని ...

కెసీఆర్ ఫ్యామిలీ అదే ప‌నిలో ఉంది

2 Feb 2022 6:58 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ముఖ్య‌మంత్రి కెసీఆర్, ఆయ‌న కుటుంబం కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోడీపై విషం చిమ్మే ప‌నిలో ఉంద‌ని...

కొత్త రాజ్యాంగం..మా పార్టీ విధాన‌మే

2 Feb 2022 6:00 PM IST
దేశానికి కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిన అవ‌సరం ఉంద‌ని అంటూ ముఖ్య‌మంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేగింది. కెసీఆర్ త‌న...

క‌రోనా క‌రుణిస్తే... 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' అప్పుడే

2 Feb 2022 5:02 PM IST
గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్న సినిమా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్'. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. క‌రోనా క‌రుణిస్తే మే 20న...

డ్ర‌గ్స్ కేసు ఆధారాలు ఈడీకి ఇవ్వాల్సిందే

2 Feb 2022 4:46 PM IST
తెలంగాణ హైకోర్టు డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి దాఖ‌లు చేసిన ప్ర‌యోప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు...
Share it