Telugu Gateway

Latest News - Page 128

మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు పై వెనకడుగు!

6 Jun 2024 4:22 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువుతీరనున్న చంద్రబాబు ప్రభుత్వం సిఎస్ జవహర్ రెడ్డి భూదందాపై విచారణకు ఆదేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే...

ఆ ఫలితమే ఇది

6 Jun 2024 11:55 AM IST
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై ఇప్పటికైనా నిజాయతీగా ఆత్మవిమర్శ చేసుకుంటారా?. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను వేధిస్తున్న...

టాలీవుడ్ టాప్ హీరోల అభినందనలు

5 Jun 2024 7:12 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అయిన ఎన్టీఆర్ స్పందించారు. ఆయన గత కొంతకాలంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే రాజకీయ...

ట్రైలర్ మరింత బజ్ పెంచుతుందా!

5 Jun 2024 4:57 PM IST
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ బాక్స్ ఆఫీస్ పైనే . భారీ బడ్జెట్ సినిమాలు వరసగా క్యూ కట్టనున్నాయి. జూన్ నెలలో...

పవన్ కు అభినందనలు తెలిపిన ఐకాన్ స్టార్

4 Jun 2024 9:43 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సృష్టించిన ప్రభంజనంలో అల్లు అర్జున్ ఫ్రెండ్, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ఫా రవిచంద్రా...

టీడీపీ కూటమి విజయం...హెరిటేజ్ ఫుడ్స్ లో జోష్!

4 Jun 2024 6:52 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ కూటమి విజయాన్ని సాధిస్తుంది అని ఎక్కువ మంది భావించారు. కానీ ఈ స్థాయి విజయం మాత్రం ఎవరూ ఊహించలేదు అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ ని కోలుకోలేని దెబ్బకొట్టిన కూటమి

4 Jun 2024 12:57 PM IST
ఎన్నికల సమయంలో ఎక్కువగా వాడుకలో ఉండే పదం సైలెంట్ వేవ్. అంటే పైకి పెద్దగా ఏమీ కనిపించకపోయినా ఫలితాల సమయంలో మాత్రం అనూహ్యమైన రిజల్ట్స్ వస్తే అప్పుడు...

ఇక చాలు జగన్ అన్న ఏపీ

4 Jun 2024 11:39 AM IST
జగన్ అడిగారు. జనం నొక్కారు. అయితే జగన్ కోరినట్లు మరో సారి అధికారంలో కొనసాగించేందుకు కాకుండా జగన్ ను ఇంటికి పంపించేందుకు చాలా గట్టిగా బటన్ నొక్కారు....

సంపన్న భారతీయుడిగా గౌతమ్ అదానీ

2 Jun 2024 4:55 PM IST
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇప్పుడు దేశంలోనే సంపన్న భారతీయుడిగా అవతరించారు. ఆయన సంపద 111 బిలియన్ డాలర్స్ గా ఉంది. అంటే మన భారతీయ కరెన్సీ లో అయితే...

వైసీపీ కి లెక్క కుదరటం లేదు!

2 Jun 2024 10:31 AM IST
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను ఏకంగా 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన...

ఎక్కడెక్కడ సీట్లు తగ్గుతాయో కూడా తేల్చేసింది !

31 May 2024 7:51 PM IST
దేశంలోని సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్ ఒకటిన జరిగే పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. అదే రోజు రాత్రికి ఎగ్జిట్ పోల్స్...

మందే ముందు ప్రాధాన్యతా?!

30 May 2024 9:32 AM IST
మొన్నటి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం ఒక ప్రధాన అజెండా గా మారింది. బహుశా దేశ చరిత్రలో మద్యం బ్రాండ్స్ కారణంగా ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ...
Share it