Telugu Gateway

Andhra Pradesh - Page 237

పార్లమెంట్ లో టీడీపీ కార్యాలయం వైసీపీకి

26 Sept 2019 5:09 PM IST
గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో కార్యాలయాన్ని కోల్పోయింది. గతంలో టీడీపీకి కేటయించిన కార్యాలయాన్ని ఏపీలో...

మెఘాకు అడ్డుపడ్డారనే సురేంద్రబాబు బదిలీ

26 Sept 2019 1:12 PM IST
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మీది దోపిడీ అంటే మీది దోపిడీ అని పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. పోలవరంలో తాము వందల కోట్ల...

వాళ్ళది దోపిడీ..మాది ఆదా

26 Sept 2019 12:59 PM IST
గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ప్రతి దాంట్లో దోపిడీ చేస్తే..జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఆదా చేసే పనులు చేస్తున్నారని వైసీపీ...

ఏపీ డీజీపికి చంద్రబాబు లేఖ

25 Sept 2019 6:39 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఏపీ పోలీసుకు...

దేశానికే ఆదర్శం ఏపీ..జగన్

25 Sept 2019 2:45 PM IST
పీపీఏల సమీక్ష..రివర్స్ టెండరింగ్ వంటి అంశాలతో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్...

పీపీఏలపై జగన్ సర్కారుకు ఊరట

24 Sept 2019 1:58 PM IST
సంప్రదాయేతర విద్యుత్ సంస్థల విద్యుత్ ఒప్పందాలు అన్నింటిని సమీక్షించేందుకు ఉద్దేశించి జారీ చేసిన జీవో 63ని హైకోర్టు కొట్టివేసింది. అయితే విద్యుత్...

మెఘా నుంచి జగన్ ఆ 400 కోట్లు కూడా కక్కిస్తారా?!

24 Sept 2019 1:06 PM IST
రివర్స్ టెండరింగ్ ప్రజాధనం ఆదా కోసమే. చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందాలతో ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తోంది. వాటిని అడ్డుకోని ప్రజాధనాన్ని ఆదా చేయటమే...

పోలవరం ఎత్తు తగ్గించం

24 Sept 2019 11:23 AM IST
కొంత మంది ప్రచారం చేస్తున్నట్లుగా పోలవరం ఎత్తు తగ్గించే ప్రశ్నేలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రస్తుత డిజైన్ల...

కేంద్రంపై అసంతృప్తా...లేదే!

24 Sept 2019 10:55 AM IST
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటల పాటు చర్చలు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీపై సర్వత్రా ఉత్కంఠ. పెండింగ్...

కెసీఆర్, జగన్ భేటీ

23 Sept 2019 6:37 PM IST
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు సోమవారం నాడు హైదరాబాద్ లో మరోసారి సమావేశం అయ్యారు. సీఎం కెసీఆర్ అధికారిక కార్యాలయం...

మెఘా కూడా ఇక జాతి నిర్మాణంలో భాగస్వామా?

23 Sept 2019 5:31 PM IST
మెఘా ఇంజనీరింగ్ సంస్థ కూడా రేపటి నుంచి జాతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు అయ్యామని..ఏకంగా 629 కోట్ల రూపాయల తక్కువకు పనిచేస్తున్నామని ...

చంద్రబాబు నివాసమే కాదు..అన్నీ కూల్చేస్తాం

23 Sept 2019 10:52 AM IST
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఉండే అక్రమ నివాసమే కాదు.. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలు అన్నీ కూల్చేస్తామని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...
Share it