Telugu Gateway

Andhra Pradesh - Page 238

జీఎంఆర్ ప్రాజెక్టులపై జగన్ సాఫ్ట్ కార్నర్ ఎందుకు?

12 Aug 2019 12:27 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని కొంత మందినే టార్గెట్ చేశారా?. కొన్ని కంపెనీల విషయంలో ఔదార్యంగా ఉంటున్నారా?. ఏపీలోని అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే...

అమెరికా పర్యటనకు జగన్

12 Aug 2019 10:41 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. అయితే ఇది కూడా పూర్తి వ్యక్తిగత పర్యటనే. ఈ నెలలోనే జగన్ వ్యక్తిగత పర్యటన కింద...

వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

10 Aug 2019 5:01 PM IST
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం రెడీ అయిపోయింది. శనివారం నాడు ఈ కార్యలయం ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత...

నోటీసు లేకుండానే మచిలీపట్నం పోర్టు ఒప్పందం రద్దా?

10 Aug 2019 11:44 AM IST
కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఏకంగా పోర్టు వంటి భారీ ప్రాజెక్టు వంటి ఒప్పందాలు రద్దు చేస్తారా?. ఇలా చేస్తే పారిశ్రామికవేత్తలకు భరోసా ఏమి ఉంటుంది?....

టీడీపీ పొలిట్ బ్యూరోలో అయ్యన్న కంటతడి

9 Aug 2019 8:17 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన అత్యున్నత నిర్ణాయక బాడీ అయిన పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాడు గుంటూరులో ...

తెరుచుకున్న శ్రీశైలం గేట్లు

9 Aug 2019 7:22 PM IST
శ్రీశైలం జలాశయం ఇప్పుడు నిండు కుండలా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఇంకా భారీ ఎత్తున నీటి ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు...

బిల్లు వచ్చి 30 రోజులు కాకుండానే వైసీపీ ఎంపీ వార్నింగ్

9 Aug 2019 3:03 PM IST
ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేవారు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. పాత సంస్థలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. ఇందుకు ఆయా కంపెనీలకు మూడేళ్ల...

అజయ్ కల్లాంకు ఇప్పుడు ‘హాయిగా’ ఉందా?!

9 Aug 2019 1:01 PM IST
‘చంద్రబాబు ఓ మీడియా సంస్థకు ఏపీ ప్రజల సొమ్మును వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు.’ ఇదీ మాజీ సీఎస్ అజయ్ కల్లాం ఎన్నికలకు ముందు పలుమార్లు బహిరంగంగా చేసిన...

అనంతపురం నుంచి ‘ఆంధ్రా కారు’

8 Aug 2019 8:46 PM IST
అనంతపురం జిల్లా అంటే కరవుకు కేరాఫ్ అడ్రస్. ఎందుకంటే అత్యంత తక్కువ వర్షపాతం ఉండే జిల్లాల్లో అది ఒకటి. ఇప్పుడు అలాంటి కరువు జిల్లా వార్తల్లో నిలిచింది....

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ

8 Aug 2019 2:37 PM IST
అటు నన్నపనేని రాజకుమారి రాజీనామా. ఇటు వాసిరెడ్డి పద్మకు పోస్టింగ్. ఏపీ నూతన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార...

చంద్రబాబు టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానన్నారా?

8 Aug 2019 11:09 AM IST
...అంటే ఔననే చెబుతున్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి. అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని...

కేంద్ర ఆర్ధిక మంత్రితో జగన్ భేటీ

7 Aug 2019 9:10 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. విభజన వల్ల నష్టపోయిన...
Share it