Telugu Gateway

Andhra Pradesh - Page 238

సచివాలయ ఉద్యోగాలపై చంద్రబాబు దుష్ప్రచారం

22 Sept 2019 4:42 PM IST
సచివాలయ ఉద్యోగాల పేపర్ లీక్ వార్తలపై అధికార వైసీపీ మండిపడుతోంది. జగన్ అవినీతి రహిత పాలనను చంద్రబాబు చూడలేకపోతున్నాడని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్...

జగన్ కు చంద్రబాబు లేఖ

22 Sept 2019 2:29 PM IST
గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి పేపర్ లీక్ అయిందన్న వార్తలపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఆయన ఈ అంశంపై సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు....

జగన్ సర్కారుకు ‘బిగ్ షాక్’!

22 Sept 2019 9:53 AM IST
ఊహించని షాక్. ఏపీలోని జగన్ సర్కారుకు ఇది బిగ్ బ్లోలాంటిదే. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకునేందుకు పలు సంస్థలు ముందుకు...

టీడీపీకి మరో షాక్

21 Sept 2019 4:49 PM IST
ఏపీలో దారుణ ఓటమి అనంతరం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి వలసల జోరు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్‌...

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

21 Sept 2019 3:16 PM IST
డాక్టర్..విలక్షణ నటుడు, రాజకీయ నేత ఎన్. శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో అనారోగ్యం పాలైన ఆయన శనివారం నాడు తుది శ్వాస...

రివర్స్ టెండర్ తో 58 కోట్లు ఆదా

21 Sept 2019 2:59 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఇంత వయస్సు వచ్చినా నీచ రాజకీయాలు...

కూలుస్తారా..కూల్చమంటారా?..చంద్రబాబు ఇంటికి మళ్ళీ నోటీసులు

21 Sept 2019 11:01 AM IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న కరకట్ట నివాసానికి ఏపీ సీఆర్ డీఏ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. వారం...

జగన్ ఏమైనా ప్రతివతా?

20 Sept 2019 4:25 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏమైనా ప్రతివతా?. నిజాయతీపరుడా.. నీతిమంతుడులా ఆయన...

కోడెల బిజెపిలో చేరాలనుకున్నారా?

19 Sept 2019 9:11 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బిజెపిలో చేరాలనుకున్నారా?. ఈ దిశగా కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడి ఉందని టీడీపీ వర్గాల్లో కూడా...

పీఏసీ ఛైర్మన్ గా పయ్యావుల

19 Sept 2019 8:26 PM IST
ఏపీ అసెంబ్లీలో మూడు కమిటీలకు సంబంధించి నియామకాలు పూర్తయ్యాయి. ప్రతిపక్షానికి దక్కే అత్యంత కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా టీడీపీ...

పర్యాటక మంత్రిపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

19 Sept 2019 6:30 PM IST
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రయాణికులు 73 కాదు..93...

జగన్ ‘రికార్డు’

19 Sept 2019 6:14 PM IST
ఒకేసారి ఏపీలో 1,26,728 శాశ్వత ఉద్యోగాలు కల్పించటం ఓ రికార్డు అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నాడు గ్రామ సచివాలయంలో...
Share it