Telugu Gateway

Andhra Pradesh - Page 170

భూముల అమ్మకానికి ఇది సరైన సమయమా?

13 May 2020 8:18 PM IST
బిల్డ్ ఏపీ మిషన్..భూముల వేలం ద్వారా 208 కోట్ల టార్గెట్దేశమంతా..దేశమే కాదు..ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా తో అల్లకల్లోలం అవుతోంది. అసలు దేశంలోనే రియల్...

జగన్..కెసీఆర్ ‘నీళ్ళ రాజకీయం రివర్స్’!

13 May 2020 12:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో ప్రాజెక్టు కడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రి...

ఏపీలో కొత్తగా 48 కేసులు

13 May 2020 11:50 AM IST
ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2137కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల్లో 1142 మంది కరోనా నుంచి...

చంద్రబాబూ..జీవో 203పై మీ వైఖరేంటి?

13 May 2020 11:40 AM IST
‘అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు..ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?. మీరు రాయలసీమ బిడ్డేనా? మీరు ఏపీ వారేనా?’...

22 ట్వీట్లు...ఐదు ప్రెస్ మీట్లు...టీడీపీ రికార్డులు

12 May 2020 4:29 PM IST
‘నలభై మంది గ్యాంగ్ స్టర్స్ ను ఎన్ కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్ లిమిటెడ్. ఇదంతా స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై...

ఏపీలో మరో 33 కరోనా కేసులు

12 May 2020 12:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 33 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2051కు పెరిగింది. అందులో ఇప్పటికే 1056 మంది...

సీఎంపై వ్యాఖ్యలు..ఇంజనీర్ సస్పెండ్

11 May 2020 9:33 PM IST
సోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు కూడా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఏపీలో అలాంటిదే...

ప్రజా రవాణా రంగంపై ఆంక్షలను తొలగించాలి

11 May 2020 6:42 PM IST
దేశంలో ప్రజా రవాణా రంగంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. దీంతోపాటు షాపింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతించి...

ఇసుక దోపిడీ...వైసీపీ, టీడీపీ సేమ్ టూ సేమ్

11 May 2020 6:08 PM IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అచ్చం అలాగే సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక, మట్టి,...

ఎల్ జీ పాలిమర్స్ బాధితులకు చెక్కుల పంపిణీ

11 May 2020 2:36 PM IST
ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాద ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన నూతన విధానం తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...

ఏపీలో రెండు వేలు దాటిన కరోనా కేసులు

11 May 2020 1:54 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. అందులో ఇప్పటికే 998 మంది...

విశాఖ వైపు చూడని విజయసాయి..కారణమేంటి?

11 May 2020 11:50 AM IST
విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ లో దుర్ఘటన జరిగి సోమవారానికి ఐదు రోజులు కావస్తోంది. కానీ ఇఫ్పటి వరకూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఢిల్లీలో ఏపీ...
Share it