Telugu Gateway

Andhra Pradesh - Page 169

గుజరాత్ టూ ఏపీ వయా సముద్రమార్గం

23 April 2020 11:53 AM IST
లాక్ డౌన్ చాలా మందిని కష్టాల పాలు చేసింది. ఇందులో వలస కూలీల నుంచి మొదలుకుని మత్సకారులు..రకరకాల పనులపై బయటకు వెళ్లిన వారు ఉన్నారు. లాక్ డౌన్ ఇప్పుడు...

అమెరికా వెళ్ళాల్సిన కిట్లను ఏపీకి తెచ్చాం

22 April 2020 8:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కరోనా అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలు..కిట్ల పనితీరు తదితర...

జగన్ ప్రయత్నాలు పలించలేదు..కానీ శ్రీనివాసరాజుకు ఓకే అయింది

22 April 2020 6:21 PM IST
తెలంగాణ కు డెప్యుటేషన్ పై టీటీడీ మాజీ జెఈవోఓ ఐపీఎస్ అధికారి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు పలించలేదు. కానీ టీటీడీ మాజీ జెఈవో...

విజయసాయిరెడ్డి ఆ రహస్యాలు ఇప్పటి దాకా ఎందుకు దాచారో!

22 April 2020 5:19 PM IST
కన్నాను అంతగా తిడుతున్నా జీవీఎల్ ఖండన లేదేంటి?ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ...

ప్రజలు తిరగబడతారు జాగ్రత్త

22 April 2020 11:53 AM IST
ఏపీలో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ విమర్శల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ...

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు

22 April 2020 11:40 AM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే 120 మంది డిశ్చార్జి అయి...

కోర్టులో చేసినట్లే..కాణిపాకంలో కూడా ప్రమాణం చేయాలి

21 April 2020 6:52 PM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతి వారం కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం...

విశాఖకు రాజధాని రాకుండా ఎవరూ ఆపలేరు

21 April 2020 5:18 PM IST
‘విశాఖకు రాజధాని రావటం ఖాయం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగదు. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయితే ఈ తరలింపు ఎఫ్పుడు ఉంటుందో చెప్పటం కష్టం.’ అని...

వివాదస్పదం అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరు

21 April 2020 2:03 PM IST
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ ఒకటే టెన్షన్. కరోనా మహమ్మారి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో అన్న భయం. ఈ తరుణంలో అధికార వైసీపీ...

ఏపీలో కొత్తగా మరో 35 కేసులు

21 April 2020 12:14 PM IST
ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 757కు పెరిగింది. సోమవారం ఒక్క...

కేంద్రం మా కంటే ఎక్కువ ధరకే కొన్నది

20 April 2020 8:08 PM IST
కరోనా విషయంలో ఏపీ చాలా ముందుగా మేల్కొని నివారణ చర్యలు ప్రారంభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఆయన సోమవారం నాడు...

అవినీతి లేకుండా కిట్లు కొన్నారు

20 April 2020 4:42 PM IST
వైద్య శాఖ అధికారులకు సీఎం జగన్ ప్రశంసలుకరోనా పరీక్షల కోసం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు వ్యవహారంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి...
Share it