Telugu Gateway

Andhra Pradesh - Page 169

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

17 May 2020 12:12 PM IST
గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కరోనా కేసులు ఏపీలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అవటం ఊరట కల్పించే...

ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్

16 May 2020 5:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ...

సరస్వతి పవరా..మజాకానా!

16 May 2020 3:59 PM IST
డైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతంముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారుసరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ...

ఏపీ కరోనా కేసులు 2205

16 May 2020 12:54 PM IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1353 మంది...

ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!

15 May 2020 5:42 PM IST
కేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే...

రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు

15 May 2020 4:54 PM IST
టారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్...

ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు

15 May 2020 1:38 PM IST
రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా...

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

15 May 2020 12:04 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 57 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం

14 May 2020 8:34 PM IST
అందరూ పొలం పనులకు వెళ్ళారు. మిరప పొలంలో పని చేశారు. ఇంకా కొద్దిసేపటిలో ఇంటికి వెళ్ళటమే. పని పూర్తి కాగానే ట్రాక్టర్ లో బయలుదేరారు. కానీ ఊహించని...

జులై10 నుంచి ఏపీ పదవ తరగతి పరీక్షలు

14 May 2020 5:58 PM IST
కరోనా కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కారు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అంతే కాదు..పేపర్ల విషయంలో కూడా సర్కారు కీలక...

టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారింది

14 May 2020 4:14 PM IST
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. మహానాడును జూమ్ యాప్ లో...

ఏపీలో కొత్తగా 36 కేసులు

14 May 2020 12:26 PM IST
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొత్తగా వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తమిళనాడులోని కోయంబేడు లింక్ లతో కూడినవే ఉన్నాయి. తాజాగా...
Share it