Telugu Gateway

Andhra Pradesh - Page 169

జీవో ఇచ్చాక సర్వే చేస్తారట..ఏపీ సర్కారు వింత నిర్ణయం

21 May 2020 8:24 PM IST
పాఠశాలల్లో మాధ్యమంపై ఎన్డీటీవీకి సర్వే బాధ్యతలుఆ సంస్థకు మేలు చేసేందుకే‘సర్కారు ఎప్పుడో ఓ నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టిన వారిని...

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మేలో పూర్తి వేతనాలు

21 May 2020 5:07 PM IST
కరోనా ప్రభావం ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సగం జీతాలే ఇఛ్చారు. పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి...

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?

21 May 2020 4:45 PM IST
ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ ను పోలీసులు వేధించారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?

20 May 2020 4:48 PM IST
కరోనా సమయంలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి...

విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో

20 May 2020 12:36 PM IST
ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు ప్రారంభం అవుతున్నా విజయవాడ, విశాఖపట్నాల్లో సిటీ బస్సులు నడపటం లేదు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్...

రోడ్డెక్కనున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

19 May 2020 9:44 PM IST
తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సర్వీసులు ప్రారంభం కాగా..ఏపీలోనూ గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీలో బస్ ల నిర్వహణకు సీఎం జగన్ గ్రీన్...

చంద్రబాబూ కరోనాకు అవేమీ అర్ధం కావు...జాగ్రత్త

19 May 2020 12:36 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ‘కరోనా మనతోనే ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వాళ్ళు బయటకు...

ఏపీలో మరో 52 కేసులు

18 May 2020 11:21 AM IST
ఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు...

వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు

17 May 2020 12:41 PM IST
వలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

17 May 2020 12:12 PM IST
గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కరోనా కేసులు ఏపీలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అవటం ఊరట కల్పించే...

ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్

16 May 2020 5:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ...

సరస్వతి పవరా..మజాకానా!

16 May 2020 3:59 PM IST
డైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతంముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారుసరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ...
Share it