ఆ కిట్స్ కు మేం కూడా చత్తీస్ గడ్ రేటే చెల్లిస్తాం
BY Telugu Gateway19 April 2020 10:14 PM IST

X
Telugu Gateway19 April 2020 10:14 PM IST
కరోనా కిట్స్ రేట్ వ్యవహారంపై సాగుతున్న దుమారంపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్పందించింది. కొనుగోలు ఆర్డర్ ఒప్పందం ప్రకారం ఏదైనా రాష్ట్రానికి తాము కోట్ చేసిన ధర కంటే తక్కువకు అందజేస్తే తమకు కూడా అదే ధరకు ఇవ్వాలని నిబంధన పెట్టామని..ఆ మేరకే ఇప్పుడు చెల్లింపులుచేస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. తాము కూడా చత్తీస్ గడ్ మెడికల్ కార్పొరేషన్ 337 రూపాయల ధర చెల్లిస్తామని చెబుతోంది. జీఎస్ టీ కాకుండా ఇదే ధరనే ఏపీ కూడా చెల్లిస్తుందని తెలిపారు.
Next Story