Telugu Gateway

Andhra Pradesh - Page 171

చంద్రబాబు..నారా లోకేష్ హైదరాబాద్ ను వీడరా?!

11 May 2020 11:42 AM IST
సామాన్య ప్రజలే పాస్ లు తీసుకుని ఏపీకి వెళుతున్నారు. అలాంటిది ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీకి వెళ్ళలేరా?. హైదరాబాద్ లో ఇంకెంత...

ఎల్ జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందే

10 May 2020 7:16 PM IST
ప్రజల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ జి పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

ఏపీలో కొత్తగా 50 కేసులు

10 May 2020 11:34 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 50 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1980కి పెరిగింది. ఒక్కో...

ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు

9 May 2020 8:16 PM IST
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు సర్కారు రెడీ అయింది. కంటైన్ మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా...

ఏపీలో కరోనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు

9 May 2020 5:05 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న దానికంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువే ఉంటుందని...

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

9 May 2020 4:36 PM IST
పెద్ద ఎత్తున మద్యం రేట్లు పెంచి విమర్శల పాలైన ఏపీ సర్కారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిన సర్కారు...

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

9 May 2020 12:36 PM IST
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శాంపిళ్ళ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ తొలుత రోజుకు 80 లెక్కన నమోదు అయిన కేసులు..ఇటీవల...

మాజీ ఎస్ఈసీ కేసులో తీర్పు రిజర్వ్

8 May 2020 6:46 PM IST
ఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన అంశానికి సంబంధించిన కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత కొన్ని...

విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నష్టపరిహారం విడుదల

8 May 2020 6:43 PM IST
వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు...

ఎల్ జీ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలి

8 May 2020 4:12 PM IST
విశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన ఎల్ జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు....

ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు కమిటీ

8 May 2020 1:15 PM IST
విశాఖపట్నంలో విషాదం నింపిన ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు సర్కారు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి...

అనంతపురం..వైజాగ్ ల్లో పెరిగిన కరోనా కేసులు

8 May 2020 12:22 PM IST
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ సారి అనంతపురంలో కొత్తగా 16, విశాఖపట్నంలో 11, పశ్చిమ గోదావరిలో 9 కేసులు...
Share it