Telugu Gateway

Andhra Pradesh - Page 168

రైతులను ఆదుకోవాలి

26 April 2020 5:21 PM IST
ఓ వైపు గిట్టు బాటు ధర సమస్య. మరో వైపు అకాల వర్షాలతో నష్టం. ఇలా రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని జనసేన అధినేత పవన్...

ఏపీ కొత్త కేసులు 81..కృష్ణాలోనే 52

26 April 2020 11:52 AM IST
ఒక్కోసారి ఒక్కో జిల్లా. కరోనా కేసుల విషయంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగ్గా..ఇఫ్పుడు కృష్ణా...

ఏపీలో 78 బాటిళ్ళ ‘మందు’ తాగిన ఎలుకలు

26 April 2020 11:31 AM IST
ఇది ఓ కరోనా విచిత్రం. ఆంధ్రప్రదేశ్ లో ఎలుకలు మందుకు బాగా అలవాటు పడిపోయినట్లున్నాయి. అలా ఇలా కాదు..ఏకంగా పలు షాప్ లో 78 బాటిళ్లు తాగేశాయంట. ప్రకాశం...

చంద్రబాబు..లోకేష్ ఏపీకెందుకు రావటంలేదు?

25 April 2020 4:07 PM IST
హైదరాబాద్‌ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ రాష్ట్రానికి ఎందుకు రావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం...

ఏపీలో కోవిడ్19 కేసులు@1016..శ్రీకాకుళంలోనూ కరోనా

25 April 2020 12:09 PM IST
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు రావటంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1016కు పెరిగింది. కొత్తగా...

షాప్స్ తెరవొచ్చు...మాల్స్ కు నో

25 April 2020 11:35 AM IST
నెల రోజుల లాక్ డౌన్ తర్వాత కేంద్రం ఒక దాని తర్వాత ఒక రంగానికి మినహాయింపులు ఇస్తూ పోతోంది. కొత్తగా అత్యవసరం కాని షాప్ లు కూడా తెరవొచ్చని కేంద్రం...

కర్నూలుకు ప్రత్యేక బృందాలను పంపండి

24 April 2020 8:39 PM IST
ఏపీలో అత్యధిక కరోనా కేసులతో సతమతం అవుతున్న కర్నూలు జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో ప్రజలను...

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!

24 April 2020 5:26 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి...

బిల్లులు ఆమోదం పొందాకే రాజధాని తరలింపు

24 April 2020 1:26 PM IST
రాజధాని వికేంద్రీకరణ సంబంధించిన బిల్లులు ఆమోదం పొందిన తర్వాతే అమరావతి నుంచి రాజధాని తరలింపు ఉంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. ఇదే అంశంతో...

వెయ్యికు చేరువలో ఏపీ కరోనా కేసులు

24 April 2020 1:04 PM IST
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరువ అవుతున్నాయి. గురువారం మొదటిసారి ఏకంగా 80 కేసులు రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటివరకూ ఏపీలో ఒక రోజు నమోదు అయిన అత్యధిక...

పొదుపు సంఘాలకు ఆన్ లైన్ లో రూ1400 కోట్లు జమ

24 April 2020 12:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మహిళా సంఘాలకు 1400 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. బ్యాంకులకు మహిళా సంఘాలు...

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు

23 April 2020 2:47 PM IST
దేశంలోని కరోనా వెలుగు చూసిన తొలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ కేసులతో ఉంది. కానీ ఇఫ్పుడు మాత్రం కేసులు రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూ...
Share it