Telugu Gateway

Andhra Pradesh - Page 168

పోలవరానికీ ‘కరోనా దెబ్బ’!

25 May 2020 11:46 AM IST
ఏడాది జాప్యం తప్పదంటున్న ఇంజనీర్లు!ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు కొత్త ఆటంకాలు వచ్చిపడుతూనే ఉన్నాయి....

‘ప్రత్యేక కేసు’గా చంద్రబాబు పర్యటనకు అనుమతి

24 May 2020 8:13 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి విశాఖ పర్యటనకు అనుమతి లభించింది. విశాఖపట్నంతోపాటు అక్కడ నుంచి అమరావతిలోని ఉండవల్లి నివాసానికి...

ఎల్ జీ పాలిమర్స్ సీజ్ కు హైకోర్టు ఆదేశం

24 May 2020 7:54 PM IST
ఎల్ జీ పాలిమర్స్ ప్రమాద ఘటనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ కమిటీలు తప్ప..ఎవరినీ కంపెనీలోపలికి అనుమతించవద్దని..ప్రమాదం జరిగిన...

త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో జగన్ భేటీ

24 May 2020 6:27 PM IST
ఏపీ ప్రభుత్వం ఇటీవలే సినీ పరిశ్రమకు సంబంధించిన అనుమతులు అన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమకు ఎంతో మేలు...

నీ ఆస్తులు నువ్వే రక్షించుకోస్వామి..నాగబాబు ట్వీట్

24 May 2020 5:35 PM IST
తమిళనాడులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల అమ్మకంపై టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఇది ఎప్పటి నుంచో సాగుతున్న...

చెన్నయ్ టీటీడీ ఆస్తుల విక్రయం..రాజకీయ దుమారం

23 May 2020 8:44 PM IST
చెన్నయ్ లోని తిరులమ తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధీనంలో ఉన్న ఆస్తుల అమ్మక నిర్ణయం దుమారం రేపుతోంది. తమిళనాడులో ఉన్న లాభదాయకం కాని..నిర్వహణ సాధ్యం కాని...

నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు

23 May 2020 4:23 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘నాగబాబు ట్వీట్ల’ వ్యవహారంపై స్పందించారు. తాజాగా ఆయన చేసిన ట్విట్టర్ లో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు రాజకీయంగా దుమారం...

ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట

22 May 2020 5:09 PM IST
సస్పెన్షన్ కు గురైన సీనియర్ పోలీస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్...

ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట

22 May 2020 5:06 PM IST
ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న,మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు పెద్ద పీట వేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

డాక్టర్ సుధాకర్ దాడి ఘటనపై సీబీఐ విచారణ

22 May 2020 1:49 PM IST
విశాఖపట్నంలో సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఈ అంశంపై ఏకంగా...

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్

22 May 2020 1:26 PM IST
కరోనా దెబ్బకు చైనా నుంచి ఖాళీ చేస్తున్న పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఏపీ...

సీట్లు..ఓట్లు లేని చోట నుంచి మహానాడా?!

22 May 2020 10:21 AM IST
తెలుగుదేశం పార్టీ గత ఏడాది కూడా మహానాడు నిర్వహించలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసి..తెలివిగా మహానాడును స్కిప్ చేశారు. ఇప్పుడు కరోనా...
Share it