Telugu Gateway

Andhra Pradesh - Page 168

డాక్టర్ సుధాకర్ దాడి ఘటనపై సీబీఐ విచారణ

22 May 2020 1:49 PM IST
విశాఖపట్నంలో సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఈ అంశంపై ఏకంగా...

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్

22 May 2020 1:26 PM IST
కరోనా దెబ్బకు చైనా నుంచి ఖాళీ చేస్తున్న పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఏపీ...

సీట్లు..ఓట్లు లేని చోట నుంచి మహానాడా?!

22 May 2020 10:21 AM IST
తెలుగుదేశం పార్టీ గత ఏడాది కూడా మహానాడు నిర్వహించలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసి..తెలివిగా మహానాడును స్కిప్ చేశారు. ఇప్పుడు కరోనా...

జీవో ఇచ్చాక సర్వే చేస్తారట..ఏపీ సర్కారు వింత నిర్ణయం

21 May 2020 8:24 PM IST
పాఠశాలల్లో మాధ్యమంపై ఎన్డీటీవీకి సర్వే బాధ్యతలుఆ సంస్థకు మేలు చేసేందుకే‘సర్కారు ఎప్పుడో ఓ నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టిన వారిని...

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మేలో పూర్తి వేతనాలు

21 May 2020 5:07 PM IST
కరోనా ప్రభావం ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సగం జీతాలే ఇఛ్చారు. పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి...

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?

21 May 2020 4:45 PM IST
ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ ను పోలీసులు వేధించారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?

20 May 2020 4:48 PM IST
కరోనా సమయంలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి...

విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో

20 May 2020 12:36 PM IST
ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు ప్రారంభం అవుతున్నా విజయవాడ, విశాఖపట్నాల్లో సిటీ బస్సులు నడపటం లేదు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్...

రోడ్డెక్కనున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

19 May 2020 9:44 PM IST
తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సర్వీసులు ప్రారంభం కాగా..ఏపీలోనూ గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీలో బస్ ల నిర్వహణకు సీఎం జగన్ గ్రీన్...

చంద్రబాబూ కరోనాకు అవేమీ అర్ధం కావు...జాగ్రత్త

19 May 2020 12:36 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ‘కరోనా మనతోనే ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వాళ్ళు బయటకు...

ఏపీలో మరో 52 కేసులు

18 May 2020 11:21 AM IST
ఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు...

వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు

17 May 2020 12:41 PM IST
వలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...
Share it