Telugu Gateway

Andhra Pradesh - Page 133

డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట

25 Aug 2020 4:41 PM IST
విజయవాడలోని రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆయన్నుఅరెస్ట్...

చంద్రబాబు ప్రధాని కావాలని..జగన్ దగ్గర చేరి..రాజీనామా

25 Aug 2020 3:53 PM IST
కె. రామచంద్రమూర్తి. ఉమ్మడి రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఒకప్పుడు చంద్రబాబు ప్రధాని కావాలనే తన అభిమతాన్ని బహిరంగంగానే...

డొక్కా..అవసరాలకు అనుగుణంగా మెలితిరిగే నేత

25 Aug 2020 12:53 PM IST
డొక్కా మాణిక్యవరప్రసాద్. అవసరానికి అనుగుణంగా ఎటు అంటే అటు మెలితిరిగే సామర్ధ్యం ఉన్న నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ‘మనసులో...

మీరు ఎక్కడ అవినీతి చేశారు..మేం అడ్డం పడటానికి?

24 Aug 2020 5:56 PM IST
వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబునాయుడుఇవీ తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన...

కొల్లు రవీంద్రకు బెయిల్

24 Aug 2020 4:51 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయి...

రఘురామకృష్ణంరాజు పులివేషంలో ఉన్న నక్క

24 Aug 2020 3:24 PM IST
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ పులివేషంలో ఉన్న నక్క అని విమర్శించారు....

రాయలసీమ ఎత్తిపోతలపై ‘మెఘా దొంగాట’ ఎందుకు?

24 Aug 2020 12:37 PM IST
జమ్మూ కాశ్మీర్ లో టెండర్ దక్కితే మాత్రం మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఘనంగా ప్రకటించుకుంటుంది. తప్పేమీ లేదు. వచ్చిన టెండర్ గురించి చెప్పుకోవటాన్ని...

జగన్ కుమార్తెకు ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ సీటు

23 Aug 2020 10:03 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్యారిస్ లోని ప్రతిష్టాత్మకమైన ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ లో సీటు సాధించారు. ఆమె...

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే

23 Aug 2020 7:35 PM IST
పాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం...

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

21 Aug 2020 8:36 PM IST
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది....

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం

21 Aug 2020 7:29 PM IST
అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ...

ఈ ఐదేళ్లలో సాక్షికి సర్కారు యాడ్స్ రూపంలోనే 250 కోట్లు!

21 Aug 2020 12:05 PM IST
తొలి ఏడాదే 52 కోట్ల ప్రకటనలిచ్చిన జగన్ సర్కారునెంబర్ వన్ పేపర్ కంటే నెంబర్ టూ పేపర్ కే ఎక్కువ మొత్తంఈ లెక్కన జగన్ సర్కారు ఐదేళ్ల పాలన పూర్తయ్యేలోగా...
Share it