Telugu Gateway

Andhra Pradesh - Page 133

రాష్ట్రంలో మతకల్లోలాలకు చంద్రబాబు కుట్ర

26 Sept 2020 8:57 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు లబ్ధిపొందే ప్రయత్నం...

జగన్ కు నచ్చితే ఓకే..లేకపోతే రద్దులే

25 Sept 2020 10:49 AM IST
వైఎస్ హయంలో కెఎస్ఈజెడ్ ను వ్యతిరేకించిన చంద్రబాబుచంద్రబాబు హయాంలో రైతులకు భూములిచ్చేయాలని సవాల్ చేసిన జగన్అధికారంలోకి రాగానే పాత విషయాలను మర్చిపోతున్న...

రైతుల భూములతో జీఎంఆర్ దందా

25 Sept 2020 10:39 AM IST
కాకినాడ ఎస్ఈజెడ్ లో వాటాలు అరబిందో రియాల్టీకి అమ్మకంకాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కెఎస్ఈ జెడ్) కోసం రైతుల దగ్గర నుంచి కారుచౌకగా భూముల తీసుకున్నారు....

అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చేందుకే

24 Sept 2020 5:22 PM IST
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే ఆ...

జగన్ పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి

24 Sept 2020 1:19 PM IST
వైసీపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. పదహారు నెలల్లోనే 1.28 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి...

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

23 Sept 2020 7:20 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి...

మోడీ, అమిత్ షా..సోము వీర్రాజులపై నాని సంచలన వ్యాఖ్యలు

23 Sept 2020 4:14 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని బిజెపి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ కు సంబందించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..డిక్లరేషన్ పై చర్చ...

అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

22 Sept 2020 10:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు గంట పాటు ఈ భేటీ సాగింది. వైసీపీ సర్కారు...

వైసీపీ ఓ ఫేక్ పార్టీ

22 Sept 2020 7:39 PM IST
పవిత్ర న్యాయస్థానాలపై విమర్శలా?తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ‘సాక్ష్యాధారాలు ఉన్నా మంత్రి జయరామ్‌పై చర్యలు...

సీఎం జగన్ ఢిల్లీ టూర్

21 Sept 2020 8:36 PM IST
మంగళవారం సాయంత్రం అమిత్ షాతో భేటీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆకస్మాత్తుగా ఢిల్లీ టూర్ ఖరారు అవటం...

శారదాపీఠాన్ని సందర్శించిన వెల్లంపల్లి

21 Sept 2020 5:11 PM IST
రాష్ట్రంలో వరస పెట్టి దేవాలయాల్లో విగ్రహాలపై జరుగుతున్న దాడులు..తిరుమలలో డిక్లరేషన్ కు సంబంధించి వివాదం నడుస్తున్న తరుణంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి...

వివాదం వదిలేయాలన్న పెద్దిరెడ్డి..మరింత పెద్దది చేసిన కొడాలి నాని

21 Sept 2020 12:01 PM IST
ఇందిరాగాంధీని పూరీ ఆలయంలో అడ్డుకున్నారుసింఘాల్ ను నియమించి చంద్రబాబూ సంప్రదాయాలను ఉల్లంఘించారు తిరుమలలో ‘డిక్లరేషన్’ గుడి ప్రారంభం నుంచే!దుమారం...
Share it