Telugu Gateway

Top Stories - Page 261

అమరావతిలో అంతులేని అవినీతి

26 Jun 2019 9:36 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో అంతులేని అవినీతి కన్పిస్తోందని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్...

‘ప్రజావేదిక’ కూల్చివేతపై స్టేకు నో

26 Jun 2019 10:02 AM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులను ‘ప్రజావేదిక’ కూల్చివేశారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే మంగళవారం రాత్రి నుంచే ఈ కూల్చివేత...

అప్పులపై ఏపీ వడ్డీ చెల్లింపులు 15 వేల కోట్లుపైనే

26 Jun 2019 9:38 AM IST
అప్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏటా చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలుసా?.. ఆ మొత్తం వింటే షాక్ కు గురవ్వాల్సిందే. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అప్పులపై వడ్డీ...

ఏపీలో బాక్సైట్ తవ్వకాలకు జగన్ నో

25 Jun 2019 4:30 PM IST
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే...

ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని నాని

25 Jun 2019 10:48 AM IST
హాట్ టాపిక్ గా మారిన ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో ఫుల్ యాక్టివ్ గా మారిన...

పోలవరం అంచనాల పెంపునకు ఆమోదం

24 Jun 2019 8:56 PM IST
ఏపీకి సంబంధించి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు ఎలాంటి బ్రేక్ లు...

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటీషన్

24 Jun 2019 4:37 PM IST
మరోసారి తెలంగాణ సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టుకెక్కింది. ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలో పాత భవనాలను కూల్చేసి 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో...

పవన్ తో వంగవీటి రాధా భేటీ

24 Jun 2019 1:54 PM IST
ఎన్నికలకు ముందు వైసీపీని వీడి నష్టపోయిన వారిలో ఎవరైనా ఉన్నారా? అంటే అందులో మొదటి జాబితాలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. ఆయన టీడీపీలో చేరటంతో పాటు..ఏకంగా...

టీడీపీకి మరో షాక్

24 Jun 2019 1:44 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్ చేసిన వ్యవహారం కలకలం...

ఏపీలో ఉగాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

24 Jun 2019 12:22 PM IST
కలెక్టర్ల సమావేశం వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ ప్రభుత్వ పాలన లక్ష్యాలను కలెక్టర్లకు విస్పష్టంగా చెప్పారు....

‘ప్రజావేదిక’ కూల్చివేతకు జగన్ ఆదేశం

24 Jun 2019 11:34 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ‘ప్రజావేదిక’ను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రితో...

ఆర్ బిఐలో కీలక పరిణామం

24 Jun 2019 10:07 AM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) లో కీలక పరిణామం. బ్యాంకు డిప్యూటి గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద...
Share it