Telugu Gateway

Top Stories - Page 254

చింతమడక ప్రజలు చేసిందేమిటి?

31 July 2019 9:57 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చింతమడక ప్రజలు ఏమి త్యాగం చేశారని ఆ గ్రామంలోని...

మోడీని కలవనున్న జగన్

31 July 2019 8:44 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. దీని కోసం ఆయన ఆగస్టు 6,7...

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి

29 July 2019 3:30 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోమవారం నాడు మరణించారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎం.ముఖేశ్‌ గౌడ్‌ వయస్సు 60...

ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన ఎంపీ

29 July 2019 1:45 PM IST
ఆయనకు నోటిదురుసుతనం కొత్తేమీ కాదు. వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ సమాజ్ వాది పార్టీ ఎంపీ ఆజం ఖాన్. తాజాగా లోక్ సభలోనూ అదే తీరు కనపరిచారు. ఆయన...

కాపు కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం

29 July 2019 1:32 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్ళే ముందు పెండింగ్ పదవుల భర్తీని వరస పెట్టి పూర్తి చేస్తున్నట్లు కన్పిస్తోంది. అందులో...

కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం

29 July 2019 1:22 PM IST
కర్ణాటక రాజకీయాల్లో స్పీకర్ రమేష్ కుమార్ ఓ సంచలనంగా మారారు. ఆయన తన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. సోమవారం అసెంబ్లీలో యడియూరప్ప సర్కారు...

వైసీపీ నేతలకు నారా లోకేష్ సవాల్

28 July 2019 7:13 PM IST
అమరావతి వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ జగన్ సర్కారు అమరావతిని పూర్తిగా పక్కన పెట్టారని...

తెలంగాణలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం

28 July 2019 1:39 PM IST
తెలంగాణ ఐఏఎస్ మురళీ సర్కారు తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కొంత మంది ఐఏఎస్ అధికారులను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో...

జ‌నసేన‌లో నాదెండ్ల‌కు కీల‌క ప‌ద‌వులు

26 July 2019 6:52 PM IST
జ‌న‌సేన పార్టీలో నాదెండ్ల మ‌నోహ‌ర్ కు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న్ను పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా నియ‌మించ‌టంతో...

ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్

25 July 2019 9:18 PM IST
కుమారస్వామి సర్కారు పతనం తర్వాత కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు బిజెపి సర్కారు ఏర్పాటుపై ఊగిసలాడుతున్న తరుణంలో స్పీకర్...

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

25 July 2019 2:48 PM IST
ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సెషన్ అంతటికి బహిష్కరణకు గురయ్యారు....

ఏపీ ఆస్తులేమీ తెలంగాణకు ఇవ్వలేదు

25 July 2019 2:40 PM IST
హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను ఉపయోగించటం లేదనే తెలంగాణ సర్కారుకు ఇచ్చేశామని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ ఆస్తులను...
Share it