Telugu Gateway

Top Stories - Page 253

హైదరాబాద్ లో రెండు ఆర్టీసి బస్సులు ఢీ

14 Oct 2019 9:41 AM IST
తాత్కాలిక ఆర్టీసి డ్రైవర్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. బస్సులో ఉన్న వారికే కాకుండా..వీరి డ్రైవింగ్ రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కూడా గజగజ...

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి కలకలం

13 Oct 2019 5:05 PM IST
ఆర్టీసి సమ్మె రోజుకూ రోజుకూ ఉద్రిక్తంగా మారుతుంది. ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దేవిరెడ్డి శ్రీనిసవారెడ్డి ఆదివారం నాడు తుది శ్వాస...

చర్చలు లేవు..ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు

12 Oct 2019 4:59 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ ఆర్టీసి సమ్మె విషయంలో అదే వైఖరిపై ఉన్నారు. ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు లేవు...వాళ్లను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు...

బిజెపికి డిపాజిట్ వస్తే అదే ఉపశమనం

12 Oct 2019 3:49 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రి కెటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపికి ఈ ఎన్నికలో డిపాజిట్లు వస్తే అదే పెద్ద ఉపశమనం అని వ్యాఖ్యానించారు....

బస్ భవన్ వద్ద ఉద్రిక్తత..లక్ష్మణ్ అరెస్ట్

12 Oct 2019 3:05 PM IST
ఆర్టీసి సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలు..బిజెపి నేతలు బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో చాలా సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే సర్కారు...

ఆర్టీసీ విలీనం మా విధానం కాదు..సమ్మె చట్ట విరుద్ధం

12 Oct 2019 1:13 PM IST
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ విధానం కాదని..అలా అని తాము ఎక్కడా హామీ కూడా...

చంద్రబాబే అప్పుపుట్టకుండా చేశారు

11 Oct 2019 8:24 PM IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు...

మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో 4.25 కోట్ల నగదు

11 Oct 2019 8:09 PM IST
కర్ణాటకలో ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో ఏకంగా 4.25 కోట్ల రూపాయల నగదు పట్టుబడటం విశేషం. ఇది ఇప్పుడు కర్ణాటకలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది....

ఇదేనా తెలంగాణ కోరుకున్న స్వయం పాలన?

11 Oct 2019 6:20 PM IST
తెలంగాణ సర్కారుపై బిజెపి మండిపడింది. ఆర్టీసి సమ్మె విషయంలో కెసీఆర్ సర్కారు తీరును బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘స్వయం...

జగన్ తక్కువ మాట్లాడి..ఎక్కువ పనిచేస్తారు

11 Oct 2019 4:34 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తమ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్కువ మాట్లాడి..ఎక్కువ...

తొలి పీపీపీ లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించిన కెటీఆర్

11 Oct 2019 3:20 PM IST
దేశంలోనే తొలి ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) మోడల్ లాజిస్టిక్ పార్క్ ను తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ప్రారంభించారు. రంగారెడ్డి...

విజయసాయిరెడ్డిపై వంద కోట్ల పరువు నష్టం దావా

10 Oct 2019 9:33 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయాలని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన...
Share it