Telugu Gateway

Top Stories - Page 138

వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు

20 Sept 2020 4:27 PM IST
దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో ఆ పార్టీ పక్ష నేత విజయసాయిరెడ్డి...

వైసీపీ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్లు లేవు..వాసుపల్లి ఏమిచేస్తారు?

20 Sept 2020 1:25 PM IST
విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్ ను కలసి తన కుమారులను వైసీపీలో చేర్చిన విషయం తెలిసిందే. అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆయన...

జగన్ కు నమ్మకం ఉంది..ఆయనకు డిక్లరేషన్ అక్కర్లేదన్నా

19 Sept 2020 10:03 PM IST
తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి తలెత్తిన వివాదంపై టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. తాను చెప్పిన మాటలను తప్పుగా అర్ధం...

కేసులు పెడతానన్నారు..క్యాన్సిల్ చేశారు

19 Sept 2020 8:10 PM IST
ఏపీలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్ డీబీ) నిధులతో చేపట్టే రోడ్డు పనులకు సంబంధించి అన్ని పనులకు రెండంటే రెండు కంపెనీలే బిడ్లు వేశాయని..చాలా పరిమిత...

వ్యవసాయ బిల్లులు...జగన్..చంద్రబాబు గప్ చుప్!

19 Sept 2020 6:34 PM IST
వైసీపీ. టీడీపీ. రైతులను పరిరక్షించటంలో తమ అంత ఛాంపియన్లు ఎవరూ లేరు అని చెప్పుకుంటారు ఛాన్స్ దొరికనప్పుడల్లా. ఈ విషయంలో ఎవరికీ ఎవరూ తీసిపోరు. కానీ...

విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే జగన్ కాళ్ళు పట్టుకో

19 Sept 2020 4:20 PM IST
చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలుతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో విచారణ...

మోసాల టీఆర్ఎస్ ను నమ్మోద్దు

19 Sept 2020 3:07 PM IST
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ల మధ్య డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు....

చంద్రబాబుపై పెండింగ్ కేసులనూ త్వరగా విచారించాలి

18 Sept 2020 6:39 PM IST
ఏపీ రాజకీయాలు అన్నీ కేసుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిపక్షం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులు గురించి ప్రస్తావిస్తుంటే...అధికార పార్టీ చంద్రబాబు...

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్లపై దుబాయ్ నిషేధం

18 Sept 2020 2:43 PM IST
దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియా దుబాయ్ కు సర్వీసులు నడుపుతోంది.. అయితే వారంలో...

ప్రగతి భవన్ వద్ద కలకలం

18 Sept 2020 2:32 PM IST
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఓ వ్యక్తి రవీంద్రభారతి దగ్గర ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత కాలిన గాయాలతో తుది శ్వాస విడిచాడు....

ఐదు వందల కోట్లతో కొత్త సచివాలయం

17 Sept 2020 9:39 PM IST
రోడ్లు, భవనాల శాఖ తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు అక్టోబర్ 1వ తేదీ...

మాంద్యంలోకి జారుకున్న న్యూజిల్యాండ్

17 Sept 2020 7:41 PM IST
కరోనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలు ఆర్ధిక వ్యవస్థలు కోవిడ్ దెబ్బకు నేలచూపులు చూస్తున్నాయి. సాధారణ పరిస్థితి ఎప్పుడు...
Share it