Telugu Gateway

Top Stories - Page 137

మేమిచ్చే సలహాలు రామకృష్ణకు చెప్పాల్సిన పనిలేదు

25 Aug 2020 7:18 PM IST
సలహాదారులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ స్పందించారు. సీపీఐ పరిస్థితి రాష్ట్రంలో...

ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలి

25 Aug 2020 7:15 PM IST
ఏపీలోని ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.. రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్మోహన్...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాక్ హ్యాకర్ల షాక్

25 Aug 2020 6:53 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు షాకిచ్చారు. మంత్రి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు...

డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట

25 Aug 2020 4:41 PM IST
విజయవాడలోని రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆయన్నుఅరెస్ట్...

డీ కె శివకుమార్ కు కరోనా

25 Aug 2020 2:09 PM IST
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీ కె శివకుమార్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలటంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు....

ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన కర్ణాటక

25 Aug 2020 9:53 AM IST
కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నుంచైనా ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశించే వారికి ఎలాంటి క్వారంటైన్..టెస్ట్ లు ఉండవు. విమానాలు..రైళ్లు,...

ఫ్రస్తుతానికి సోనియానే

24 Aug 2020 8:54 PM IST
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ...

హర్యానా సీఎంకు కరోనా

24 Aug 2020 7:52 PM IST
దేశంలో కరోనా కేసుల సంఖ్య జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత రెండు రోజులుగా...

కొల్లు రవీంద్రకు బెయిల్

24 Aug 2020 4:51 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయి...

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

24 Aug 2020 4:23 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కెసీఆర్ ను కూడా కోరారు. అయితే...

రఘురామకృష్ణంరాజు పులివేషంలో ఉన్న నక్క

24 Aug 2020 3:24 PM IST
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ పులివేషంలో ఉన్న నక్క అని విమర్శించారు....

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ

24 Aug 2020 3:15 PM IST
తెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
Share it