Telugu Gateway

Top Stories - Page 137

డ్రగ్స్ చాట్ లో నమ్రతా శిరోద్కర్ పేరు!

22 Sept 2020 9:22 PM IST
దేశంలో దుమారం రేపుతున్న డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో...

అన్నీ ఆన్ లైన్ లోకి రావాలి

22 Sept 2020 8:24 PM IST
రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇళ్ళు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15...

జగన్ డిక్లరేషన్ కు పట్టుబట్టండి

22 Sept 2020 8:17 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు చిత్తూరు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు...

ఎన్ డిఏకు శశిథరూర్ కొత్త నిర్వచనం

22 Sept 2020 8:01 PM IST
కేంద్రంలోని ఎన్ డీఏ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎన్ డి ఏ అంటే ‘ నో డేటా ఎవైలబుల్’ అని ఓ కార్టూన్ ను షేర్ చేశారు....

చంద్రబాబుపై నాని సంచలన వ్యాఖ్యలు

22 Sept 2020 4:38 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెళ్ళటానికి సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని టీడీపీ,...

రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్

22 Sept 2020 10:38 AM IST
రాజ్యసభను వివాదాలు వీడటంలేదు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ సభ నుంచి...

టీ టీడీపీ అధ్యక్షుడు రమణను తప్పించండి

21 Sept 2020 9:26 PM IST
తెలంగాణ తెలుగుదేశంలో తిరుగుబాటు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో మార్పులు తక్షణ అవసరం అంటూ కొంత మంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి లేఖ...

శారదాపీఠాన్ని సందర్శించిన వెల్లంపల్లి

21 Sept 2020 5:11 PM IST
రాష్ట్రంలో వరస పెట్టి దేవాలయాల్లో విగ్రహాలపై జరుగుతున్న దాడులు..తిరుమలలో డిక్లరేషన్ కు సంబంధించి వివాదం నడుస్తున్న తరుణంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి...

చరిత్రలో ఇలాంటి ఘటనలు చూడలేదు..కేంద్రంపై కేశవరావు ఫైర్

20 Sept 2020 7:38 PM IST
బలం లేకపోయినా బిల్లులు ఆమోదించుకున్నారుకేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు ...

కార్పొరేట్లకు రైతులను బానిసలుగా మారుస్తున్నారు

20 Sept 2020 6:11 PM IST
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను కార్పొరేట్లకు బానిసలుగా...

ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు..చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడు

20 Sept 2020 5:21 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై అసమ్మతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు...

బిల్లులపై స్పష్టత కోరిన టీడీపీ

20 Sept 2020 4:49 PM IST
వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోందని..వీటిపై రైతులకు మరింత క్లారిటీ ఇవాల్సిన అవసరం ఉందని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల...
Share it