Telugu Gateway

Top Stories - Page 139

వందే భారత్ మిషన్ తో ఎయిర్ ఇండియాకు 2500 కోట్లు

17 Sept 2020 7:00 PM IST
కరోనా సంక్షోభ సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకు రావటంలో ఎయిర్ ఇండియాదే కీలక పాత్ర. పలు దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా...

నితిన్ గడ్కరీకి కరోనా

16 Sept 2020 9:57 PM IST
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ కూడా గడ్కరీ కరోనా బారినపడ్డారు. మంగళవారం నాడు ఒకింత నీరసంగా ఉందని డాక్టర్ సంప్రదించగా..పరీక్షలు చేశారని..అందులో...

మూడు కోట్ల తేడా..టాటాకే పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్ట్

16 Sept 2020 8:40 PM IST
ప్రతిష్టాత్మకమైన భారత పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఎల్ అండ్ టి, టాటా ప్రాజెక్టులు ఈ టెండర్...

సీఎం జగన్ తో అలీ భేటీ

16 Sept 2020 6:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. జగన్ తో సమావేశం అనంతరం అలీ...

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

16 Sept 2020 6:20 PM IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. వాస్తవానికి ఈ సమావేశాలు సెప్టెంబర్ 28 వరకూ జరగాల్సి ఉంది. కానీ అసెంబ్లీ సిబ్బందితోపాటు పలువురికి కరోనా వైరస్...

నాగబాబు కు కరోనా

16 Sept 2020 2:07 PM IST
ప్రముఖ నటుడు నాగబాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "ఇన్‌ఫెక్షన్‌ ఎల్లప్పుడూ మనల్ని బాధకు గురిచేయదు....

లొంగిపోయిన నిర్మాత అశోక్ రెడ్డి

16 Sept 2020 12:40 PM IST
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా మూడో నిందితుడు అశోక్ రెడ్డి బుధవారం నాడు పోలీసుల ఎదుట లొంగిపోయారు....

కంగనాపై ఊర్మిళా ఫైర్

16 Sept 2020 12:36 PM IST
కంగనా రనౌత్ పై ఉర్మిళా మటోండ్కర్ ఫైర్ అయ్యారు. కంగనా త‌నేదో బాధితురాలు అన్న‌ట్లు డ్రామాలాడుతుంద‌ని విమర్శించారు. ముంబయ్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన...

మీడియాపై బాలీవుడ్ ఫైర్

15 Sept 2020 10:32 PM IST
మీడియాపై బాలీవుడ్ ఫైర్ అయింది. గత కొన్ని రోజులుగా రియా చక్రవరికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియాపై మీడియా...

నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ కు ఫస్ట్ ప్లేస్

15 Sept 2020 8:49 PM IST
దేశంలో నివాసయోగ్యమైన , ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా సర్వప్రధమ స్థానంలో నిలిచింది....

జయాబచ్చన్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు

15 Sept 2020 5:13 PM IST
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పార్లమెంట్ ను కూడా తాకింది. బిజెపి ఎంపీ రవికిషన్ ఈ అంశంపై లోక్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువత డ్రగ్స్ కారణంగా పెడదారి...

చైనా మొండిగా వ్యవహరిస్తోంది

15 Sept 2020 4:49 PM IST
భారత్-చైనాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంపై లోక్ సభలో చర్చకు విపక్షాలుపట్టుబట్టాయి.. సర్కారు ఈ అంశాన్ని తోసిపుచ్చింది. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్...
Share it