Telugu Gateway

Top Stories - Page 139

మోడీ కారణంగా 14 కోట్ల ఉద్యోగాలు ఔట్

9 Aug 2020 8:11 PM IST
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏటా రెండు కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. కానీ ఆయన ప్రధాని అయిన తర్వాత ఏకంగా 14 కోట్ల ఉన్న...

అయోధ్య భూమి పూజకు రాష్ట్రపతిని పిలవాల్సింది

9 Aug 2020 7:54 PM IST
బిఎస్పీ అధినేత్రి మాయావతి అయోధ్య వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి పూజకు ప్రధాని మోడీతోపాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించి...

నిబంధనల మేరకే టీటీడీ దర్శనాలు

9 Aug 2020 6:41 PM IST
కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం భక్తుల కోసమే తిరుమలలో దర్శనాలకు అనుమతిస్తున్నాం తప్ప..ఆదాయం కోసం కాదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదాయం...

కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు..కమిషన్లపైనే

9 Aug 2020 5:12 PM IST
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సీఎం కెసీఆర్ కు...

సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం

8 Aug 2020 7:22 PM IST
శుభవార్త. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో..తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా?. అంటే ఔననే చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరక్టర్...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి

8 Aug 2020 2:21 PM IST
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. జులై 29న అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. చేరిన తర్వాత...

జె సీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ అరెస్ట్

7 Aug 2020 10:09 PM IST
జైలు నుంచి విడుదలై ఒక్క రోజు కూడా గడవక ముందే మాజీ ఎమ్మెల్యే జె సీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఆయనపై తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు,...

పవన్ తో సోము వీర్రాజు భేటీ

7 Aug 2020 1:57 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. గురువారం నాడే చిరంజీవితో కూడా వీర్రాజు భేటీ అయిన సంగతి విదితమే. ఏపీలో...

సచివాలయం కూల్చివేతలు చూస్తాం..అనుమతించండి

7 Aug 2020 1:50 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను పిల్ గా మార్చి హైకోర్టు...

సీఎం రమేష్ కు కరోనా

7 Aug 2020 12:42 PM IST
బిజెపి ఎంపీ సీఎం రమేష్ కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు...

రియా చక్రవర్తిపై సీబీఐ కేసు

6 Aug 2020 9:56 PM IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. ఎన్నో ట్విస్ట్ ల మధ్య కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న...

చిరంజీవితో సోము వీర్రాజు భేటీ

6 Aug 2020 8:35 PM IST
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయ్యారు. ఇటీవలే ఆయన బిజెపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే....
Share it