Telugu Gateway

Telugugateway Exclusives - Page 76

ఐదేళ్ళ ‘అమ్మ ఒడి’ నిధులతో అద్భుతాలు చేయోచ్చు

29 May 2020 10:42 AM IST
రాష్ట్రంలో ‘శాశ్వత ఉచిత విద్య’ అందించవచ్చుకానీ ‘శాశ్వత పంచుడు పథకాల’పైనే ఫోకస్ఓట్ల కోసమే ఈ తిప్పలు అంటున్న అధికారులుప్రజాధనంతో ఓట్ల వేట‘చంద్రబాబు...

టాలీవుడ్ లో ఆదిపత్యపోరు

28 May 2020 7:15 PM IST
తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త వివాదం. నిత్యం ఈ పరిశ్రమకు చెందిన వారందరూ మేం అంతా ఒకటే అని చెబుతారు. కానీ ఎప్పుడూ ఒక్కటిగా మాత్రం ఉండరు. ఒకరంటే ఒకరికి...

టీటీడీ ఆస్తులు..కానుకల అమ్మకం బంద్

28 May 2020 4:26 PM IST
తాజాగా తలెత్తిన వివాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్ లో టీటీడీ ఆస్తులు, కానుకలు,...

ఈ టర్మ్ లో ప్రత్యేక హోదా సంగతి అంతేనా?

28 May 2020 2:27 PM IST
స్పష్టమైన సంకేతాలు ఇఛ్చిన జగన్!ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ మాట చెప్పకపోయినా ఈ అంశంపై అదే రకమైన సంకేతాలు మాత్రం స్పష్టంగా ఇచ్చేశారు....

‘జగన్నామ’ సంవత్సరం..ఏడాది పాలనపై ‘రివైండ్’

28 May 2020 10:52 AM IST
‘ప్రత్యేక హోదా’ లేఖలతోనే సరివిభజన చట్ట హామీలు తెచ్చుకోలేని నిస్సహాయతప్రభుత్వ పథకాలకు సొంత పేర్లతో విమర్శలుఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి...

రావాల్సింది 12 వేల కోట్లు..వచ్చింది 3100 కోట్లే

27 May 2020 8:41 PM IST
జీతాలిస్తే ఖజానా ఖాళీ అవుతుందిముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన సమావేశంలో అధికారులు తేల్చిన లెక్క ఇది. ఈ లెక్కకు అనుగుణంగా...

కరోనాను కంట్రోల్ చేయటంలో జగన్ ఫెయిల్

27 May 2020 4:22 PM IST
‘కేరళలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారు. కానీ వీళ్ళు ఏమి చేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉండి ఉంటే కరోనాను తొలి రోజు నుంచి కట్టడి చేసేవాళ్లం....

చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు..కోర్టుల్లో కేసులు వేస్తారు

27 May 2020 4:01 PM IST
ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగును అవమానించినట్లా?రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనకంజ వేసే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి...

రమణ దీక్షితులు జగన్ ను కాకుండా స్వామిని అడిగారేంటి?

26 May 2020 7:55 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆయన ప్రస్తుతం ఆగమ సలహాదారు. గతంలో ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం హయాంలో ఆయన్ను ప్రధాన అర్చకుడి...

కృష్ణాలో అలా నీళ్లు తీసుకోవటం ఎవరికీ నష్టం కాదు

26 May 2020 5:57 PM IST
పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల...

బిల్డ్ ఏపీ భూముల వేలంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

26 May 2020 5:15 PM IST
‘చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు సంపన్నులు. ప్రభుత్వం పేదదిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఓ వైపు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తారు....

ప్రచారం పీక్ అనుకునే చంద్రబాబు కూడా ఇలా చేయలేదుగా!

26 May 2020 1:29 PM IST
ప్రభుత్వ యాడ్స్ లో ‘జగనన్న ప్రభుత్వం’ అంటూ కొత్త పోకడసర్కారు తీరుపై అవాక్కు అవుతున్న అధికారులుప్రభుత్వం శాశ్వతం. ప్రతి ఐదేళ్ళకు ఓ సారి పాలకులు...
Share it