Telugu Gateway

Telugugateway Exclusives - Page 77

ఈ టర్మ్ లో ప్రత్యేక హోదా సంగతి అంతేనా?

28 May 2020 2:27 PM IST
స్పష్టమైన సంకేతాలు ఇఛ్చిన జగన్!ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ మాట చెప్పకపోయినా ఈ అంశంపై అదే రకమైన సంకేతాలు మాత్రం స్పష్టంగా ఇచ్చేశారు....

‘జగన్నామ’ సంవత్సరం..ఏడాది పాలనపై ‘రివైండ్’

28 May 2020 10:52 AM IST
‘ప్రత్యేక హోదా’ లేఖలతోనే సరివిభజన చట్ట హామీలు తెచ్చుకోలేని నిస్సహాయతప్రభుత్వ పథకాలకు సొంత పేర్లతో విమర్శలుఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి...

రావాల్సింది 12 వేల కోట్లు..వచ్చింది 3100 కోట్లే

27 May 2020 8:41 PM IST
జీతాలిస్తే ఖజానా ఖాళీ అవుతుందిముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన సమావేశంలో అధికారులు తేల్చిన లెక్క ఇది. ఈ లెక్కకు అనుగుణంగా...

కరోనాను కంట్రోల్ చేయటంలో జగన్ ఫెయిల్

27 May 2020 4:22 PM IST
‘కేరళలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారు. కానీ వీళ్ళు ఏమి చేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉండి ఉంటే కరోనాను తొలి రోజు నుంచి కట్టడి చేసేవాళ్లం....

చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు..కోర్టుల్లో కేసులు వేస్తారు

27 May 2020 4:01 PM IST
ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగును అవమానించినట్లా?రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనకంజ వేసే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి...

రమణ దీక్షితులు జగన్ ను కాకుండా స్వామిని అడిగారేంటి?

26 May 2020 7:55 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆయన ప్రస్తుతం ఆగమ సలహాదారు. గతంలో ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం హయాంలో ఆయన్ను ప్రధాన అర్చకుడి...

కృష్ణాలో అలా నీళ్లు తీసుకోవటం ఎవరికీ నష్టం కాదు

26 May 2020 5:57 PM IST
పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల...

బిల్డ్ ఏపీ భూముల వేలంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

26 May 2020 5:15 PM IST
‘చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు సంపన్నులు. ప్రభుత్వం పేదదిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఓ వైపు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తారు....

ప్రచారం పీక్ అనుకునే చంద్రబాబు కూడా ఇలా చేయలేదుగా!

26 May 2020 1:29 PM IST
ప్రభుత్వ యాడ్స్ లో ‘జగనన్న ప్రభుత్వం’ అంటూ కొత్త పోకడసర్కారు తీరుపై అవాక్కు అవుతున్న అధికారులుప్రభుత్వం శాశ్వతం. ప్రతి ఐదేళ్ళకు ఓ సారి పాలకులు...

‘లాక్ డౌన్’పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

26 May 2020 12:48 PM IST
దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ సడలింపులు ఇఛ్చిన తొలి దేశం మనదే అని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోలాక్ డౌన్...

ఉబెర్ ఇండియా..600 మంది ఉద్యోగుల తొలగింపు

26 May 2020 12:15 PM IST
ఉబెర్ ఇండియా భారత్ లో 600 మంది ఉద్యోగులను తొలగించింది. వీరందరూ పర్మినెంట్ ఉద్యోగులే. తొలగించిన ఉద్యోగులు దేశంలోని మొత్తం సిబ్బందిలో 25 శాతంతో సమానం....

బాబు నిర్ణయాలు ఎన్నో రివర్స్ చేసి...కోటిన్నర భూముల దగ్గర....!

25 May 2020 6:22 PM IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని ‘అమరావతి’నే వద్దన్నారు. చంద్రబాబు ఎంపిక చేసిన పోలవరం కాంట్రాక్టర్ పనికిరాడన్నారు....
Share it